బ్రేకింగ్
17 Apr 2024 | 21:24 IST
ఇద్దరు నానిలకు మమ్మల్ని తిట్టడమే పని: చంద్రబాబు
మచిలీపట్నం: ప్రజల మేలు కోసమే తాము కూటమి కట్టామని, ప్రజలకు కూడా తమకు అండగా నిలబడాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. మచిలీపట్నంలో నిర్వహించిన ‘ప్రజాగళం’సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానిలు ఉన్నారు. వారు మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బందరు అభివృద్ధికి ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?’’అని ప్రశ్నించారు. బందరు నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత తమదేనని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
- ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
- విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
- సీఎం రేవంత్కు నోటీసులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
- చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి