బ్రేకింగ్
05 May 2024 | 16:30 IST
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు: కేసీఆర్
వీణవంక: తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, ఇంకా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది భారాస ప్రభుత్వమే. నాలుగు నెల్లలోనే తెలంగాణ తారుమారయ్యింది. గోదావరిని తీసుకెళ్లి కర్ణాటక, తమిళనాడుకు ఇస్తానని మోదీ అంటున్నారు. దీనిపై రేవంత్ ఏమీ మాట్లాడటం లేదు. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయింది. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి’’ అని కేసీఆర్ అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం