బ్రేకింగ్
26 Apr 2024 | 15:24 IST
బుగ్గన నామినేషన్ పెండింగ్.. వివరణ ఇవ్వాలన్న ఆర్వో
నంద్యాల: మరోసారి డోన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ పెండింగ్లో పడింది. ఆయన ఎన్నికల అఫిడవిట్పై తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆస్తుల వివరాలు పూర్తిగా చూపించలేదని, నామినేషన్ పత్రంలో కొన్ని కాలమ్స్ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వెంటనే నామినేషన్ తిరస్కరించాలని కోరారు. తెదేపా పిర్యాదుపై స్పందించిన ఆర్వో.. ప్రస్తుతం ఆయన నామినేషన్ను పెండింగ్లో ఉంచారు. సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
- సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
- హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
- ప్రత్యర్థుల ఆత్మీయ పలకరింపు..!
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- నా అల్లుడి మాటల వెనుక కుట్ర: మంత్రి అంబటి రాంబాబు
- ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
- సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు