బ్రేకింగ్
30 Mar 2023 | 17:52 IST
ఎవరొస్తారో రండి.. దమ్ముంటే తరిమికొట్టండి: MLA సవాల్
నెల్లూరు: తనకు వ్యతిరేకంగా ర్యాలీ తీసి ‘పార్టీ ద్రోహి ఎమ్మెల్యే.. మా నియోజకవర్గం నుంచి వెళ్లిపో’ అని నినాదాలు చేసిన వారిపై ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాను వస్తే తరుముతామని అన్న వాళ్లు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఉదయగిరిలోని బస్టాండు సెంటర్ వద్ద ఆయన కుర్చీ వేసుకొని కూర్చొన్నారు. తర్వాత ఆ సెంటర్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. అయినా పార్టీ అధిష్ఠానం నాపై అభాండాలు వేసి సస్పెండ్ చేసింది. పార్టీలో లేనని చెప్పి నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఆదరించబట్టే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఎవరొస్తారో రండి.. దమ్ముంటే తరిమికొట్టండి’’ అని సవాల్ విసిరారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!