బ్రేకింగ్

breaking
10 May 2024 | 12:13 IST

అధికారంలోకి రాగానే ఆ చట్టం రద్దు: చంద్రబాబు

అమరావతి: స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్‌(ట్విటర్‌)లో తెలిపారు. ‘‘ఆస్తుల దోపిడే గానీ.. తరాల మధ్య ప్రేమలను పట్టించుకోరు జగన్‌. ప్రేమలను పట్టించుకోరు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు చాలా దుర్మార్గమైంది. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది’’ అని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు