బ్రేకింగ్
07 May 2024 | 19:41 IST
ఏపీలో ఇద్దరు అధికారులపై ఈసీ బదిలీ వేటు
అమరావతి: ఏపీలో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్రెడ్డి, సదుం ఎస్సై మారుతిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి బాధ్యతలను కిందిస్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. సోమవారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- 18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలెవరంటే?