బ్రేకింగ్
09 May 2024 | 21:50 IST
కోహ్లీ సెంచరీ మిస్.. పంజాబ్ టార్గెట్ 242
ధర్మశాల: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (92; 47 బంతుల్లో 7×4, 6×6) సెంచరీ మిస్ అయ్యింది. పాటిదార్ (55) అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. డుప్లెసిస్ (9), జాక్స్ (12) నిరాశపరిచారు. చివర్లో గ్రీన్ (46; 27 బంతుల్లో 5×4, 1×6), దినేశ్ కార్తీక్ (18) ఆకట్టుకున్నారు. బౌలర్లలో హర్షల్ 3 వికెట్లు పడగొట్టగా, విధ్వత్ 2, అర్ష్దీప్, సామ్ కరన్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత