- TRENDING TOPICS
- WTC Final 2023
బ్రేకింగ్

రాణించిన రాజపక్స.. కోల్కతా టార్గెట్ ఫిక్స్
[17:15]మొహాలీ: ఐపీఎల్లో భాగంగా కోల్కతాతో తలపడుతున్న మ్యాచ్లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బ్యాటింగ్లో భానుక రాజపక్స (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. శిఖర్ ధావన్ (40) కూడా రాణించాడు. ప్రభ్సిమ్రన్ (23), జితేశ్ శర్మ (21), సామ్ కరన్ (26*) కాస్త ఫర్వాలేదనిపించారు. కోల్కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం
- Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
- Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
- Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
- Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం
- Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
- దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!
- Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
- Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
- కదిరిలో గేట్మెన్ నిర్లక్ష్యం.. స్టేషన్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు