బ్రేకింగ్
07 May 2024 | 17:40 IST
అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా: చంద్రబాబు
పుంగనూరు: మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు కొట్టేసిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధిస్తోందని అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు. పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్కుమార్రెడ్డి చెక్ పెడతారు. ఆయన ఎంపీ అయితే పెద్దిరెడ్డికి నిద్రపట్టదు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి, జగన్ వాటా ఎంత? వైకాపా నేతల అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కించి.. ప్రజలకు పంచుతా’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!