బ్రేకింగ్
10 May 2024 | 12:13 IST
అధికారంలోకి రాగానే ఆ చట్టం రద్దు: చంద్రబాబు
అమరావతి: స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్)లో తెలిపారు. ‘‘ఆస్తుల దోపిడే గానీ.. తరాల మధ్య ప్రేమలను పట్టించుకోరు జగన్. ప్రేమలను పట్టించుకోరు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైంది. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది’’ అని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు