బ్రేకింగ్
17 Apr 2024 | 21:11 IST
దుమ్మురేపిన దిల్లీ బౌలర్లు.. గుజరాత్ 89కే ఆలౌట్
అహ్మదాబాద్: నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్తో జరుగుతోన్న మ్యాచ్లో దిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఆతిథ్య జట్టు 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే ఆలౌటైంది. రషీద్ఖాన్(31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దిల్లీ బౌలర్లలో ముకేశ్ 3, స్టబ్స్ 2, ఇషాంత్ 2 వికెట్లు తీశారు. ఖలీల్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
- ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
- విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
- సీఎం రేవంత్కు నోటీసులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
- ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం