బ్రేకింగ్
27 Nov 2022 | 11:46 IST
TS: డిసెంబర్ 8 నుంచి SI, కానిస్టేబుల్ ఈవెంట్స్
హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను డిసెంబర్ 8వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలంగాణ పోలీసు నియామక బోర్డు ప్రకటించింది. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్లైన్లో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 మైదానాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండతోపాటు ఈసారి సిద్దిపేటలో కూడా ప్రయోగాత్మకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!