బ్రేకింగ్
10 May 2024 | 12:58 IST
మీ భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యాడు: చంద్రబాబు
ఉండి: రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారి, సైకో అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ఆర్ఆర్ ప్రశ్నించినందుకు హింసించారని ఆరోపించారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు.. జగన్ అని ధ్వజమెత్తారు. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారన్నారు. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఫ్యానుకు, వైకాపాకు ఉరేయాలన్నారు. జగన్ పోలవరం పూర్తి చేయలేదని.. ఆయనకు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు చెప్పారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు