బ్రేకింగ్
07 May 2024 | 15:43 IST
రైతు భరోసా నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్
హైదరాబాద్: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతు భరోసా చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ వేణు కుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. 5 ఎకరాల పైబడి భూమి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రైతు భరోసా చెల్లింపులు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!