బ్రేకింగ్
28 Mar 2024 | 23:27 IST
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
జైపుర్: ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్కు వరుసగా రెండో విజయం. దిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84: 45 బంతుల్లో) విశ్వరూపం చూపాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (49), స్టబ్స్ (44*) చెలరేగి ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్ 28 - మే 04)
- అక్కడి వాతావరణం చూశాక.. వెంటనే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు
- ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
- కొడాలి నాని నామినేషన్పై ప్రతిష్టంభనే
- 14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
- లింకు పైన నొక్కకు!
- భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
- ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
- నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
- ఎవరి ఆధీనంలో ఎవరు?