బ్రేకింగ్
28 Mar 2024 | 13:07 IST
వైకాపా పని అయిపోయింది.. ఇక 46 రోజులే: చంద్రబాబు
రాప్తాడు: వైకాపా పని అయిపోయింది.. ఇక 46 రోజులే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాప్తాడులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్ 90 శాతం హామీలు పూర్తి చేశానంటున్నారు.. నేను ఏడింటిని అడుగుతున్నా. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తా అన్నారు.. తెచ్చారా? మద్యపాన నిషేధం చేయకపోతే.. 2024లో ఓట్లు అడగను అన్నారు? చేశారా? వారంలో సీపీఎస్ రద్దు చేశారా? ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఏటా మెగా డీఎస్సీ ఇచ్చారా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు.. తగ్గించారా, పెంచారా? పోలవరం పూర్తిచేస్తా అన్నారు.. దాన్ని గోదావరిలో ముంచేశారు’’ అని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- 261..మిగల్లేదు
- బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?
- కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
- సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు తూటాల వర్షం