బ్రేకింగ్
24 Jan 2022 | 15:20 IST
ఉద్యోగుల నిర్ణయాలు చెబితేనే కదా తెలిసేది: సజ్జల
అమరావతి: పీఆర్సీపై చర్చలకు రావాలని ఉద్యోగులను పిలిచామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. ‘‘సమ్మె నోటీసు ఇచ్చాక కూడా చర్చలకు ఆస్కారం ఉంది. మా దగ్గరకు వచ్చి మాట్లాడితేనే వారి సమస్యలు తెలుస్తాయి. ఎప్పుడైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేది ప్రభుత్వమే. కమిటీ, పీఆర్సీ జీవోలపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాల నిర్ణయాలు ఏమిటో చెబితేనే కదా మాకు తెలిసేది’’ అని సజ్జల అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
- తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
- పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
- ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
- ‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
- ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
- రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
- బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
- కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం