బ్రేకింగ్
16 Apr 2024 | 13:19 IST
శిరోముండనం కేసు.. వైకాపా ఎమ్మెల్సీకి జైలు శిక్ష
విశాఖ: శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
- అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
- ‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
- కదన రంగంలోకి వైఎస్ కుటుంబం!
- Mahesh babu: మహేశ్ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల.. క్యూట్ మొమెంట్స్ వైరల్..
- ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
- అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
- జవహర్రెడ్డి జగన్నాటకం
- 4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!