బ్రేకింగ్
21 Mar 2023 | 22:46 IST
WPL: యూపీ ఓటమి.. ఫైనల్కు దిల్లీ క్యాపిటల్స్
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్లో లీగ్ దశ ముగిసింది. యూపీ వారియర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో దిల్లీ 5 వికెట్ల తేడాదో విజయం సాధించింది. యూపీ వారియర్స్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు 17.5 ఓవర్లలో ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో మెగ్లానింగ్ (39), అలీస్ క్యాప్సే (34), మారిజన్నె (34*) రాణించారు. యూపీ బౌలర్లలో షబ్నిమ్ 2 వికెట్లు పడగొట్టగా, యషశ్రీ, సోఫి ఒక వికెట్ తీశారు. తాజా విజయంతో దిల్లీ నేరుగా ఫైనల్కు చేరుకుంది. ప్లేఆఫ్లో గెలిచిన జట్టుతో దిల్లీ ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
- జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
- హైదరాబాద్లో ఆ ఏడు ప్రాంతాలు హీట్ ఐలాండ్లు
- ‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
- పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
- ఖమ్మంలో నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
- నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
- 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
- ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
- మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని