బ్రేకింగ్
17 Apr 2024 | 19:02 IST
గుజరాత్తో మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న రిషభ్
అహ్మదాబాద్: గుజరాత్, దిల్లీ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దిల్లీ జట్టు: పృథ్వీ, జేక్ ఫ్రెసర్ మెక్గర్క్, స్టబ్స్, హోప్, రిషభ్, అక్షర్, సుమిత్, కుల్దీప్, ఇషాంత్, ముకేశ్, ఖలీల్; గుజరాత్ జట్టు: శుభ్మన్, వృద్ధిమాన్, సుదర్శన్, అభినవ్, మిల్లర్, తెవాటియా, రషీద్, మోహిత్, నూర్ అహ్మద్, స్పెన్సర్, సందీప్ వారియర్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
- ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
- విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
- సీఎం రేవంత్కు నోటీసులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
- చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి