బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 19:02 IST

గుజరాత్‌తో మ్యాచ్‌.. బౌలింగ్‌ ఎంచుకున్న రిషభ్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌, దిల్లీ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దిల్లీ బౌలింగ్‌ ఎంచుకుంది. దిల్లీ జట్టు: పృథ్వీ, జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌, స్టబ్స్‌, హోప్‌, రిషభ్‌, అక్షర్‌, సుమిత్‌, కుల్దీప్‌, ఇషాంత్‌, ముకేశ్‌, ఖలీల్‌; గుజరాత్‌ జట్టు: శుభ్‌మన్‌, వృద్ధిమాన్‌, సుదర్శన్‌, అభినవ్‌, మిల్లర్‌, తెవాటియా, రషీద్‌, మోహిత్‌, నూర్‌ అహ్మద్‌, స్పెన్సర్‌, సందీప్‌ వారియర్‌.

మరిన్ని

తాజా వార్తలు