బ్రేకింగ్
05 May 2024 | 15:02 IST
పంజాబ్తో మ్యాచ్.. చెన్నై బ్యాటింగ్
ధర్మశాల: ఐపీఎల్-17లో భాగంగా చెన్నై, పంజాబ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 10 మ్యాచ్లు ఆడగా.. చెన్నై 5, పంజాబ్ 4 విజయాలు నమోదు చేశాయి. చెన్నై కింగ్స్: రహానే, గైక్వాడ్, మిచెల్, దుబే, మొయిన్, జడేజా, ధోనీ, శాట్నర్, శార్ధూల్, రిచర్డ్, తుషార్. పంజాబ్ కింగ్స్: బెయిర్స్టో, రొసోవ్, శశాంక్, సామ్ కరన్, జితేష్, అషుతోష్, హర్ప్రీత్, హర్షల్, రాహుల్, రబాడా, అర్ష్దీప్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం