బ్రేకింగ్
17 Apr 2024 | 19:06 IST
సర్వేలన్నీ తెదేపాకే అనుకూలం: చంద్రబాబు
పెడన: అందరినీ నట్టేట ముంచేసిన వ్యక్తి సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి.. ఎన్నికల ముందు ఊరూర తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. తాజాగా జరిగిన పదకొండు సర్వేల్లో 17-23 ఎంపీ స్థానాల్లో తెదేపాదే గెలుపని తేలిందన్నారు. సర్వేలన్నీ తెదేపాకే అనుకూలంగా ఉన్నాయన్నారు. పెడనలో నిర్వహించిన ‘ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
- ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
- విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
- సీఎం రేవంత్కు నోటీసులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
- చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి