బ్రేకింగ్
15 Aug 2022 | 18:00 IST
TS: రేపు ఉ.11:30కు అన్ని జంక్షన్లలో రెడ్ సిగ్నల్
హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు ఉ.11:30గం.కు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. అన్ని జిలాల్లోనూ జాతీయ గీతాలాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఆబిడ్స్ జీపీవో సర్కిల్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. హైదరాబాద్లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అన్ని వైపులా రెడ్ సిగ్నళ్లు వేయనున్నారు. రహదారులపై నిమిషం పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోనున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!