బ్రేకింగ్
27 Apr 2024 | 19:10 IST
రాజస్థాన్తో మ్యాచ్.. లఖ్నవూ బ్యాటింగ్.. జట్లు ఇవే
లఖ్నవూ: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్, లఖ్నవూ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 8 మ్యాచ్లు ఆడగా.. రాజస్థాన్ 7, లఖ్నవూ ఐదింట విజయం సాధించాయి. లఖ్నవూ జట్టు: డికాక్, కేఎల్ రాహుల్, స్టాయినిస్, హుడా, పూరన్, బదోని, కృనాల్, హెన్రీ, బిష్ణోయ్, మోసిన్, ఠాకూర్. రాజస్థాన్ టీమ్: జైస్వాల్, బట్లర్, శాంసన్, పావెల్, హెట్మయర్, జూరెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్, సందీప్, చాహల్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
- భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
- 166.. 58 బంతుల్లో ఉఫ్
- ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
- ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
- ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!