బ్రేకింగ్

breaking
18 Apr 2024 | 07:23 IST

నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

దిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ  స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 26న పరిశీలన ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

మరిన్ని

తాజా వార్తలు