బ్రేకింగ్
27 Sep 2022 | 22:00 IST
తెరాస ఎమ్మెల్యేను 9గంటల పాటు విచారించిన ఈడీ
హైదరాబాద్: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరైన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు దాదాపు 9గంటల పాటు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు సమాచారం.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!