బ్రేకింగ్
18 Apr 2024 | 17:40 IST
ఏం జరిగినా మాకే మేలు..భవిష్యత్ భారాసదే: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్లో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న మా ప్రభుత్వాన్ని కూల్చేందుకే భాజపా ప్రయత్నించింది.. 64 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను వదులుతుందా? లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా గందరగోళం తలెత్తుతుంది. ఏం జరిగినా మాకే మేలు. రాష్ట్రంలో భవిష్యత్ భారాసదే’’ అని కేసీఆర్ అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
- కప్పు కొట్టే జట్టేనా..?
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
- ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
- దారుణం.. దాచేస్తే దాగని నిజం: ప్రజ్వల్ ఉదంతంలో ఘోరాలెన్నో..
- రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!