బ్రేకింగ్
07 May 2024 | 23:27 IST
రాజస్థాన్పై దిల్లీ విజయం
దిల్లీ: ఐపీఎల్-2024లో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ (86; 46 బంతుల్లో) చెలరేగిపోయాడు. రియాన్ పరాగ్ (27), శుభమ్దూబె (25) రాణించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ 2, ముకేశ్ కుమార్ 2, అక్షర్ పటేల్, రసిఖ్ సలాం చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ 221 పరుగులు చేసింది. ఫ్రేజర్ (50), పోరెల్ (65) అర్ధశతకాలతో చెలరేగారు. బౌలర్లలో అశ్విన్ 3, బౌల్ట్, సందీప్, చాహల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!