బ్రేకింగ్
18 Apr 2024 | 23:39 IST
ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
ముల్లన్పుర్: పంజాబ్తో జరిగిన పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (78), రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ(34) చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. అశుతోష్ శర్మ (61), శశాంక్ సింగ్ (41) మినహా మిగతావారు విఫలమయ్యారు. బుమ్రా 3, కోయిట్జి 3, మధ్వాల్, గోపాల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
- కప్పు కొట్టే జట్టేనా..?
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
- రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
- దారుణం.. దాచేస్తే దాగని నిజం: ప్రజ్వల్ ఉదంతంలో ఘోరాలెన్నో..
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా