బ్రేకింగ్
28 Mar 2024 | 20:22 IST
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే నిర్ణయించాలి: చంద్రబాబు
కదిరి: రాయలసీమ కోసం జగన్ చేసిందేమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కదిరిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచార సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘తెదేపా హయాంలో రాయలసీమ కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. చెక్ డ్యామ్లు కట్టాం. బిందు సేద్యానికి 90శాతం రాయితీ ఇచ్చాం. జగన్ రూ.2వేల కోట్లే ఖర్చు చేశారు. రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే నిర్ణయించాలి’’అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్ 28 - మే 04)
- ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
- అక్కడి వాతావరణం చూశాక.. వెంటనే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు
- కొడాలి నాని నామినేషన్పై ప్రతిష్టంభనే
- 14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
- భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
- లింకు పైన నొక్కకు!
- ‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
- ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
- నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు