బ్రేకింగ్
01 Apr 2023 | 17:15 IST
రాణించిన రాజపక్స.. కోల్కతా టార్గెట్ ఫిక్స్
మొహాలీ: ఐపీఎల్లో భాగంగా కోల్కతాతో తలపడుతున్న మ్యాచ్లో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బ్యాటింగ్లో భానుక రాజపక్స (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. శిఖర్ ధావన్ (40) కూడా రాణించాడు. ప్రభ్సిమ్రన్ (23), జితేశ్ శర్మ (21), సామ్ కరన్ (26*) కాస్త ఫర్వాలేదనిపించారు. కోల్కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల