బ్రేకింగ్
18 Apr 2024 | 19:11 IST
ముంబయిX పంజాబ్.. బౌలింగ్కు కరన్ సై.. జట్లు ఇవే
ముల్లాన్పుర్: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్, ముంబయి జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 6 మ్యాచ్ల చొప్పున ఆడగా.. చెరో రెండు మ్యాచ్ల్లో గెలుపొందాయి. మూడో విజయాన్ని నమోదు చేసేందుకు బరిలోకి దిగుతున్నాయి. ముంబయి జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్, సూర్య, తిలక్వర్మ, హార్దిక్, టిమ్ డేవిడ్, షెపర్డ్, నబీ, కొయెట్జీ, శ్రేయస్ గోపాల్, బుమ్రా. పంజాబ్ టీమ్: రొసోవ్, ప్రభ్సిమ్రన్, సామ్ కరన్, జితేశ్ శర్మ, లివింగ్స్టోన్, శశాంక్, అషుతోష్, హర్ప్రీత్ బ్రర్, హర్షల్ పటేల్, రబాడ, అర్షదీప్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
- కప్పు కొట్టే జట్టేనా..?
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
- ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
- దారుణం.. దాచేస్తే దాగని నిజం: ప్రజ్వల్ ఉదంతంలో ఘోరాలెన్నో..
- రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!