బ్రేకింగ్
18 Apr 2024 | 07:23 IST
నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
దిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 26న పరిశీలన ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- కప్పు కొట్టే జట్టేనా..?
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
- ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
- మా నాన్నను ఓడించండి: బూడి ముత్యాలనాయుడి కుమారుడు
- విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
- పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
- నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..