బ్రేకింగ్
07 Aug 2022 | 14:46 IST
నీతిఆయోగ్కు రాజకీయ రంగు: హరీశ్రావు
హైదరాబాద్: భాజపాకు వంతపాడుతూ నీతిఆయోగ్ నోట్ రిలీజ్ చేయడం సిగ్గుచేటని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులివ్వలేదు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్ తప్పుడు ప్రకటన చేసింది. నీతిఆయోగ్ పూర్తిగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోంది. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారు. నీతిఆయోగ్ రాజకీయ రంగు పులుముకుంది’ అని హరీశ్రావు ఆరోపించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
- తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
- ‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
- పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
- ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
- ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
- బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
- జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
- నా ప్రేమ, మద్దతు పవన్కల్యాణ్కే.. అల్లు అర్జున్ పోస్ట్