బ్రేకింగ్

breaking
18 Apr 2024 | 23:39 IST

ముంబయి థ్రిల్లింగ్‌ విక్టరీ

ముల్లన్‌పుర్‌: పంజాబ్‌తో జరిగిన పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (78), రోహిత్‌ శర్మ (36), తిలక్‌ వర్మ(34) చెలరేగారు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, సామ్‌ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్‌ అయింది. అశుతోష్‌ శర్మ (61), శశాంక్‌ సింగ్‌ (41) మినహా మిగతావారు విఫలమయ్యారు. బుమ్రా 3, కోయిట్జి 3, మధ్వాల్‌, గోపాల్‌ తలో వికెట్‌ తీశారు. 

మరిన్ని

తాజా వార్తలు