బ్రేకింగ్
05 Dec 2022 | 15:28 IST
ఏపీలోనే ‘మత్తు’ స్మగ్లింగ్ అధికం: కేంద్రం నివేదిక
దిల్లీ: దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్రం నివేదిక విడుదల చేసింది. ‘‘ఒక్క ఏపీలోనే 18వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి, రూ.97 కోట్ల విలువైన 165టన్నుల ఎర్రచందనం లభ్యమయ్యాయి. తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్, మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి’’ అని కేంద్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
- కొడాలి నాని నామినేషన్పై వివాదం.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!