బ్రేకింగ్
05 May 2024 | 17:17 IST
మెరుపుల్లేవ్... పంజాబ్ టార్గెట్ 168
ధర్మశాల: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. జడేజా (43) మినహా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. గైక్వాడ్ (32), మిచెల్ (30), మొయిన్ (17), శార్ధూల్ (17) ఫర్వాలేదని పించారు. ధోనీ (0), దుబే (0) డకౌట్గా వెనుదిరిగారు. బౌలర్లలో హర్షల్, రాహుల్ చాహర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అర్ష్దీప్ 2, సామ్ కరణ్ ఒక వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!