బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 21:11 IST

దుమ్మురేపిన దిల్లీ బౌలర్లు.. గుజరాత్‌ 89కే ఆలౌట్‌

అహ్మదాబాద్‌: నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఆతిథ్య జట్టు 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే ఆలౌటైంది. రషీద్‌ఖాన్‌(31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దిల్లీ బౌలర్లలో ముకేశ్‌ 3, స్టబ్స్‌ 2, ఇషాంత్‌ 2 వికెట్లు తీశారు. ఖలీల్‌, అక్షర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

మరిన్ని

తాజా వార్తలు