బ్రేకింగ్
09 May 2024 | 23:41 IST
పంజాబ్ను చిత్తుచేసిన బెంగళూరు
ధర్మశాల: పంజాబ్తో జరిగిన పోరులో బెంగళూరు అదరగొట్టింది. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రిలీ రోసో (61) అర్ధశతకంతో చెలరేగాడు. శశాంక్ (37), బెయిర్ స్టో (27), సామ్ కరన్ (22) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ 2, స్వప్నిల్ సింగ్ 2, ఫెర్గూసన్ 2, సిరాజ్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కోహ్లీ (92), రజత్ పటీదార్ (55), గ్రీన్ (46) చెలరేగి ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కావేరప్ప 2, అర్ష్దీప్ సింగ్, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- అమ్మానాన్నలే హంతకులయ్యారు
- సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు