బ్రేకింగ్
21 Mar 2023 | 18:53 IST
రాణించిన యస్తికా,హేలీ.. ముంబయి విజయం
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబయి జట్టు 16.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి బ్యాటర్లు హేలీ మ్యాథ్యూస్ (24), యస్తికా భాటియా (30) కలిసి తొలి వికెట్కు 53 పరుగుల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో అమేలియా (31*) అద్భుత ఆట తీరుతో జట్టుకు విజయాన్ని అందించింది. ఆర్సీబీ బౌలర్లలో కనికా అహుజా 2, మేఘన్, శ్రేయాంక పాటిల్, ఎల్లీస్ పెర్రీ, ఆశా శోభన, ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!