బ్రేకింగ్
10 May 2024 | 11:10 IST
అవినీతి చేయాల్సి వస్తే రాజకీయాలు వదిలేస్తా: అర్వింద్
వేల్పూరు: ఐదేళ్లలో ఎంపీగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని భాజపా ఎంపీ అర్వింద్ అన్నారు. తనకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉన్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్ప.. తప్పు చేయను. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది’’ అని అర్వింద్ తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు