బ్రేకింగ్

breaking
18 Apr 2024 | 20:55 IST

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై సస్పెన్షన్‌ వేటు

అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్‌ క్వార్టర్స్‌ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. ఇటీవల వెంకట్రామిరెడ్డి వైకాపాకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

మరిన్ని

తాజా వార్తలు