బ్రేకింగ్
28 Jun 2022 | 10:38 IST
వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
ముంబయి: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. ముంబయిలోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పల్లోంజీ చేసిన కృషికి 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించింది. ముంబయికి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ను 156 ఏళ్ల క్రితం స్థాపించారు. ఇప్పుడు ఆఫ్రికా, భారత్, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాల్లో ఈ నిర్మాణ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలు కూడా షాపూర్జీ పల్లోంజీనే నిర్మిస్తోంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల