బ్రేకింగ్
18 Apr 2024 | 20:55 IST
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు
అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. ఇటీవల వెంకట్రామిరెడ్డి వైకాపాకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
- కప్పు కొట్టే జట్టేనా..?
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
- రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
- దారుణం.. దాచేస్తే దాగని నిజం: ప్రజ్వల్ ఉదంతంలో ఘోరాలెన్నో..
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా