బ్రేకింగ్
07 May 2024 | 19:11 IST
రాజస్థాన్తో మ్యాచ్.. దిల్లీ బ్యాటింగ్.. జట్లు ఇవే
దిల్లీ: ఐపీఎల్-17లో భాగంగా దిల్లీ, రాజస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. దిల్లీ 11 మ్యాచ్లు ఆడి 5 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ జట్టు: జైస్వాల్, శాంసన్, రియాన్, ఫెరీరా, పావెల్, దుబే, అశ్విన్, బౌల్ట్, అవేశ్, సందీప్, చాహల్. దిల్లీ జట్టు: ఫ్రేజర్, పోరెల్, హోప్, రిషభ్, స్టబ్స్, నబీ, అక్షర్ పటేల్, కుల్దీప్, ముకేశ్, ఇషాంత్, ఖలీల్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!