బ్రేకింగ్
07 May 2024 | 22:04 IST
తిరుమల పవిత్రతను కాపాడుతాం: పవన్ కల్యాణ్
తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ తిరుపతిలో రోడ్ షో నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి.. అధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను రిసార్ట్గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టికెట్ ధరలు పెంచారని, ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. వేంకటేశ్వరస్వామిని అవమానించిన వ్యక్తికి ఎందుకు ఓటేయాలని పవన్ ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!