బ్రేకింగ్

త్వరలోనే 3 రాజధానులపై బిల్లు: సజ్జల
[16:05]అమరావతి: రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సజ్జల మాట్లాడుతూ.. ‘‘రాజధానిపై ప్రభుత్వ వైఖరి మేరకే సుప్రీం నిర్ణయం ఉందని భావిస్తున్నాం. గతంలో 3 రాజధానులపై తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకున్నాం. లేని చట్టంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. 3రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ్టికి రాష్ట్ర రాజధాని అమరావతే. త్వరలోనే న్యాయ ప్రక్రియకు లోబడి 3 రాజధానులపై బిల్లు తీసుకొస్తాం’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్చరణ్
- Chandrababu: తారకరత్నకు ఐసీయూలో చికిత్స.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు
- Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
- విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న పురంధేశ్వరి, నందమూరి సుహాసిని
- Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
- Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
- Samantha : మయోసైటిస్.. ఆ డైట్ పాటిస్తున్నా!
- Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
- Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
- Income Tax: తల్లిదండ్రులకు చేసే ఏ ఖర్చులపై పన్ను ఆదా చేయొచ్చు?