బ్రేకింగ్
10 May 2024 | 16:18 IST
తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో!
గన్నవరం: తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని జగన్, వల్లభనేని వంశీలను ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో వర్షంలో తడుస్తూనే ఆయన ప్రసంగం కొనసాగించారు.‘‘ రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తాం. గన్నవరం తెదేపాకు కంచుకోట. 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్తో కలిసి 8సార్లు విజయం సాధించాం. నవరత్నాల పేరుతో జగన్ మోసం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తా. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు