బ్రేకింగ్
29 Nov 2022 | 16:05 IST
త్వరలోనే 3 రాజధానులపై బిల్లు: సజ్జల
అమరావతి: రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సజ్జల మాట్లాడుతూ.. ‘‘రాజధానిపై ప్రభుత్వ వైఖరి మేరకే సుప్రీం నిర్ణయం ఉందని భావిస్తున్నాం. గతంలో 3 రాజధానులపై తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకున్నాం. లేని చట్టంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. 3రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ్టికి రాష్ట్ర రాజధాని అమరావతే. త్వరలోనే న్యాయ ప్రక్రియకు లోబడి 3 రాజధానులపై బిల్లు తీసుకొస్తాం’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
- ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్: వైఎస్ భారతిపై షర్మిల ఫైర్
- క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
- ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
- హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
- పోస్టల్ ఓట్లకు పాట్లు.. కుప్పంలో ఓటర్ల కాళ్లు మొక్కిన వైకాపా నాయకులు
- ఐపీఎల్.. మళ్లీ భారమేనా?