బ్రేకింగ్
10 May 2024 | 19:02 IST
గుజరాత్తో మ్యాచ్.. చెన్నై బౌలింగ్
అహ్మదాబాద్: ఐపీఎల్-17లో భాగంగా చెన్నై, గుజరాత్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడగా.. 4 విజయాలతో గుజరాత్ అట్టడుగు స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్ల్లో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ప్రయత్నిస్తోంది. చెన్నై కింగ్స్: గైక్వాడ్, రవీంద్ర, మిచెల్, దుబే, మొయిన్, జడేజా, ధోని, శాట్నర్, శార్ధూల్, తుషార్, సిమర్జీత్. గుజరాత్ జట్టు: శుభ్మన్, సాయి సుదర్శన్, షారూఖ్, మిల్లర్, మాథ్యూ, తెవాటియా, రషీద్, నూర్ అహ్మద్, ఉమేశ్, మోహిత్, త్యాగి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
- వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
- ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
- వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
- సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
- బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
- అమ్మానాన్నలే హంతకులయ్యారు