బ్రేకింగ్
27 Apr 2024 | 17:21 IST
వచ్చినోళ్లందరూ ఉతికారు.. ముంబయి టార్గెట్ 258
దిల్లీ: ముంబయితో జరుగుతున్న మ్యాచ్లో దిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్ ఫ్రేజర్ (84; 27 బంతుల్లో 11×4, 6×6) ముంబయి బౌలింగ్ను ఊచకోత కోశాడు. పోరెల్ (36), హోప్ (41), రిషబ్ (29), స్టబ్స్ (48*), అక్షర్ (11*) మెరుపులు మెరిపించారు. బౌలర్లలో వుడ్, బుమ్రా, పియూష్, నబీ తలో వికెట్ తీశారు. తాజా ఇన్నింగ్స్తో ఐపీఎల్ 2024 సీజన్లో ఇప్పటి వరకు 200+ స్కోర్లు 25 సార్లు నమోదయ్యాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
- జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
- 166.. 58 బంతుల్లో ఉఫ్
- ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
- ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
- ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!