బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 19:06 IST

సర్వేలన్నీ తెదేపాకే అనుకూలం: చంద్రబాబు

పెడన: అందరినీ నట్టేట ముంచేసిన వ్యక్తి సైకో జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి.. ఎన్నికల ముందు ఊరూర తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్‌ గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. తాజాగా జరిగిన పదకొండు సర్వేల్లో 17-23 ఎంపీ స్థానాల్లో తెదేపాదే గెలుపని తేలిందన్నారు. సర్వేలన్నీ తెదేపాకే అనుకూలంగా ఉన్నాయన్నారు. పెడనలో నిర్వహించిన ‘ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు.

మరిన్ని

తాజా వార్తలు