బ్రేకింగ్
08 May 2024 | 10:04 IST
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు!
దిల్లీ: దేశవ్యాప్తంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు అయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 70కి పైగా విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆ సంస్థకు చెందిన సుమారు 300 మందికి పైగా సిబ్బంది సిక్ లీవ్లు పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సంస్థ విధానాలను ఖండిస్తూ నిరసనగా సెలవు పెట్టినట్లు సమాచారం. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
- 18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు