బ్రేకింగ్

breaking
05 May 2024 | 15:02 IST

పంజాబ్‌తో మ్యాచ్‌.. చెన్నై బ్యాటింగ్‌

ధర్మశాల: ఐపీఎల్‌-17లో భాగంగా చెన్నై, పంజాబ్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 10 మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై 5, పంజాబ్‌ 4 విజయాలు నమోదు చేశాయి. చెన్నై కింగ్స్‌: రహానే, గైక్వాడ్‌, మిచెల్‌, దుబే, మొయిన్‌, జడేజా, ధోనీ, శాట్నర్‌, శార్ధూల్‌, రిచర్డ్‌, తుషార్‌. పంజాబ్‌ కింగ్స్‌: బెయిర్‌స్టో, రొసోవ్‌, శశాంక్‌, సామ్‌ కరన్‌, జితేష్‌, అషుతోష్‌, హర్‌ప్రీత్‌, హర్షల్‌, రాహుల్‌, రబాడా, అర్ష్‌దీప్‌.

మరిన్ని

తాజా వార్తలు