బ్రేకింగ్
07 May 2024 | 12:22 IST
బనగానపల్లిలో తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ
బనగానపల్లె: తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని సంతమార్కెట్లో వైకాపా, తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. తొలుత వైకాపా ప్రచారం ముగియగా.. ఆ తర్వాత తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి సతీమణి ఇందిరమ్మ తమ పార్టీ నేతలతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో తెదేపా నాయకులు దాడి చేశారని కొంతమంది వైకాపా కార్యకర్తలు చెప్పడంతో ఆ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్రెడ్డి వాహనాలతో మార్కెట్కు వెళ్లారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
- 18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలెవరంటే?