సిగ తరిగిపోతుంటే!
జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమనేది తరతరాల నానుడి. కానీ ఆ జుట్టే రాలుతోంటే మనకు ఎక్కడలేని బెంగ. కారణాలు వెతికేస్తుంటాం, తెలిసినవన్నీ ప్రయత్నిస్తుంటాం. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్స్మిత్ భార్య జాడా పింకెట్ గుండు విషయంలో వివాదం గుర్తుందిగా! ఆమెది ఫ్యాషన్ కాదు.. అలోపేసియా ఏరియేటా అని తెలిశాక దీని బారిన మేమూ పడ్డామంటూ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ బయటకు రావడం మొదలైంది. దీంతో తమదీ అదే సమస్యేమోనని నెట్టింట వెతుకుతున్న వారి సంఖ్య కోట్లకు చేరిందట. ఇంతకీ ఏమిటిది? దీన్నెలా అధిగమించాలి?
అలోపేసియా ఏరియేటా.. ఓ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన స్వయం ప్రతిరక్షక కణాలు మనపైనే దాడి చేయడమన్న మాట. తెల్ల రక్తకణాలు కుదుళ్లపై దాడిచేసి, కుంగిపోయేలా చేస్తాయి. దీంతో కేశాల ఉత్పత్తి నెమ్మదించి కుచ్చులుగా జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా ఇది ఎక్కువగా 30 ఏళ్లలోపు వాళ్లలోనే కనిపిస్తుంది. ఆపై వారిలో అరుదు. చాలావరకూ వంశపారంపర్యమే. కొందరిలో ఒత్తిడి వల్ల ప్రేరేపితమవుతుంది. ఆస్తమా, డౌన్సిండ్రోమ్, సీజనల్ అలర్జీలు, థైరాయిడ్, విటిలిగో ఉన్న కొందరిలోనూ కనిపిస్తుంది. కొందరికి గుండ్రంగా నాణెం పరిమాణంలో ఊడితే మరికొందరిలో తలంతా కురులు రాలిపోతాయి. కొన్నిసార్లు శరీరమంతటా కనిపిస్తుంటుంది.
పెళ్లికాదని భయపెట్టారు...
ఊహ తెలిసినప్పట్నుంచి నా జుట్టు పలుచనే. స్కూల్కీ విగ్గు పెట్టుకుని వెళ్లేదాన్ని. దాంతో అవమానాలూ ఎదుర్కొన్నా. టీనేజ్లోకి అడుగుపెట్టాక అలొపేసియా బాధితుల గ్రూప్లో చేరా. కొందరి అనుభవాలు విన్నాక నా ఆలోచనలో మార్పొచ్చింది. నేనెలా ఉంటానో అందరికీ అలానే కనిపిస్తానని ఇంట్లో చెప్పా. ‘ఎవరు పెళ్లి చేసుకుంటార’ని బామ్మ, అమ్మ అభ్యంతరం చెప్పారు. ఓరోజు బంధువుల్నీ, స్నేహితుల్నీ పిలిచి అందరి ముందూ గుండు చేయించుకున్నా. తర్వాత నా గురించి సోషల్ మీడియాలోనూ పంచుకోడం మొదలెట్టా. ‘జుట్టు లేకపోయినా సంతోషంగా, అందంగా ఉంది. అలా నేనెందుకు ఉండకూడద’నే ఆలోచనని కొందరిలోనైనా తేవాలన్నది నా ఉద్దేశం. ఆ విషయంలో విజయవంతమయ్యా. పెళ్లికి దీన్ని అడ్డుగా భావించేవాళ్లతో జీవితం ఎలా పంచుకోగలననిపించిందే తప్ప బాధపడలేదు. తర్వాత నన్ను నన్నుగా మెచ్చిన వ్యక్తి వచ్చాడు. టెక్సాస్లో ఉంటూ కార్పొరేట్ కెరియర్నీ కొనసాగిస్తూనే, మోడల్గానూ రాణిస్తున్నా.
- నీహర్ సచ్దేవ్
రకాలు..
* అలోపేసియా ఏరియేటా టోటాలిస్.. తల మీద కురులన్నీ రాలిపోయి.. గుండులా మారిపోతుంది.
* అలోపేసియా ఏరియేటా యూనివర్సాలిస్.. కనుబొమ్మలు, రెప్పలు సహా శరీరమ్మీద ఎక్కడా వెంట్రుకలుండవు.
* ఓఫియాసిస్ అలోపేసియా.. గుండ్రంగా తల పక్కలా, వెనుక ప్యాచ్లుగా ఊడిపోతుంది.
* డిఫ్యూజ్ అలోపేసియా.. ఒక్కసారిగా వెంట్రుకలు పలచబడిపోతాయి.
కొందరిలో దీని ప్రభావం మొదట గోళ్లపై చూపిస్తుంది. సూదితో గుచ్చినట్లుగా, ఇంకొన్నిసార్లు తెల్లని మచ్చలు, గీతలు కనిపిస్తాయి. గోళ్లు పల్చబడటం, మెరుపును కోల్పోయి నిర్జీవంగా, పొరలు పొరలుగా ఊడటం.. కనిపిస్తాయి. జుట్టు ఊడే ముందు విపరీతమైన దురద, మంట వంటివీ ఉంటాయి.
ఇరవై ఏళ్లకుపైగా పోరాటం..! నాకు పదేళ్లప్పుడు ఈ సమస్య మొదలైంది. ఎన్నో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేదు. చివరికి అలోపేసియాగా తేలింది. తల మీద ప్యాచ్లతో బయటకు వెళ్లాలంటేనే సిగ్గేసేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లతో పరిస్థితి మెరుగుపడింది. స్కూల్లో అందరూ నవ్వుతుంటే వాళ్లతో కలిసి నేనూ నవ్వేదాన్ని. అలాగైనా కొన్నాళ్లకు తగ్గుతుందని! ఓసారి తట్టుకోలేక తిరగబడ్డా. హేళన ఆగింది. నాలో ఆత్మవిశ్వాసమూ పెరిగింది. జుట్టు కూడా. ఉద్యోగంలో చేరాక నష్టాలొచ్చాయని తీసేశారు. ఆ ఒత్తిడికి అలోపేసియా తిరగబెట్టింది. 23 ఏళ్లుగా ఇదే పోరాటం. ఇక అలసిపోయా. శారీరకంగా ఏ ఇబ్బందీ లేనప్పుడు అందం పేరిట దీన్నెందుకు భరించాలనుకుని గుండు చేయించుకున్నా. ఇప్పుడు బెంగళూరులో పని చేస్తున్నా. ఇక్కడా నా వెనక హేళనలు, నవ్వులు! అందరికీ మెయిల్ పెట్టా. ‘నా గురించి తెలుసుకోవాలంటే నన్నే అడగండి, వెనక మాట్లాడొద్ద’ని. అప్పట్నుంచి ఇవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడూ చికిత్స తీసుకుంటున్నా.. కాకపోతే ఒత్తిడి తగ్గించుకోవడానికీ.. ప్రశాంతంగా ఉండటానికే.
- పరోమిత, బెంగళూరు.
పరిష్కారమేంటి?
అలోపేసియా అందరికీ ఒకేలా ఉండదు. దీని ప్రయాణాన్ని కచ్చితంగానూ చెప్పలేం. చల్లని వాతావరణంలో దీని ప్రభావమెక్కువ. కొందరికి వెంట్రుకలు ఊడినా తిరిగి వచ్చేస్తాయి. ఓసారి వచ్చాక మళ్లీ పోవు. కొత్త చోట ఊడినా మళ్లీ వస్తుంటాయి. ఇంకొందరిలో మాత్రం విపరీతం. మచ్చలు పడటమే కాక శాశ్వతంగా వెంట్రుకలు రాలిపోతాయి. ప్యాచ్ల సైజుల్లోనూ మార్పులుంటాయి. దీన్ని పూర్తిగా నివారించడం కష్టమే. కానీ ప్రభావాన్ని తగ్గించొచ్చు. కార్టికో స్టెరాయిడ్స్ను ప్యాచ్ల వద్ద ఇంజెక్షన్ల ద్వారా ఇస్తారు. దీంతో ఆ ప్రదేశంలో జుట్టు తిరిగి పెరుగుతుంది. వెంట్రుకలు విపరీతంగా రాలుతోంటే పైపూతగా లేదా మందు రూపంలో కార్టికో స్టెరాయిడ్స్ను వాడాలి. ప్యాచెస్ విస్తరిస్తోంటే మాత్రల్నీ, పైపూతగా మినాక్సిడల్ ద్రావణాన్నీ ఇస్తారు. టాపికల్ ఇమ్యునో థెరపీనీ సూచిస్తాం. కనీసం 12 వారాలు వాడితేనే ఫలితం కనిపిస్తుంది. దాంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోడానికి ధ్యానం, యోగా వంటివి చేయాలి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
Mary Millben: ‘జనగణమన’.. మళ్లీ ఆమె నోట!
మన దేశమన్నా, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు-ఆచార వ్యవహారాలన్నా విదేశీయులు ఒక ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది విదేశీ వనితలు కట్టూబొట్టూ విషయంలోనూ మనల్ని ఫాలో అవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. మరికొంతమంది ఇక్కడి సంగీతానికి చెవి కోసుకుంటారు. నచ్చిన పాటల్నితరువాయి
ఆ మూడు రంగులే మా జీవితం!
దేశమంతా 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాల్లో మునిగి తేలుతోంది. ఎక్కడ చూసినా జెండా సంబరాలే. మనకి ఈ నెలలో కనిపిస్తోంది కానీ.. ఈ మహిళలకి ఏడాదంతా జెండా పండగే! ఇదే తమ జీవితమంటారు. అయిదు కోట్లకుపైగా ఖాదీ జెండాలను దేశానికి అందించారు కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం మహిళా కార్మికులు. ఇది తమదైన దేశసేవని గర్వంగా చెబుతున్న వీరిలో 18 ఏళ్ల యువతుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వారిని వసుంధర పలకరించింది..తరువాయి
సరళాబెన్... ఆ పేరే.. ఓ ఉద్యమం!
ఎందరో విదేశీ మహిళలు మన స్వతంత్రోద్యమంలో భాగమయ్యారు. వారందరికీ భిన్నం సరళాదేవి. భారత్లో ఆమె పోరాటం స్వాతంత్య్రంతోనే ఆగిపోలేదు. ఆ తర్వాతా అనేక ఉద్యమాల్లో భాగమయ్యారామె. ఈ గడ్డపైనే తుదిశ్వాస విడిచారు! ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చారు? తన శిష్యుల్లో ఒకరు సరళాదేవిని అడిగిన ప్రశ్న ఇది....తరువాయి
స్వాతంత్య్ర సమరంలో తెలుగు తారకలు
కష్టాలనీ, కన్నీళ్లని... ఇష్టంగా స్వాగతించారు! కటకటాల జైలు జీవితాన్ని... ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.. స్వరాజ్య సాధనలో.. గెలుపు గీతికలై వికసించిన తెలుగింటి ఆడపడుచులు ఎందరో. ఈ అమృత మహోత్సవాల్లో మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జీవితాలను ధారబోసిన కొందరి స్ఫూర్తిగాథల్ని స్మరించుకుందాం...తరువాయి
పేద పిల్లల ఆశలకు రెక్కలు తొడగాలని..!
తన పుట్టినరోజున చాక్లెట్లు, పుస్తకాలు వగైరా పంచేవారు చారు షా. వాటి ప్రయోజనం కొంత కాలమే కదా అని అర్థమైందామెకు! రోజుకో, ఏడాదికో కాక ఆ సాయం అందుకున్నవారి జీవితాల్ని మలిచేలా, ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా ఉండాలనుకున్నారు. దీంతో ఉడాన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించితరువాయి
ఆ రాకుమారి త్యాగం... మన ఆరోగ్యం... హక్కులు!
భారతదేశం నుంచి లండన్ వెళ్లి... ఆక్స్ఫర్డ్లో చదువుకున్న రాకుమారామె! ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదనే మనస్తత్వం. స్కూల్లో హెడ్గర్ల్. క్రికెట్ టీమ్కి కెప్టెన్. కానీ మనసంతా భారతీయం. అందుకే రాజభోగాలని కాదనుకుని.. భారతీయుల స్వేచ్ఛ కోసం, ఇక్కడి స్త్రీల హక్కుల కోసం పోరాడింది. దిల్లీ ఎయిమ్స్కి ప్రాణం పోసినతరువాయి
ఎర్రకోటపైనా మా జెండానే ఎగరాలని!
దేశంకోసం సర్వం త్యాగం చేసిన వాళ్ల గురించి విన్నప్పుడు పాతతరం వాళ్లు కాబట్టి చేశారు కానీ ఇప్పటి వాళ్లకి అసాధ్యం అనేస్తాం! కానీ మన జాతీయ జెండా కోసం చేస్తున్న ఉద్యోగాన్నీ, ఉన్న ఇంటినీ వదులుకున్నారామె. తెలంగాణాతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ జెండాలను నిర్వహిస్తున్న బొజ్జ పద్మావతి స్ఫూర్తి కథనమిది...తరువాయి
ఇంటి నుంచే రూ.కోట్లు!
దేన్నైనా ఆడుతూ పాడుతూ చేయడం రుచికి అలవాటు. ఖాళీ దొరికితే బొమ్మలు చేయడం, పెయింటింగ్ వేయడం తన వ్యాపకాలు. ఉద్యోగంలోకి అడుగుపెట్టాక వాటికి సమయమే దొరికేది కాదు. జీవితం నిస్సారంగా అనిపించడంతో దాన్నుంచి బయటపడాలనుకుంది. తను నిఫ్ట్ ముంబయి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది. టాటా వెస్ట్సైడ్, స్పెన్సర్స్ సంస్థల్లో ఏడేళ్లు పనిచేసింది.తరువాయి
ఈ బ్యాంకులో.. జీవముంది!
న్యాయవిద్య చదివిందామె. కానీ వర్షాధారప్రాంతాల్లో వేలమంది రైతులకు సేంద్రియపంటలెలా పండించాలో నేర్పిస్తోంది. వందల రకాల దేశీయ విత్తనాలను భద్రపరిచి, రైతులకు ఉచితంగా అందిస్తోంది. పెరటి తోటల పెంపకంలో శిక్షణనిచ్చి, గ్రామీణ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందేలా చేస్తోంది. స్వచ్ఛంద సంస్థ స్థాపించి వందల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.తరువాయి
Guinness World Record: ఈ తల్లి గోళ్ల వెనకున్న కన్నీటి గాథ విన్నారా?
అందం కోసమో, ఫ్యాషన్ అనో గోళ్లు పొడవుగా పెంచుకునే వాళ్లను చూస్తుంటాం.. మరికొందరైతే రికార్డుల మీద రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా వీటిని బారుగా పెంచుతుంటారు. అయితే తాను గోళ్లు పెంచడానికి ఈ రెండూ కారణం కాదంటోంది అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన.....తరువాయి
అందమైన బాల్యం చెక్కాలని!
నిషా రామస్వామి మూడు నెలల పాపకి చర్మం మీద దద్దుర్లు కనిపించేవి. డాక్టర్కి చూపిస్తే అదో రకం అలర్జీ అన్నారు. ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకోవడంవల్ల అలా వస్తున్నట్టు గమనించింది నిషా. దాంతో పాపకు అవసరమైన ఆట వస్తువుల్ని చెక్కతోనే చేయించింది. అదే తర్వాత ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది....తరువాయి
మీరు వింటున్నది... స్కూల్ రేడియో
ఆ పిల్లలు కథలు చెబుతారు, కవితలు వినిపిస్తారు, పాటలు పాడేస్తారు. అడ్డతీగల గురుకుల పాఠశాల, తోటపల్లి హీల్ స్కూల్.. ఇలా కొన్ని వందల స్కూళ్లలో పిల్లల సంగతిది. వారంతా ఒకప్పుడు గొంతు విప్పడానికి బిడయపడిన వాళ్లంటే నమ్మగలరా! ఈ మార్పు వెనకున్నది ‘స్కూల్ రేడియో’, దాని వ్యవస్థాపకురాలు గాలి అరుణ. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...తరువాయి
నలభై ఏళ్ల వయసులో.. నలభై కోట్ల వ్యాపారం!
గృహిణి అంటే చాలా మందిలో తెలియని చిన్నచూపు ఉంటుంది. కానీ అవకాశం వచ్చి, వాళ్లు దృష్టి పెడితే.. వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించవచ్చని నిరూపించింది శీతల్. 40ఏళ్ల వయసులో ఆమె మొదలుపెట్టిన ఎత్నిక్వేర్ వ్యాపారం, అది విదేశాల్లో విస్తరించిన తీరు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు...తరువాయి
అమ్మ అవసరం తెలుసుకుని.. వ్యాపారంలో అడుగుపెట్టి!
భారత్లాంటి దేశాల్లో పిల్లలకు సంబంధించిన మార్కెట్ చాలా పెద్దది. వారి ఆరోగ్యం, దుస్తులూ, ఆటపాటలూ, చదువులూ... ప్రతి దాంట్లోనూ ఈతరం తల్లిదండ్రులు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి అమ్మలే వీరు కూడా. అంతేకాదు తమ అనుభవాన్నే వ్యాపారంగా మార్చి అక్కడా రాణిస్తున్నారు.తరువాయి
లక్షన్నరమంది తల్లులు తోడుగా...
షాపింగ్మాల్, సినిమాహాల్, ఆఫీసు, బస్సు, రైలు ఎక్కడైనా కానివ్వండి! బిడ్డ ఆకలేసి ఏడిస్తే... తల్లి మనసు ఊరకనే ఉండగలదా? ఏడ్చే బిడ్డను సముదాయిస్తూనే పాలివ్వడానికి తగిన ‘చాటు’ కోసం వెతుకుతుంది. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రాంతాల్లో బిడ్డకు పాలివ్వడానికి తల్లులు పడే వేదన అంతా ఇంతా కాదు.తరువాయి
Commonwealth Games: ‘ఇదేం ఆట?’ అన్న వాళ్లతోనే.. ‘ఇదీ ఆటంటే!’ అనిపించారు!
ఆ నలుగురికీ ఆటలంటే ప్రాణం. చిన్న వయసు నుంచే క్రీడారంగంలో స్థిరపడాలని కలలు కన్నారు. వేర్వేరు ఆటల్ని ఎంచుకొని తమ ప్రతిభ చాటుకున్నారు. అంతిమంగా ‘లాన్ బౌల్స్’ను కెరీర్గా మలచుకొని పతకాలు కొల్లగొడుతున్నారు. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లోనూ పసిడి ముద్దాడి.. ఈ క్రీడలో దేశానికి తొలి పతకం అందించి....తరువాయి
ఆమె పాదరక్షలు.. తారల మనసు దోచుకుంటున్నాయ్!
డ్రస్సుల దగ్గర్నుంచి చెప్పుల దాకా కొత్తదనానికే ఓటేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. సంప్రదాయానికి సృజనాత్మకతను, ఆధునికతను జోడిస్తూ ఫ్యాషన్ క్వీన్లా మెరిసిపోతున్నారు. అలాంటి ఫ్యాషన్ ప్రియుల నాడిని వెతికి పట్టుకుంది దిల్లీకి చెందిన లక్షీత గోవిల్. సంప్రదాయ చెప్పులకు మోడ్రన్ హంగులద్దుతూ....తరువాయి
ఎన్డీఆర్ఎఫ్లో మహిళా శక్తి!
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. కొన్నిచోట్ల రాత్రికిరాత్రే రాదారి గోదారవుతోంది. అలాంటప్పుడు ప్రజల్ని కాపాడే విషయంలో అందరికీ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలే. తమ ప్రాణాలను లెక్కచేయకుండా బాధితుల్ని కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వీరికి వీరే సాటి..తరువాయి
తన ‘పవర్’ ప్రపంచానికి చాటింది!
సంప్రదాయ నృత్యాన్ని పిల్లలకు నేర్పుతూ, భర్త సంపాదనకు తనూ కాస్త జోడిస్తున్నాననుకునే సగటు గృహిణి జయలక్ష్మి. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితులు దిగజారినప్పుడు చక్కదిద్దడానికి ధైర్యంగా తనే రంగంలోకి దిగింది. వ్యాపారవేత్తగా మారింది. యూపీఎస్, బ్యాటరీలు, స్టెబిలైజర్లు, డీజిల్ జనరేటర్లు పంపిణీ చేస్తూ ఎన్నో బహుళ జాతి సంస్థలకు డీలర్గా ఎదిగింది. పాతికేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మంది ఖాతాదారులకు సేవలందించే స్థాయికి సంస్థను చేర్చిన జయలక్ష్మి ప్రస్థానాన్ని మీరూ చదవండి...తరువాయి
Richest Women: దేశంలోనే శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
వ్యాపార రంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో స్వశక్తితో పైకెదిగే వాళ్లు కొందరైతే.. వంశపారంపర్యంగా స్వీకరించిన వ్యాపారాల్ని తమ వ్యూహాలతో లాభాల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు మరికొందరు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో శ్రీమంతురాళ్లుగా ఎదుగుతున్నారు. అలాంటి మహిళా పారిశ్రామిక వేత్తల సంపదను....తరువాయి
ఆమె పుస్తకం శాస్త్రవేత్తను చేసింది
రెండేళ్ల క్రితం మాట... ఓవైపు లాక్డౌన్... ఔషధాల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ప్రాణాధార మందులకోసం శాస్త్రవేత్తలు పగలూ, రాత్రీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే కొవాగ్జిన్ రూపకల్పనలో కీలకమైన అడ్జువెంట్ తయారీ బృందంలో సభ్యురాలిగా శెభాష్ అనిపించుకున్నారు ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రథమ. ఔషధ పరిశోధనల్లో ఆ కృషికే తాజాగా ‘నేషనల్ టెక్ ఎక్సలెన్స్’ పురస్కారాన్ని అందుకున్నారామె. ఆమెతో వసుంధరతరువాయి
అలా అడిగిన వారికి.. నా రెండో బిడ్డని చెబుతా!
జీవితంలో ఓ అసంతృప్తి. దానికి దూరమవ్వడానికి సేవను మార్గంగా ఎంచుకున్నారు నిర్మలా మురళి. నలుగురికీ సాయపడటంలో ఉన్న ఆనందం అర్థమయ్యాక దాన్నో అలవాటుగా చేసుకున్నారు. మతిస్థిమితం లేని పిల్లలకు, అనాథలకు అమ్మగా, విద్యార్థులకు టీచరమ్మగా.. అవసరాన్ని బట్టి ఆయా పాత్రల్లోకి ఒదిగిపోతున్నారు. తన సేవా ప్రయాణం.. ఆవిడ మాటల్లోనే..తరువాయి
Nanjamma: పశువుల కాపరి.. ఉత్తమ నేపథ్య గాయని!
గుర్తింపు తెచ్చుకోవాలంటే ఉన్నత చదువులే చదవాలా? అవార్డులు అందుకోవాలంటే అత్యున్నత స్థాయిలోనే ఉండాలా? అంటే.. కాదని నిరూపిస్తోంది కేరళకు చెందిన 62 ఏళ్ల నంజమ్మ. ఓ మారుమూల గిరిజన గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె నిరక్షరాస్యురాలు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఇతరులపై.....తరువాయి
వేల మంది గృహిణులను వ్యాపారవేత్తలను చేస్తున్నా
గృహిణులంటే చాలామందికి చిన్నచూపే! కానీ ఇంటిని నడిపించాలంటే ఎన్ని నైపుణ్యాలుండాలో తెలిసిన వాళ్లు అలా అనుకోరు. మరి అలాంటి గృహిణులకు అవకాశాలిస్తే కదా వాళ్లేంటో తెలిసేది! ఇదే ఆలోచనను ఆచరణలో పెట్టారు నిష్ఠా యోగేష్. శిక్షణనిచ్చి వేలమందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు!తరువాయి
ఆ డైమండ్ రింగ్కి ‘గిన్నిస్’ రికార్డు!
‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలుకొట్టాల’నుకుంటారు కొందరు. కేరళకు చెందిన రిజీషా ఇందుకు మినహాయింపు కాదు. డిజైనింగ్పై మక్కువతో జ్యుయలరీ డిజైనింగ్ కోర్సు చేసిన ఆమె.. తొలి ప్రయత్నంలోనే ప్రత్యేకమైన డిజైన్తో వజ్రపుటుంగరాన్ని తయారుచేసింది. వంద కాదు, వెయ్యి కాదు.. ఏకంగా 24 వేల పైచిలుకు వజ్రాలు....తరువాయి
Draupadi Murmu: ఆ అయిదేళ్లూ ఎంతో మానసిక క్షోభను అనుభవించా..!
కటిక పేదరికం తాండవించే ఓ మారుమూల గిరిజన కుటుంబంలో పుట్టిందామె. ఆడపిల్లలపై ఆంక్షలు, ఆర్థిక స్థోమత.. ఈ రెండూ ఆమె చదువుకు అడ్డుపడాలని చూశాయి. అయినా వాటికి ఎదురీది ఉన్నత విద్యనభ్యసించింది. సవాళ్లతో సహవాసం చేస్తూనే సాంత్వన పొందడానికి....తరువాయి
ఇదీ వ్యాపారమేనా అన్నారు!
సాధించడానికి వైకల్యాన్ని అడ్డుగా భావించలేదామె. పట్టుదలతో పరిశ్రమను స్థాపించి.. ఎందరో మహిళలకు, రైతులకు ఉపాధిని కల్పించారు. బర్గర్లు, స్ప్రింగ్రోల్స్ తయారీ, పుట్టగొడుగుల వ్యాపారంలో రూ.40కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకున్నారు వీరమనేని హేమ. ఒక సాధారణ మహిళ అసాధారణ విజయగాథ ఇది...తరువాయి
సోపాన సంగీతంలో రాణిస్తున్న ‘కళాతిలకం’!
తమదైన నైపుణ్యంతో, తపనతో పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. ఈ క్రమంలో అరుదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. కేరళలోని ఇరింజలకుడకు చెందిన ఆశా సురేశ్. కేరళకు మాత్రమే సొంతమైన ప్రత్యేక సంగీత కళ, పురాతన సంప్రదాయ ‘సోపాన సంగీతం’లో ఆరితేరిందామె. అదీ.. అక్కడ పురుషులు.....తరువాయి
వారిలో నా కూతుర్ని చూసుకుంటా
చిన్నవయసులోనే పెద్ద మనసుతో ఆలోచించింది తనీస. క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడాలనుకుంది... ఆ ఆశయ సాధనలో ఉండగానే మృత్యువు ఆమెను ఓడించింది. కూతురు సగంలో వదిలి వెళ్లిన బాధ్యతని మీనాక్షి చేపట్టారు. చెట్టంత కూతురు లేని దుఃఖాన్ని దిగమింగుకుని ఆ అమ్మ చేస్తున్న ప్రయాణాన్ని చదవండి...తరువాయి
ఆమె జీవితం.. సాధించడానికే!
ఒకే ఒక జీవితం.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి!’ ఈ సూత్రాన్నే నమ్ముతుంది రీనా షా. అందుకే నలభైల్లో అడుగుపెడుతున్నా తనకు నచ్చిన, ఎంతో కష్టమైన పోలో ఆట నేర్చుకుంది. చేయలేవు, సమయం వృథా.. వంటి మాటలు, అవమానాలు దాటి డిజైనింగ్లో లాగే దీనిలోనూ తనకు తిరుగు లేదని నిరూపించుకుంది.తరువాయి
వాళ్ల ఉపాధి కోసం.. ఉద్యోగం మానేశా!
మాది తెలంగాణలోని భూపాల్పల్లి జిల్లా, ములుగుపల్లి. నాన్న పరుచూరి లక్ష్మీ నారాయణ, అమ్మ లక్ష్మీ కుమారి. వ్యవసాయ కుటుంబం. అక్క, నేనూ ఇద్దరమే పిల్లలం. చెన్నైలోని ఎంజీఆర్ కాలేజీలో బీఫార్మసీ చేశా. ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్ వచ్చి దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉండేదాన్ని. దగ్గర్లోనే అంధుల స్కూల్, హాస్టల్ ఉండేవి. వాళ్లతో మాట కలిపినపుడు టెక్స్ట్ బుక్స్, నోట్సులు బ్రెయిలీలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు....తరువాయి
అక్కడంతా మహిళా అధికారులే
కేరళలో 14 మంది జిల్లా కలెక్టర్లలో 10మంది మహిళలేనంటూ ఈమధ్యే గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ మరో రికార్డు నెలకొల్పింది. అక్కడ కాన్పూర్దేహత్ జిల్లాలో అత్యున్నతస్థాయి అధికారులంతా అతివలే. జిల్లా కలెక్టర్, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, పర్యాటక శాఖాధికారి, డ్రగ్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్- ఇలాతరువాయి
పరీక్షలు.. గట్టెక్కిస్తోంది!
‘సమాజానికి తిరిగిచ్చేయాలి..’ ఒక హిట్ సినిమా డైలాగ్ ఇది! దాన్ని నిజ జీవితంలో తు.చ. తప్పకుండా పాటిస్తోంది పుష్ప ప్రీయ. కష్టాల్లో ఉన్నప్పుడు ఓ స్నేహితుడి నుంచి అందిన సాయం.. ఆమెకు ప్రేరణ గా నిలిచింది. అదే ఇప్పుడామెను వేల మందికి కళ్లు, చేతులు అయ్యేలా చేసింది. ఎలా అంటారా....తరువాయి
చూపులేకపోతేనేం.. గొంతుతో గుర్తింపు తెచ్చుకుంది!
ఆమెకు పుట్టుకతోనే చూపు లేదు. ‘అయ్యో! ఇలా అయితే మీ కూతురు జీవితాంతం మీ మీదే ఆధారపడాల్సి వస్తుందేమో?!’ అని జాలి పడ్డారు బంధువులు. అలాగని ఈ మాటలకు ఆమె తల్లిదండ్రులు చిన్నబుచ్చుకోలేదు. అంధురాలైతేనేం.. తమ కూతురికి సంగీతమంటే ప్రాణమని పసిగట్టి అందులోనే ఆమెను ప్రోత్సహించారు. ఇలా తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకం, తన ఆత్మవిశ్వాసమే....తరువాయి
...అందుకే పిల్లలు వద్దనుకున్నాం!
‘అందరూ నా పిల్లలే’.. అనుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు.. కానీ సొంత పిల్లలని వద్దునుకొనేంత త్యాగం చేయాలంటే ఎంత విశాల దృక్పథం ఉండాలి? తోటివారికి సేవ చేయడం కోసం ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న నడింపల్లి యమునాపాఠక్ తను అనుకున్న దారిలో ఎంతవరకూ విజయవంతమయ్యారో చూద్దాం... నన్ను, తమ్ముడిని పోషించడం కోసం అమ్మ రాణీ పద్మావతి... పడిన కష్టాలుతరువాయి
విశ్వరహస్యాల్ని ఛేదిస్తున్నారు
మనం భూమ్మీద పడ్డప్పటి ఆ తొలిక్షణాలని గురించి అమ్మోనాన్నో చెబితే విని ఆనందిస్తాం. ఇక అప్పటి ఫొటోలుంటే మరీ సంతోషం. మరి మన అనంత విశ్వం ఆవిర్భావం జరిగిన నాటి చిత్రాలని చూడాలంటే? అసాధ్యం అంటారా! కాదు సాధ్యమే అని నిరూపించింది జేమ్స్వెబ్స్పేస్ టెలిస్కోప్. సుమారుగా 1300 కోట్ల సంవత్సరాల క్రితం నాటి విశ్వావిర్భావ చిత్రాలని తీసి మనకు పంపింది.తరువాయి
Beauty Contest: తల్లైనా తపనను వీడలేదు!
కెరీర్పై స్పష్టత, లక్ష్యంపై తపన ఉంటే.. పెళ్లైనా, పిల్లలు పుట్టినా అనుకున్నది సాధించచ్చు.. అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. మధ్యప్రదేశ్కు చెందిన డాక్టర్ దివ్య పటిదార్ జోషి కూడా అలాంటి అరుదైన కోవకే చెందుతుంది. చిన్న వయసు నుంచే మోడలింగ్, సమాజ సేవ, నటన, సంగీతం.. వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన.....తరువాయి
ఎగతాళి దాటి.. రూ.అయిదు వందల కోట్లకు చేర్చి..
అమ్మానాన్నా ఉద్యోగులు. ఆమె కూడా వాళ్లలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది. కష్టపడి చదివి, సాధించింది కూడా! ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వ్యాపారం వైపు నడిపింది. అనుభవం లేదు, నడిపించేవారు లేరు.. అయినా ఒక్కో అనుభవాన్నీ పాఠం చేసుకుంటూ ముందుకు నడిచింది డాలీ కుమార్. ఇప్పుడామె వ్యాపారం రూ.500 కోట్లు పైమాటే! ఈ స్థాయికి ఆమె ఎలా చేరిందో చదివేయండి.తరువాయి
Pad Woman: అందుకే మహిళల ఇష్ట ‘సఖి’.. ఆమె!
ఇప్పుడంటే శ్యానిటరీ న్యాప్కిన్లు, ట్యాంపూన్స్, మెన్స్ట్రువల్ కప్స్.. ఇలా బోలెడన్ని ఆప్షన్లున్నాయి. అదే ఓ దశాబ్దకాలం వెనక్కి వెళ్తే.. ఇన్ని ఆప్షన్లు, ఇప్పుడున్న సౌకర్యాలు అప్పుడు లేవనే చెప్పచ్చు. అందుకే ఆ రోజుల్లో చాలామంది నెలసరిని శాపంగా భావించేవారు. తమకు తెలిసిన అపరిశుభ్రమైన పద్ధతుల్ని పాటిస్తూ లేనిపోని అనారోగ్యాల్ని....తరువాయి
Navya Naveli: అలాంటి మహిళల కోసమే ‘ఆరా హెల్త్’!
సినిమా నేపథ్యం ఉన్న వారు తమ పిల్లల్ని కూడా ఇదే రంగంలోకి తీసుకురావాలనుకుంటారు. అలాగే సెలబ్రిటీ కిడ్స్ కూడా తమ తల్లిదండ్రుల స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలనుకుంటారు. కానీ తన రూటే సెపరేటు అంటోంది బిగ్బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలీ నందా. మహిళల హక్కులు, వారికి సంబంధించిన అంశాలపై.....తరువాయి
ఆశ్రమ పిల్లలకోసం.. ఊరూరూ తిరిగి.. కూలి చేసి!
ఎవరూలేని వాళ్లకోసం... అయిన వాళ్లని వదులుకోవడం అంటే మాటలా? అలాంటి ఓ తండ్రికి బిడ్డగా వెళ్లింది శ్యామల! ఆయన ఆశయాలు అర్థం చేసుకుంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకి నిలువెత్తు ధైర్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని బెహరా మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహకురాలు శ్యామలాకుమారి స్ఫూర్తి కథ ఇది...తరువాయి
అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
‘ఓటమే గెలుపుకి నాంది’ అంటుంటారు. ‘ఎన్నిసార్లు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సిద్ధిస్తుంది’ అంటోంది కశ్మీర్కు చెందిన ఇన్షా రసూల్. ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యవసాయమే చేయాలని చిన్నతనంలోనే సంకల్పించుకున్న ఆమె.. తన కలను నెరవేర్చుకోవడానికి....తరువాయి
70ల్లో... 80 పతకాలు!
కొంతమందిని చూస్తే వీళ్లు వయసుకి ఎదురీదుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటి వారే 76 ఏళ్ల ఈ బామ్మ. కారణం.. 66 ఏళ్లకి క్రీడల్లో అడుగుపెట్టి 80 పతకాలు సాధించారామె. విజయవాడకు చెందిన అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆమేం చెబుతున్నారో చూడండి...తరువాయి
ఆహార సేవకులు
ద వరల్డ్స్ 50 బెస్ట్.. ప్రపంచవ్యాప్త రుచికరమైన ఆహారపదార్థాలు, ఉత్తమ రెస్టరెంట్లు, చెఫ్లను పరిచయం చేసే సంస్థ. ఇంగ్లాండ్కు చెందిన ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా ఉత్తమ చెఫ్లు, రెస్టరెంట్లను ఎంపిక చేసి అవార్డులనూ అందజేస్తుంది. ఈ ఏడాది ‘50 నెక్స్ట్: క్లాస్ ఆఫ్ 2022’ పేరుతో గ్యాస్ట్రానమీ (ఆహార అధ్యయన శాస్త్రం)లో వ్యవసాయం, టెక్నాలజీ, సామాజిక సేవ, సృజనాత్మకత..తరువాయి
ఆమె నగ... దేశదేశాలా ధగధగ
మీ కెరియర్ ఏదంటే ఏం చెబుతారు? ఇదేం ప్రశ్న! చదివిన చదువునో లేదూ.. చేస్తున్న ఉద్యోగాన్నో చెబుతాం, అవునా? సరోజ ఎర్రమిల్లి విషయంలో మాత్రం అలా చెప్పలేం. ఆవిడ చదువుకూ, చేసిన ఉద్యోగాలకూ సంబంధమే లేదు. ఆ పద్ధతే తాను వ్యాపారవేత్తగా ఎదగడంలో సాయపడిందనే సరోజ.. నగల వ్యాపారంలో ఓ కొత్త ఒరవడినే సృష్టించారు.తరువాయి
ఇంతందం.. ఏమిటీ రహస్యం?
అందం అనగానే ఠక్కుమని ఐశ్వర్యారాయ్ గుర్తొస్తుంది. యాభైకి దగ్గరవుతున్నా ఆమె సౌందర్యం ఇసుమంత కూడా తగ్గలేదు! సుస్మిత, శిల్ప, అనుష్క ఇంకా కొందరు తారలూ వయసును జయించినట్టు కనిపిస్తుంటారు. అదంతా మేకప్ మాయే అనుకుంటే పప్పులో కాలేసినట్టే... మరోపక్క ముప్పైల్లోకి అడుగు పెట్టామో లేదో అందం తరుగుతోందని బెంగపడే అమ్మాయిలెందరో! ఈ తారలంతా యువతరంతో పోటీపడుతూ అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? ఇదే అనుమానం వసుంధరకి కూడా వచ్చి శోధించింది. వాళ్లేం చేస్తున్నారో మీరూ చూడండి... ఆచరించండి!తరువాయి
అనారోగ్యమే ఆమె కెరీర్ని మలుపు తిప్పింది..!
పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగులు చూసుకోవడం కోసం చాలామంది మహిళలు ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ, కొంతమంది అటు ఆఫీసు పనిని ఇటు పిల్లల బాధ్యతలను బ్యాలన్స్ చేసుకుంటూ తీరిక లేకుండా గడుపుతుంటారు. కానీ, ఇద్దరు పిల్లలకు తల్లైన ప్రీతి మాత్రం 45 ఏళ్ల వయసులో....తరువాయి
సైకిల్పై ప్రపంచ రికార్డు!
అమ్మాయిలు.. సోలో ట్రిప్లు.. వేల కిలోమీటర్ల ప్రయాణాలు అనగానే వింతగా అనిపించకపోవచ్చు. మన దగ్గరా ఎందరో బైకర్ణీలు ఈ సాహసాలను చేస్తున్నారు. దీన్నే సైకిల్పై ప్రయత్నించింది ప్రీతి మాస్కే. అది ప్రపంచ రికార్డు కూడా! ఆ సాహస వివరాలు చూద్దామా? లేహ్ నుంచి మనాలీ వరకు ప్రయాణం ప్రీతి టార్గెట్.తరువాయి
ఇల్లాలు నవ్వితే ఇంటిల్లిపాదీ నవ్వినట్టే!
‘ఉదయం లేవడమే అదృష్టం... ఉన్నంతలో మూడు పూటలూ భోం చేస్తాం, భర్తాపిల్లలతో కలిసి ఉంటాం. మరి, సంతోషంగా ఉండొచ్చుగా... ఉండం. ఆఫీసులో పనీ, పిల్లల పరీక్షల ఫలితాలూ.. ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఆందోళన పడతాం. సమస్యలు ఉండవని కాదు. అంతమాత్రాన ఆగిపోతామా’ అంటూ మహిళల్లో సానుకూల దృక్పథాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు డా.జీసీ కవిత. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్గా లక్షల మందికి అవగాహన కల్పించిన ఆవిడ ఏం చెబుతున్నారంటే...తరువాయి
అగ్నిపర్వతం మీదుగా హెలికాప్టర్ నడిపా!
పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగరాలన్నది ఆమె కల. అందుకోసం హెలికాప్టర్ పైలట్ అవ్వాలనుకుంది. ఇంట్లో వాళ్లు వారించారు.. తోటి వాళ్లు చేయలేవన్నారు.. మన దేశంలో నేర్చుకునే అవకాశం లేదు.. ఇవేవీ తనను ఆపలేక పోయాయి. ప్రతి దశలోనూ తానేంటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్ హెలికాప్టర్ పైలట్ తను. పురుషాధిక్య రంగంలో తను సాధించాల్సింది ఇంకా ఉందంటున్న ఈ వైజాగ్ అమ్మాయి వసుంధరతో తన కలల ప్రయాణాన్ని పంచుకుందిలా...తరువాయి
పట్టుదల ముందు.. ఆటంకాలు చిన్నవే!
మహిళలు ప్రేమాభిమానాలకే కాదు.. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలే. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించగల సత్తా వారిది. కానీ పారిశ్రామిక రంగం అనేక సవాళ్లతో కూడినది. వాటిని అధిగమించి, ముందుకు సాగేలా మహిళలకు చేయూతనిస్తున్నారు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాతీయాధ్యక్షురాలు డీవీవీ లక్ష్మీవాణి. నేడు ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం.తరువాయి
World Vitiligo Day: ఆ మచ్చలకు భయపడిపోలేదు.. భయపెట్టింది!
చర్మంపై చిన్న మచ్చ పడితేనే ఓర్చుకోలేం.. అలాంటిది మరికొన్ని రోజుల్లో చర్మం మొత్తం తెల్లగా, పాలిపోయినట్లుగా మారిపోతుందన్న చేదు నిజం తెలిస్తే.. ‘ఇక బతికేం ప్రయోజనం?!’ అంటూ కుమిలిపోతాం. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడినప్పుడే జీవితాన్ని జయించగలమని.....తరువాయి
అమెరికాలో మనవాళ్లే మేటి!
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్న వారిని, అందులోనూ మహిళల్ని కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా.. భద్రత, విదేశీ వ్యవహారాలు, న్యాయ సేవలు... ఒకటని కాదు ప్రతిచోటా మనవాళ్లు ఉనికి చాటుతున్నారు. వీరి సంఖ్య ఇరవైకి పైనే. అది క్రమంగా పెరుగుతూనే ఉంది. తమ ప్రతిభా సామర్థ్యాలతో అగ్రరాజ్యంలో అత్యున్నత హోదాల్లో కొలువుదీరిన వారిలో కొందరి విజయగాథలివీ...తరువాయి
వ్యాపారాన్ని సేవగా మలిచారు!
చిరువ్యాపారి అనూరాధ, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నమ్రతా స్నేహితులు. పేద బాలికలు, వినికిడి లోపం ఉన్న అమ్మాయిలకు స్వయం ఉపాధి మార్గాన్ని చూపించాలనుకున్నారు. వీళ్లది చెన్నై. అనూరాధకు వంటలపై అమితాసక్తి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె భర్త ప్రవీణ్ చీజ్ తయారీ ఆలోచన చేయమని సూచించారు. అది నచ్చడంతో ప్రవీణ్ ఆఫీస్లోని చిన్న వంట గదిలో ప్రయోగాలు ప్రారంభించారు...తరువాయి
మా జట్టు.. వేలమంది మహిళలకు భరోసా!
సొంతంగా తమ కాళ్లమీద తాము నిలబడాలనుకొనే మహిళలకుఅనేక సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాళ్లు ఎవరితో మాట్లాడాలి? కాలేజీ రోజుల నుంచే ఆంత్రప్రెన్యూర్గా ఎదగాలని ఆశ పడే అమ్మాయి... తన కలని ఎలా నిజం చేసుకోగలదు? ఇలాంటివారికే కాదు సామాజిక మాధ్యమాల్లో వ్యాపారాన్ని విస్తరించాలనుకొనేతరువాయి
అమ్మా, అక్కా బూతులాపండి నాయనా!
బస్సుల్లో, ఆఫీసుల్లో... బహిరంగ స్థలాల్లో మగవాళ్లకి కోపం వస్తే ఒకరినొకరు తిట్టుకోరు. ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని అమ్మని, అక్కని దూషిస్తారు. మనకీ ఇలాంటి సందర్భాలు లెక్కలేనన్ని ఎదురై ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాటిని ఖండించే ప్రయత్నం చేశామా? ‘గాలీ బంద్ కర్ అభియాన్’ ఉద్యమం ఆ ప్రయత్నం చేస్తోంది..తరువాయి
Ashley Peldon : అరుస్తూ కోట్లు సంపాదిస్తోంది!
ఏదైనా హారర్ సినిమా చూసేటప్పుడు వచ్చే సన్నివేశాల కంటే.. దానికి నేపథ్యంగా వచ్చే అరుపులు, కేకలు మనల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఆ సన్నివేశాన్ని మరింత రియాల్టీగా ప్రేక్షకులకు చేరువ చేస్తాయి. హాలీవుడ్ సినిమాల బ్యాక్డ్రాప్లో వచ్చే ఇలాంటి అరుపులు.....తరువాయి
Tabassum Haque : వాళ్ల కోసమే ఈ అందాల పోటీలు!
మన నుదుటి రాత ఆ బ్రహ్మ రాస్తాడంటారు.. కానీ మన తలరాత మనమే రాసుకోవాలంటోంది దిల్లీకి చెందిన తబాసుమ్ హఖ్. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్నతనంలో చదువుకునేందుకు సరైన సదుపాయాలు లేక, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఉన్నత విద్యతోనే ఈ పరిస్థితుల్ని....తరువాయి
Yoga Day : ఆ కట్టుబాట్లను దాటి సెలబ్రిటీ యోగా ట్రైనర్గా ఎదిగింది!
‘ఆడపిల్లవు.. ఒంటరిగా గడప దాటకు!’ అన్నారు ఇంట్లో వాళ్లు. కానీ ‘మెడిసిన్ చదవాలి.. ప్రజలకు సేవ చేయాలి..’ అనేది తన ఆశయం. అయితే తనది ఆధ్యాత్మిక కుటుంబం కావడంతో అనుకోకుండా ఓ యోగా విశ్వవిద్యాలయంలో చేరాల్సి వచ్చిందామె. అప్పటికీ యోగాపై......తరువాయి
ఆన్లైన్ యోగినులు!
ఇంటి పని పక్కనపెట్టి... ఉదయాన్నే జిమ్ము, జాగింగ్ అంటూ వ్యాయామాలు చేయగలిగే అవకాశం ఎంతమంది మహిళలకు ఉంటుంది? అలాగని నిర్లక్ష్యం చేస్తే థైరాయిడ్లు, పీసీఓడీలు! ఇలాంటి సమయంలో మీకు అండగా ఉంటాం అంటూ... నట్టింట్లోనే నేర్పేస్తున్నారీ ఆన్లైన్ యోగా గురువులు. తమ ఆరోగ్య పాఠాలతో దేశవిదేశాల్లో వేల మందికి మేలు చేస్తున్న ఆన్లైన్ యోగినుల గురించి చదవండి...తరువాయి
యూకేలో.. బామ్మ వంట హిట్
మంజూస్ రెస్టారెంట్కి వెళ్లారనుకోండి. ఎన్నో గుజరాతీ వంటకాలు మెనూలో కనిపిస్తాయ్. దానిలో కొత్తేముంది? ఏ గుజరాతీ రెస్టారెంట్కి వెళ్లినా ఇవే ఉంటాయ్.. అంటారా! అయితే అది ఉన్నది యూకేలో.. దాన్ని నిర్వహిస్తోంది.. 85 ఏళ్ల బామ్మ. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి....తరువాయి
వందల బాల్య వివాహాల్ని అడ్డుకున్నాం!
మన చుట్టూ ఎన్నో సామాజిక రుగ్మతలు కనిపిస్తాయి. అవన్నీ పరిష్కరించలేనివి కావు. కానీ మనకెందుకులే అనే నిర్లిప్తత. ఆమె మాత్రం అలా అనుకోలేదు. చేతనైనంతలో మార్పు తేవాలనుకున్నారు. దానికోసమే 30 ఏళ్లుగా కృషిచేస్తున్నారు. వందల బాల్య వివాహాల్ని అడ్డుకున్నారు, వేలమంది బాల కార్మికుల్ని బడిబాట పట్టించారు. సామాజిక మార్పు కోసం అలుపెరగక శ్రమి స్తున్న లలితమ్మ తన పోరాట పథాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారిలా...తరువాయి
Heeraben Modi: ఆ విజయాల వెనుక కనిపించని సంతకం!
‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అంటుంటారు. తానెంత ఉన్నత హోదాలో ఉన్నా అమ్మ చాటు బిడ్డనే అంటున్నారు ప్రధాని మోదీ. ఆయన తల్లి హీరాబెన్ వందో పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వచనాలు తీసుకున్నారాయన. అంతేకాదు.. తనను ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు.......తరువాయి
టీచరమ్మకి అందాల కిరీటం
పెళ్లైయినంత మాత్రాన ఆశలకీ... లక్ష్యాలకీ దూరంగా ఉండాలని ఎవరన్నారు? అటు అందాల పోటీల్లోనూ.. ఇటు సేవామార్గంలోనూ చురుగ్గా ఉంటూ మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుందీ టీచరమ్మ...సర్గమ్ది గుజరాత్. ముంబయిలో స్థిరపడ్డారు. భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలోనూ ఉన్నారు. ఇంగ్లిష్ లిటరేచర్లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్గానూ పని..తరువాయి
మన కళలకు అంతర్జాతీయ ఖ్యాతి!
అంతర్జాతీయం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి విదేశీ బ్రాండ్లే. కానీ ఆ ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది డిజైనర్ జ్యోతిదాస్. భారతీయ సంప్రదాయ కళల్ని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక కళాకారుల చేత ఆభరణాలు, యాక్ససరీస్, దుస్తులు... తయారు చేయిస్తోంది. వాటిని ‘జ్యో షాప్’ బ్రాండ్తో దేశవిదేశాల్లో మార్కెట్ చేస్తోంది.తరువాయి
క్యాన్సర్ కబళిస్తోన్నా.. కలలు నెరవేర్చుకుంటోంది!
‘కష్టాలనే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేం.. అదే మన లక్ష్యాలపై దృష్టి పెడుతూ సాధించే ఒక్కో విజయం ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది..’ అంటోంది జర్మనీకి చెందిన స్విమ్మర్ ఎలేనా సెమెచిన్. ఓ అరుదైన సమస్య కారణంగా చిన్న వయసులోనే కంటి చూపుకి.....తరువాయి
ఈ అమ్మలు.. ప్రాణదాతలు!
మృత్యువు ముంగిట్లో ఉన్న వారిని బతికించే సంజీవని రక్తం.. ఆ సంజీవని క్షణం ఆలస్యం చేయకుండా అందించడంలో వీళ్లకు వీళ్లే సాటి. అర్ధరాత్రి తలుపుతట్టినా... మేమున్నాం అంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు వీళ్లంతా. నెలల పసిపాప... రక్తంలేక చనిపోవడం ఆమెని కలిచివేసింది. దాంతో రక్తదాన ఉద్యమకారిణి అయిపోయారు కావలికి చెందిన పార్వతి శంకర్. తాను 29 సార్లు రక్తదానం చేయడమే కాకుండా, తోటి మహిళల్లో చైతన్యం తెస్తూ వారితోనూ చేయిస్తున్నారు...తరువాయి
తీగపై సాహసాలతో...
ఎత్తు మడమల చెప్పులతో ఇబ్బంది పడకూడదని నిదానంగా నడుస్తారెవరైనా.. ఈమె మాత్రం వాటితో ఎంతో వేగంగా సన్నని తీగపై అలవోకగా అడుగు లేసేయగలదు. అంతలోనే గాలిలోకి ఎగిరి.. అదే వేగంతో తీగపై నిలబడగలదు. అబ్బురపరిచే ఈ సాహస కృత్యాలే తనకు రెండుసార్లు ప్రపంచ రికార్డు నిచ్చాయి. ఈమె రికార్డును గిన్నిస్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తే కోట్ల మంది వీక్షించారు. ఆసక్తితో నేర్చుకున్న ఈ క్రీడ 40 ఏళ్ల ఓల్గాహెన్రీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ...తరువాయి
లక్షల మనసుల్ని గెలుస్తున్న అత్తాకోడళ్లు!
అత్తాకోడళ్లంటే ఎప్పుడూ తగాదాలూ, గిల్లికజ్జాలేనా?సరదాగా స్నేహితుల్లా, ప్రేమతో కలిసిపోతుంటే ఎంత బావుంటుంది! అలా కలిసుండటమే కాదు.. వాళ్ల అన్యోన్యతకు ప్రతిభను జోడించి లక్షలాది మంది అభిమానాన్నీ చూరగొంటున్నారు కొందరు... వాళ్లెవరో తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి.తరువాయి
తల్లులకు ఉద్యోగాలు చూపిస్తారు!
తల్లి అయ్యాక తిరిగి ఉద్యోగంలో కొనసాగేవాళ్లు దాదాపు సగం మందే. అనువైన పనివేళలు ఉంటే దాదాపు అందరు అమ్మలూ కెరియర్ని కొనసాగించేవారే. కానీ ఆ అవకాశం లేక పిల్లల కోసం కెరియర్ని త్యాగం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి కెరియర్, మాతృత్వం... రెండూ సాధ్యమయ్యేట్టు చేస్తున్నారు ఫ్లెక్సీబీస్ వ్యవస్థాపకులైన ముగ్గురు అమ్మలు.తరువాయి
యాసిడ్ నా ముఖాన్ని కాల్చగలిగిందేమో.. నా ఆశయాన్ని కాదు!
మగాళ్లు తప్పు చేసినా.. అందుకు ఆడవాళ్లే కారణం అంటుంది ఈ సమాజం! ఏ పాపం ఎరగకపోయినా వాళ్లనే నిందిస్తుంది. ఆమ్లదాడి బాధితులదీ ఇలాంటి పరిస్థితే! దాడి చేసిన వారిని పక్కన పెట్టి.. బాధితుల అందాన్నే విమర్శిస్తుంది.. అంద విహీనంగా ఉన్నారంటూ ఎగతాళి చేస్తుంది. కోల్కతాకు చెందిన సంచయితా జాదవ్ దే కూ ఇలాంటి....తరువాయి
Mithali Retirement: ఈ పరుగుల రాణికి సాటెవ్వరు?!
క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని....తరువాయి
చదువు అయిదో తరగతి.. వ్యాపారం రూ.450 కోట్లు!
పల్లెటూరి అమ్మాయి.. కొత్త ప్రదేశానికి వెళ్లి.. అక్కడి భాష నేర్చుకొని వ్యాపారవేత్తగా ఎదిగింది. వినగానే సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది రత్నారెడ్డి జీవితం. అయిదో తరగతి చదివిన ఆమె వ్యాపారం ఇప్పుడు రూ.450 కోట్లు. అంతే కాదు... సంపాదనలో సగం సమాజానికంటూ విద్య, వైద్య పరంగా వేలమందికి సాయం చేస్తున్నారీ దయామూర్తి. సేంద్రియ వ్యవసాయం, యువతకు స్ఫూర్తి పాఠాలు.. చెప్పుకుంటూ పోతే ఆమె ఖాతాలో మరెన్నో!తరువాయి
ఆమె కుంచె పడితే.. నేరగాళ్లకు మూడినట్టే!
భవిష్యత్పై బోలెడు ఆశలతో ఉన్న అమ్మాయి. అనుకోకుండా అత్యాచారానికి గురైంది. తీవ్రమైన అవమాన భావన, ‘న్యాయం జరగకపోగా తననే తప్పంటే?’ అన్న భయం.. ఆ 20 ఏళ్ల అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చనిపోవాలనుకునేది. అలా చేస్తే న్యాయం జరగదు. మరెలా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం వేలమందికి న్యాయం జరిగేలా చేసింది. ఎందరినో కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది.తరువాయి
CEO Radhika: అవును.. ఈ లోపం ఉన్నా సరే.. జీవితాన్ని గెలిచా!
లోపాలనేవి ప్రతి ఒక్కరిలో సహజం. అయితే వాటిని ప్రత్యేకతలుగా స్వీకరించినప్పుడే జీవితాన్ని గెలవగలం.. ‘ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్’ సంస్థ సీఈఓ రాధికా గుప్తా జీవిత కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పుట్టుకతోనే మెడ కాస్త వంకరగా జన్మించిన ఆమె.. ఇటు స్కూల్లో, అటు సమాజం.....తరువాయి
పొదరిళ్లకు... అందాల సలహాదారులు!
దేశదేశాలు తిరిగినా, ప్రపంచాన్ని చుట్టినా.. ‘మన ఇల్లు’ అన్న భావనే వేరు. మనం మనలా ఉండే... అనుబంధాలను ఆత్మీయతలను పంచుకునే చోటది. అందుకే మన పొదరింటిని చక్కగా అమర్చుకోవాలని తాపత్రయ పడతాం. ఎప్పటికప్పుడు హంగులద్దుతుంటాం. లేకపోతే ఉన్నంతలోనే కొత్తదనాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటాం... సరిగ్గా ఇక్కడే మేమున్నామంటున్నారు ఇంటీరియర్ ఇన్ఫ్లుయెన్సర్లు. లక్షలమంది మనసుల్ని కొల్లగొడుతున్న వీరెవరో, ఏం చెబుతున్నారో చూడండి...తరువాయి
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఇదెంతో క్లిష్టమైన రంగం. అలాంటి చోట సత్తా చాటుతోంది మేబుల్ చాకో. అయిదు ఫిన్టెక్ కంపెనీలకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. అంతేకాదు తను సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘ఓపెన్తరువాయి
Sex Education: నాలా మరే చిన్నారీ బాధపడకూడదని..!
లైంగిక హింస.. పెద్దలే కాదు, పిల్లలూ దీని బారిన పడుతున్నారు. 18 ఏళ్లు దాటని బాలల్లో ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలోనూ ఎక్కువ మంది తెలిసిన వారి చేతుల్లోనే హింసకు గురవుతున్నట్లు తేలింది. అందుకే చేతుల కాలాక ఆకులు.....తరువాయి
తెనాలి నుంచి క్యాన్సర్ని తరిమేయాలని...
మనదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకీ ఒకరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో చనిపోతున్నారని గణంకాలు చెబుతున్నాయి. వీటిలో 90 శాతం నివారించదగ్గవే. అందుకే ‘చికిత్సకంటే నివారణ మేలు’ అని నినదిస్తున్నారు తెనాలికి చెందిన డాక్టర్ శారద. అనడమే కాదు, ‘క్యాన్సర్ ఫ్రీ తెనాలి’ పేరుతో ఒక ఉద్యమాన్నే నడుపుతున్నారావిడ. దేశానికి ఒక నమూనాగా చూపాలనుకుంటున్న ఆ కార్యక్రమం గురించి ఆమె ఏం చెబుతున్నారంటే...తరువాయి
చేపల మార్కెట్లో కూలీ... కూతుర్ని డాక్టర్ చేసింది!
ఏ ఆదివారం పూటో చేపల మార్కెట్కి వెళ్తే... కాసేపు అక్కడ నిలబడ్డానికే ఇబ్బంది పడి ముక్కు మూసుకుంటాం. కానీ పాతికేళ్లుగా రమణమ్మకి ఆ మార్కెట్టే దేవాలయం. చేపల్ని శుభ్రం చేసినందుకు ఇచ్చే అయిదూ, పదే దైవంతో సమానం. ఎందుకంటే ఆ డబ్బుతోనే కూతుర్ని మెడిసిన్ చదివించింది. కొడుకుని క్యాన్సర్ నుంచి కాపాడుకుంటోంది... కూతురి కలను నెరవేర్చడం కోసం ఓ అమ్మ చేస్తున్న జీవన పోరాటం ఇది...తరువాయి
104 రోజులు... 104 మారథాన్లు!
క్యాన్సర్ కారణంగా ఆమె ఎడమ కాల్లో తొడ నుంచి కిందిభాగం తొలగించాల్సి వచ్చింది. అలాగని కుంగుబాటుకు గురి కాలేదామె. కాలికి బ్లేడ్ ధరించి, మారథాన్ పరుగుకు సిద్ధమైంది. రన్నర్గా ప్రపంచరికార్డును సాధించి.. లక్ష్యానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించింది. 104 రోజుల్లో 104 మారథాన్లలో పరిగెత్తి తాజాగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది.తరువాయి
ఆ పిల్లల జీవితాల్లో ‘విద్యా’ కుసుమాలు పూయిస్తోంది!
చదువుకోవడం మన హక్కు.. కానీ పేదరికం కారణంగా చాలామంది పిల్లలు దీనికి దూరమవుతున్నారు.. చేసేది లేక బాల కార్మికులుగా వాళ్ల వయసుకు మించిన పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. మరికొంతమంది యాచకులుగా మారుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లలో ఇలాంటి చిన్నారులెంతోమంది....తరువాయి
హిందీ నవల.. ఆంగ్ల పురస్కారం!
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్.. ఆంగ్లంలో ప్రచురించిన నవలలు, కథాసంకలనాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం. దీనికి హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచన ‘రేత్ సమాధి’ ఎంపికైంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు తనే. తుది దశలో పోటీ పడినవారిలో ఎక్కువమంది మహిళలే! ఈ నవలా ఒక వృద్ధ మహిళ జీవితావలోకనం. అసలు హిందీ సాహిత్యానికి ఆంగ్ల పురస్కారమెలా అంటారా? ఇంకా చాలా విశేషాలున్నాయి...తరువాయి
Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన.....తరువాయి
Domestic Abuse: అప్పుడు చనిపోవాలనుకుంది.. ఇప్పుడు పోలీసైంది!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. భర్త పెట్టే హింసను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని బావి దగ్గరికి వెళ్లిందామె. ఎందుకో కాళ్లు, చేతులు వణకడం మొదలైంది.. ఆ క్షణం తన ఏడాది కొడుకు, తల్లిదండ్రులు-తోబుట్టువులు, అష్టకష్టాలు పడి చదివిన డిగ్రీలు.. ఇవన్నీ కళ్ల ముందు....తరువాయి
ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే పర్వతాలు ఎక్కేస్తోంది!
కొంతమంది సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటే.. మరికొందరు అడుగడుగునా సాహసాలతోనే సహవాసం చేస్తుంటారు. బెంగాల్కు చెందిన పియాలీ బసక్ రెండో కోవకు చెందుతుంది. పర్వతారోహణే తన ఆరోప్రాణంగా పెరిగిన ఆమె.. దాన్నే తన కెరీర్గా మలచుకుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను, ఆర్థిక అడ్డంకు.....తరువాయి
బాల్య వివాహాన్ని తప్పించుకొని.. ‘గ్లోబల్ నర్స్’గా ఎదిగింది..!
కెన్యా అత్యంత పేద దేశాల్లో ఒకటి. అక్కడ విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే! అమ్మాయిలకు జననేంద్రియ విచ్ఛేదనం చేయడం అక్కడ ఆచారంగా భావిస్తారు. ఇక బాల్య వివాహాలు అక్కడ సర్వ సాధారణం. అమ్మాయిలకు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేయడాన్ని చాలా ఆలస్యంగా భావిస్తుంటారు. స్త్రీ సాధికారత కొరవడిన ఇలాంటి ప్రాంతానికి....తరువాయి
ఈమె పండించిన వరి సువాసనభరితం..
లాల్ బస్నా ధాన్... ఇదో రకం ధాన్యం. దీనికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఇవి సువాసననిస్తాయి. దీనికున్న మరో విశిష్టతేంటంటే... దీన్ని ఓ మహిళా రైతు సృష్టించింది. వ్యవసాయంమీద ప్రేమతో సాగువైపు అడుగుపెట్టిన కాదంబిని... ఈ వంగడం రూపకర్త. అంతేకాదు, తోటి మహిళలకు సాగు నైపుణ్యాలూ నేర్పిస్తూ వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తోందీమె.తరువాయి
రక్తం ఇమ్మంటే.. పొమ్మనేవాళ్లు!
పెళ్లైన ఏడాదికే బాబు.. కానీ, మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే పిడుగులాంటి వార్త.. ‘బాబుకి తలసీమియా.. అయిదేళ్లకు మించి బతకడ’న్నారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమిని లాగేసినట్లు అనిపించిందామెకు. ఆ షాకు నుంచి తేరుకున్నాక, తన ఆయుష్షు పోసైనా పిల్లాణ్ని బతికించాలనుకుంది. అందుకోసం ఆమె ఎక్కని గడపలేదు, తిరగని ఆసుపత్రి లేదు. ఇప్పుడు తన బిడ్డలేకపోయినా, అలాంటి పిల్లలెందరికో ఊపిరినందిస్తున్నారు కొత్తపల్లి రత్నావళి. వసుంధరతో ఆ ప్రయాణాన్ని...తరువాయి
అలాంటప్పుడు గుండె మెలిపెట్టినట్టుంటుంది!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యేనాటికి ‘కీవూ ఇండిపెండెంట్’ పత్రిక వయసు కేవలం రెండువారాలు. ప్రాణాలు దక్కితే చాలనుకుని అంతా ఉక్రెయిన్ ఖాళీ చేస్తుంటే.. కీవూ విలేకరుల బృందం మాత్రం ఈ రోజుకీ యుద్ధవార్తలని నిరాటంకంగా ప్రపంచానికి అందిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న ఓల్గారుడెంకో తాజాగా టైమ్ ముఖ చిత్రమైంది..తరువాయి
చేతుల్లేకపోతేనేం... జీవితం ఉందిగా!
పొద్దున్నే లేచి తన పనులన్నీ చేసుకుంటుంది, ఇంటి పనులు చేస్తుంది, బొమ్మలూ వేస్తుంది. ‘చాలామంది చేస్తారుగా’ అంటారా... కానీ రెండు చేతులూ లేకుండానే ఇవన్నీ చేస్తుంది సారాటాల్బి. ఆమె ఓర్పు, నేర్పు చూసి కోట్లమంది స్ఫూర్తిపొందుతున్నారు... సారా చేతుల్లేకుండానే పుట్టింది. మొదట్నుంచీ చదువు మీదకన్నా ఎంతో కష్టమైన చిత్రకళపైన ఇష్టం పెంచుకుందీమె. ఆ ఇష్టంతో పెయింటింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్లతోనే బొమ్మలు వేస్తూ తన ప్రతిభను...తరువాయి
ఆదివాసీ ఉత్పత్తులు ఆన్లైన్లో!
ఆమె పుట్టి పెరిగింది నగరాల్లో. ఉద్యోగం చేసింది దేశ రాజధాని దిల్లీలో. కానీ పల్లె జీవనమంటే ఆమెకెంతో ఇష్టం. దాంతో దిల్లీ వదిలి ఒడిశాలోని ఆదివాసీ గ్రామానికి మకాం మార్చింది 35 ఏళ్ల కావ్యా సక్సేనా. అక్కడి ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందిస్తూ స్థానికుల జీవితాల్లో మార్పు తెస్తోంది!...తరువాయి
తన కథకు తనే హీరో!
‘నా కథలో నేనే హీరో కావాలి’ చిన్నప్పట్నుంచీ ఆమె ఆలోచనలు ఇలానే ఉండేవి. ఇప్పుడు ఆమె వయసు 58. ఆమె ప్రస్థానం గురించి తెలిసిన వాళ్లెవరైనా ఆమె ‘నిజమైన హీరో’ అని తప్పక చెబుతారు. మూడు దశాబ్దాల్లో నాలుగు విభిన్నమైన రంగాల్లో అడుగుపెట్టి అన్నింటా విజయం సాధించారామె. ఇప్పటికీ భవిష్యత్తు గురించి కలలు కంటారు. ‘జీవితం చిన్నదే దాన్ని మనమే పెద్దదిగా మలచుకోవాలి’ అని చెప్పే వంగ అరుణారెడ్డి ప్రస్థానం ప్రతి మహిళకూ స్ఫూర్తి పాఠమే...తరువాయి
యాభైఏళ్లుగా... ఒకటే మాట!
జీవనాధారం.. కుటుంబ విలువలు. వీటిల్లో ఏది ముఖ్యమో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు రెండోదానికే ఓటేశారు ఛత్తీస్గఢ్లోని పాల్వాడి గ్రామమహిళలు. 50 ఏళ్ల క్రితం వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ల గ్రామాన్ని ప్రత్యేకంగా నిలిపింది.. ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంత పజల్లో అధికమంది విప్పపూలతో సారాయి తయారుచేసి దానిని విక్రయిస్తుంటారు. అదే వాళ్ల జీవనోపాధి కూడా. కానీ ధర్మపురి జిల్లాలో ఉన్న పాల్వాడి గ్రామం మాత్రం ఇందుకు...తరువాయి
పిల్లల కోసం క్యాన్సర్ని జయించింది!
‘ఆరు నెలలే.. అంతకు మించి బతకడం కష్టం’ అన్నారు వైద్యులు... ‘ఇలా బతికేకంటే ఏదైనా తిని చావొచ్చుగా’ అన్నారు ఇంట్లో వాళ్లు... ఇవన్నీ విన్నప్పుడు తనకంటే కూడా పిల్లల గురించే ఆందోళన చెందేది ఆ తల్లి. ‘ఎలాగైనా బతకాలి... వాళ్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి’ అనుకునేది. ఆ అమ్మ కోరిక ముందు అసాధ్యం సుసాధ్యమైంది. క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటంలో ఆమె గెలిచి నిలిచింది.తరువాయి
స్కిప్పింగ్ రోప్తో లక్షలు సంపాదిస్తోంది!
ఎవరైనా ఉద్యోగం కోల్పోతే ఏం చేస్తాం.. మొదట్లో కొన్నాళ్లు ఇబ్బంది పడతాం.. పరిస్థితులు సద్దుమణిగాక కొత్త ఉద్యోగం వెతుక్కుంటాం. ఇంగ్లండ్లోని సెయింట్ ఆల్బన్స్కు చెందిన లారెన్ ఫ్లైమెన్ అలా చేయలేదు. కరోనా ప్రభావంతో తన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి....తరువాయి
నీటి ఏటీఎంలతో... పేదల దాహార్తిని తీరుస్తోంది!
పేదవారికి అన్నం పెట్టడం, దుస్తులివ్వడం, చదువు చెప్పించడం లాంటివి అందరూ చేస్తారు. మరి అంతకంటే ఎక్కువ అవసరమైన నీటి విషయంలో ఎవరూ సాయం చేయరెందుకు? ఈ ప్రశ్నే చిన్మయీ ప్రవీణ్ని తొలిచేది. అందుకు ఆమె కనుక్కొన్న పరిష్కారమే మంచినీటి ఏటీఎంలు! కర్ణాటక వ్యాప్తంగా 900 నీటి ఏటీఎంలు ప్రారంభించి ప్రాణాధారమైన నీటిని అందరికీ అందిస్తున్నారు..తరువాయి
నిప్పుకు వెరవం... ముప్పుకు బెదరం
చుట్టూ...చెలరేగే మంటలు.. కూలిన కట్టడాలు.. వాటి మధ్య చిక్కుకున్న బాధితుల హాహాకారాలు మిన్నంటుతుంటే.. వారిని కాపాడేందుకు అగ్నిమాపకదళ సభ్యులు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. అలాంటి ప్రమాదకర రంగంలోనూ.. మేము సైతం అంటున్నారీ సాహసులు. అగ్నిమాపకదళ దినోత్సవ సందర్భంగా ఈ వీరనారులపై ప్రత్యేక కథనం..తరువాయి
స్టార్ మహిళనన్నారు..
ఒక సామాన్యురాలు.. వందల మందిని నడిపించగలదంటే నమ్ముతారా? అరిపినేని పద్మావతిని చూస్తే నమ్మాల్సిందే! పుట్టింది చిన్న పల్లె.. చేతిలో డిగ్రీ లేదు.. కాలక్షేపానికి నేర్చుకున్న విద్యతో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది... వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించింది. ఈ అసామాన్య మహిళ ప్రయాణం.. తన మాటల్లోనే..!తరువాయి
ఈ టిఫిన్ క్యారియర్లతో ఆ సమస్యలు ఉండవు!
సాధారణంగా ఏదైనా రెస్టరంట్కు వెళ్లినా, టిఫిన్ సెంటర్కు వెళ్లినా.. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం.. లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్ని వినియోగిస్తుంటారు. నిజానికి ఈ రెండూ పర్యావరణహితమైనవి కావు. తద్వారా వాటిలో ప్యాక్ చేసిన ఆహారం తీసుకోవడం....తరువాయి
నగరాలను మార్చడమే నా లక్ష్యం!
చిన్నపుడు స్నేహితురాళ్లతో కలిసి స్వేచ్ఛగా వీధుల్లో ఆడుకునేది. సైకిల్ మీద బడికి వెళ్లొచ్చేది. కానీ ఆ నగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్ ఆమె స్వేచ్ఛనూ, సరదాలనూ దూరం చేసింది. అందుకే ఆ అమ్మాయి అలాంటి వీధుల్నీ, నగరాల్నీ మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ (ఐటీడీపీ)’ దక్షిణాసియా డైరెక్టర్గా ఎదిగింది. తన లక్ష్య సాధనలో అశ్వతితరువాయి
పెట్టుడు కాలితోనే ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది!
‘కృషి ఉంటే మనుషులు రుషులవుతార’న్నట్లు.. ‘పట్టుదల ఉంటే వైకల్యాన్ని అధిగమించైనా విజయం సాధిస్తార’ని నిరూపిస్తోంది అరిజోనాకు చెందిన అల్ట్రా మారథానర్ జాకీ హంట్. క్యాన్సర్ కారణంగా ఎడమ కాలు మోకాలి కింది భాగాన్ని కోల్పోయిన ఆమె.. పట్టుదలతో పరుగును.....తరువాయి
Cannes Jury: దీపిక కంటే ముందు ఇంకెవరు?
కేన్స్ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్పై అలా నడవడమే ఓ అదృష్టమనుకుంటారు చాలామంది తారలు. అలాంటిది ‘గోల్డెన్ పామ్’ వంటి మేటి అవార్డుకు ఎంపికయ్యే చిత్రమేదో నిర్ణయించే జ్యూరీలో భాగమయ్యే అవకాశం వస్తే..? తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని తన సొంతం చేసుకుంది....తరువాయి
Happiness Gurukul: అలా సంతోషాన్ని పంచుతోంది!
సంతోషం కోసం మనం ఏవేవో మార్గాల్ని అన్వేషిస్తుంటాం. నచ్చిన పనులు చేయడం.. ఇష్టమైన వారితో గడపడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ‘ఇలాంటి సంతోషం ఎక్కడో లేదు.. మనలోనే దాగుంద’ని చెబుతోంది ముంబయికి చెందిన శృతి మహేశ్వరి. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో.....తరువాయి
పర్వత శిఖరాలతో ప్రేమలో పడ్డా...
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత పర్వతాలతో ప్రేమలో పడింది... అదే ఆమెను మరిన్ని సాహసాలు చేసేలా పురిగొల్పింది. ప్రపంచంలో 18 ఏళ్లకే మౌంట్ సటోపంత్ ఎక్కిన యువతిగా చరిత్రకెక్కేలా చేసింది. తన ప్రసంగాలతో విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ.. కేఫ్నూ నిర్వహిస్తోంది. స్వీయ అనుభవాలను రచనగా మార్చి నేటితరానికి తన సాహసాలను వివరిస్తోంది.తరువాయి
Solar Warrior: కిరాణా కొట్టు నుంచి ఆ కంపెనీ సీఈఓగా ఎదిగింది!
‘మనసులో సాధించాలన్న తపన ఉంటే.. ఏదీ మనల్ని ఆపలేదు..’ అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. రాజస్థాన్కు చెందిన రుకమ్నీ దేవి కటారా కూడా ఇందుకు మినహాయింపు కాదు. 13 ఏళ్లకే పెళ్లై, 16 ఏళ్లకే తల్లైన ఆమె.. గృహిణిగా ఇంటికే పరిమితమవ్వాలని కోరుకోలేదు. ‘వ్యాపారం నీకెందుకు? హాయిగా ఇంటిని చక్కదిద్దుతూ....తరువాయి
Neend App: కథలతో నిద్రపుచ్చే యాప్ని రూపొందించింది!
ఇలా పడుకోగానే అలా క్షణాల్లో నిద్రలోకి జారుకునే వాళ్లను చూసి.. ‘తనకంటే అదృష్టవంతులు లేరు!’ అనుకుంటాం. ప్రస్తుతమున్న జీవన విధానంలో సుఖ నిద్రకు అంత విలువ పెరిగిపోయింది మరి! వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు చాలామందిని ప్రశాంతమైన నిద్రకు దూరం చేస్తున్నాయి. తద్వారా లేనిపోని అనారోగ్యాల....తరువాయి
ఫైవ్ స్టార్ హోటళ్లలో.. వీళ్ల చేతి మొఘలాయి రుచులు!
వారంతా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కన్నారు. అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన వారిని ఉన్న చోట ఉండనివ్వలేదు. కానీ వారి అత్తింటి వారు ఇందుకు ససేమిరా అన్నారు. ‘మీరు బయటికెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ అంటూ నిరుత్సాహపరిచారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. అంతా ఒక్కచోట చేరి.. ఓ చిన్నసైజు వంటశాలను.......తరువాయి
Woloo App: ఒక్క క్లిక్తో పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యం!
ఈ రోజుల్లో మహిళలకు ఇంటిని మించిన సౌకర్యమైన ప్రదేశం మరొకటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే గడప దాటాక టాయిలెట్కు వెళ్లాల్సి వచ్చినా, పసి బిడ్డకు పాలు పట్టాల్సి వచ్చినా, ఉన్నట్లుండి సడెన్గా పిరియడ్స్ వచ్చినా.. మరో దారి లేక గమ్యస్థానం చేరే వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ దగ్గర్లో టాయిలెట్ సౌకర్యం......తరువాయి
ఆ పల్లెలు...ఈ అమ్మల చేతి రంగవల్లికలు
రాత్రికిరాత్రి ఏ ఊరూ ప్రగతి సాధించలేదు. అందుకోసం నాయకులు నిరంతరం అంకితభావంతో శ్రమించాలి. అన్నింటికీ మించి ప్రజల మద్దతు సంపాదించాలి. సర్పంచులుగా బ్లెస్సీ, సరోజన ఈ విషయంలో విజయం సాధించారు. ఓ అమ్మ తన ఇంటిని తీర్చిదిద్దినట్లే తమ గ్రామాల్ని తీర్చిదిద్ది.. జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలబెట్టారు.తరువాయి
ఆర్థ్రైటిస్.. అయినా సరే అంటార్కిటికా యాత్ర పూర్తి చేసింది!
వృత్తి-ప్రవృత్తుల్లో సత్తా చాటే కొంతమంది మహిళలు.. తమ అరుదైన సాహసాలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటారు. చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. బెంగళూరుకు చెందిన అటవీ శాఖ అధికారిణి దీప్ జె కాంట్రాక్టర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భావి తరాల్లో పర్యావరణ స్పృహ పెంచే.....తరువాయి
స్విగ్గీకి దారి చూపిస్తోంది!
ఫుడ్ డెలివరీ వ్యాపారం అంటే... కాలంతో పోటీ. రెస్టరెంట్ నుంచి డెలివరీ పాయింట్కి సులువైన, దగ్గరి మార్గాన్ని ఎంచుకోవడంతోనే ఆ పోటీలో విజయం సాధ్యమయ్యేది. అందుకు మ్యాప్లు ఎంతో కీలకం. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఈ మ్యాప్లు రూపొందిస్తున్నారు ప్రజ్ఞ. ఈమె ఆ సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ కూడా.తరువాయి
బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్ అయ్యింది!
వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్బెల్ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్. ఆమె స్ఫూర్తి కథనమిదీ..తరువాయి
ఆ కష్టం మేం దాటాం
మాతృత్వం గొప్ప అనుభూతి!.. దాన్ని ఆస్వాదించే సమయంలో కొన్ని సమస్యలూ ఎదురవుతాయి.. వాటిని ఎలా అధిగమించాలో తెలియక... ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక కొత్తగా తల్లైనవాళ్లు సతమతమవుతుంటారు. బేబీ బ్లూస్ లేదా ప్రసవానంతర కుంగుబాటుని ఎదుర్కొన్న కొంతమంది సెలబ్రిటీలు దాన్ని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు...తరువాయి
Alia-Ranbir Wedding : ఆలియా చీరకట్టు వెనుక ఆమె!
తమ పెళ్లికి ఖరీదైన చీరలు, లెహెంగాలు ఎంచుకోవడమే కాదు.. వాటిని కట్టే విధానంలోనూ వైవిధ్యం చూపించడానికి ఆరాటపడుతున్నారు ఈతరం అమ్మాయిలు. కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన ఫ్యాషన్ సెన్స్ని, భారతీయ సంప్రదాయాన్ని రంగరించి తాను ఎంచుకున్న బ్రైడల్ చీరలో ఏంజెల్లా.....తరువాయి
చీకట్లో... సితార!
బ్రెయిన్ఫీవర్ ఆమె జీవితంలో చీకట్లని నింపాలని చూస్తే... ఆ కష్టాన్ని.. సంగీతంతో జయించి మనసులో వెలుగులు నింపుకొందామె! అంధత్వం తనని వెనక్కి లాగాలని ప్రయత్నించినప్పుడు... ఉద్యోగంలో ఎన్నో మెట్లు ఎక్కి ముందుకే వెళ్లింది! ఓవైపు సితార్ విద్వాంసురాలిగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగినిగా జీవితాన్ని సమన్వయం చేసుకుంటూతరువాయి
Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. తన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు మైక్రోసాఫ్ట్ ఇండియా సీఓఓగా తాజాగా నియమితురాలైన ఇరీనా ఘోస్. రెండు దశాబ్దాలుగా ఈ సంస్థలో ఎన్నో కీలక పదవులు అధిరోహించిన ఆమె.. ఓ సమాజ సేవకురాలు కూడా! చదువే అమ్మాయిల్ని.....తరువాయి
సిగ తరిగిపోతుంటే!
జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమనేది తరతరాల నానుడి. కానీ ఆ జుట్టే రాలుతోంటే మనకు ఎక్కడలేని బెంగ. కారణాలు వెతికేస్తుంటాం, తెలిసినవన్నీ ప్రయత్నిస్తుంటాం. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్స్మిత్ భార్య జాడా పింకెట్ గుండు విషయంలో వివాదం గుర్తుందిగా! ఆమెది ఫ్యాషన్ కాదు.. అలోపేసియా ఏరియేటా అని తెలిశాక దీని బారిన మేమూ పడ్డామంటూ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ బయటకు రావడం మొదలైంది. దీంతో తమదీ అదే సమస్యేమోనని నెట్టింట...తరువాయి
Water Warrior: మురుగు నీటిని మంచి నీరుగా మారుస్తోంది!
నిత్యావసరాలు, ఇతర పనుల రీత్యా రోజూ లీటర్ల కొద్దీ నీటిని వృథా చేస్తుంటాం.. కానీ ఇదే సమయంలో నీటి కరువు తాండవించే ప్రాంతాల గురించి ఆలోచించం..! ఇదిలాగే కొనసాగితే తర్వాతి తరాలకు ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గణాంకాలు......తరువాయి
కేంద్రం మెచ్చిన పరిశోధనామణులు!
ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు అవి మనల్ని వెనక్కిలాగుతుంటే పరిష్కారాల్ని ఆలోచించి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. వారిలో 50 ఏళ్లలోపున్న 75 మంది మేటి శాస్త్రవేత్తల్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం గుర్తించి గౌరవించింది. వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా... తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి. కానీ ఇలా చేయడం మగ ఏనుగులకి సుతరామూ నచ్చదు.తరువాయి
‘రాయల్ సొసైటీ’లో మన శాస్త్రవేత్త
‘రాయల్ సొసైటీ ఆఫ్ లండన్’లో ఫెలోషిప్ సాధించడమంటే శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు లభించినట్లే. అలాంటి అరుదైన గుర్తింపుని సంపాదించారు దిల్లీకి చెందిన రసాయన శాస్త్రవేత్త డా. బిమ్లేష్ లోచబ్. 360 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సొసైటీలో స్థానం సంపాదించిన రెండో భారతీయ మహిళ ఈమె. ఇంతటి గొప్ప గౌరవం పొందడం ఆమెకు ఎలా సాధ్యమైందంటే...తరువాయి
Booker Prize Nominations: తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన పాఠకాభిమానుల్ని....తరువాయి
ఈమె కడితే... ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది
ఆకాశాన్ని తాకే భవనాలు అభివృద్ధి సూచికల్లా అనిపించొచ్చు.. కానీ వాటి నిర్మాణంలో వాడే పదార్థాల వల్ల జరిగే కాలుష్యం పర్యావరణాన్ని వినాశం దిశగా నడిపిస్తోందంటున్నారు తృప్తి దోషి. ఇందుకు పరిష్కారంగా ఆమె ఎంచుకున్న మార్గం, నిర్మించిన భవనాలు ఆధునిక తరం ఆర్కిటెక్ట్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి...తరువాయి
జర్మనీ నుంచి.. ఆ పిల్లల కోసం వచ్చేశా!
ఆధ్యాత్మిక పయనానికి భారత్లో అడుగుపెట్టినా... అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. దానికోసం జన్మభూమినీ, తల్లిదండ్రుల్నీ వదిలి... వేల కిలోమీటర్ల దూరంలోని తెలుగు నేలమీద స్థిరపడ్డారు. వందల మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారుతరువాయి
Sufiya Sufi : 6002 కిలోమీటర్లు.. 110 రోజులు.. ఓ గిన్నిస్ రికార్డు!
కాస్త దూరం పరిగెడితేనే అలసిపోతాం.. కాళ్లు నొప్పులు పుడుతున్నాయంటూ ఆపసోపాలు పడుతుంటాం.. కానీ అజ్మీర్కు చెందిన సూఫియా ఖాన్ మాత్రం ఏకధాటిగా రోజుల తరబడి పరిగెడుతూనే ఉంటుంది. కొండ-కోనలు, రాళ్లూ-రప్పలు, మంచు పర్వతాలు, మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ దాటుకుంటూ ఇప్పటికే దేశాన్ని......తరువాయి
వయసు 83.. సైక్లింగ్, స్కిప్పింగ్, పుషప్స్.. ఏదైనా చేసేస్తా!
ఫిట్నెస్.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్నెస్ ఫ్రీక్ మిలింద్ సోమన్ తల్లి ఉషా సోమన్ని అడిగితే ‘ఫిట్నెస్కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మన సొంతం....తరువాయి
Jada Pinkett : ప్రేయసిగా నటించమంటే భార్యగా మారింది!
మన ప్రాణానికి ప్రాణమైన వారిని పల్లెత్తు మాటన్నా మనం ఊరుకోం. అలాంటిది కట్టుకున్న భార్యను కళ్లెదుటే హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే.. ఆ ఆవేశంలో వాళ్లను ఓ చెంప దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో తొలిసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్ భార్య జాడాతరువాయి
Cancer Survivor: విమానాల్ని అద్దెకిస్తూ కోట్లు గడిస్తోంది!
‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోనివ్వకుండా చేసేది’ అన్నారు అబ్దుల్ కలాం. విమానయాన రంగంలోకి రావాలన్న కల తననూ పట్టు వదలని విక్రమార్కుడిలా తయారుచేసిందంటోంది జెట్ సెట్ గో సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా టేక్రివాల్. పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని.....తరువాయి
రైతుల జట్టు... ఆలోచన హిట్టు!
ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందన్న హామీ లేదు. అదృష్టం బావుండి పండినా, దళారుల రూపంలో దురదృష్టం వెనకే ఉండేది. దాంతో ఆ గ్రామాల్లోని రైతులు ఒక్కొక్కరే కూలీలుగా మారడంతో ఆమె మనసు తరుక్కుపోయింది. ‘రైతులందరం జట్టు కట్టి కొత్తదారిలో నడుద్దాం’ అని పిలుపునిచ్చింది. అన్నదాతలంతా మళ్లీ ధైర్యంగా కాడి పట్టేందుకు శాంతి ఏం చేస్తున్నారంటే...తరువాయి
Mrs India Universe : రెండు దశాబ్దాల కల అలా నెరవేర్చుకుంది!
పెళ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలు.. వీటి కారణంగా చాలామంది మహిళలు తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా కెరీర్ను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. అయితే కొంతమంది ఆలస్యంగానైనా తమ అభిరుచులకు పదును పెడుతుంటారు. జీవితంలో తాము కన్న కలల్ని నెరవేర్చుకుంటారు. అమృత్సర్కు చెందిన శ్వేతా దడా ఇదే కోవలోకి చెందుతారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన ఆమెకు ఫ్యాషన్ ప్రపంచంలోకి....తరువాయి
72.. అయితేనేం.. క్రేన్లు, ప్రొక్లెయినర్లు.. ఏదైనా నడిపేస్తా!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా మహిళలు ఏదైనా వాహనాన్ని నడిపితే వింతగా చూస్తుంటారు. అందులోనూ బస్సు, ట్రక్కు, లారీ.. వంటి భారీ వాహనాలను నడిపితే అదొక సంచలనమే. అలాంటిది కేరళకు చెందిన రాధామణి (72) ముప్పై ఏళ్ల క్రితమే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత బస్సు, లారీ, ట్రక్కులతో పాటు క్రేన్లు, రోడ్ రోలర్లు.....తరువాయి
ఈ రిపోర్టర్ మధ్యలోనే టెలికాస్ట్ ఎందుకు ఆపిందో తెలుసా..?
ప్రపంచమంతటా రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సైనిక చర్య గురించే చర్చ జరుగుతోంది. అందమైన దేశంగా పేరుగాంచిన ఉక్రెయిన్.. ఇప్పుడు బాంబుల చప్పుళ్లు, మిస్సైళ్ల మోతలతో అట్టుడుకిపోతోంది. అణు రియాక్టర్ దగ్గర మంటలు, ప్రసూతి ఆసుపత్రిపై మిస్సైల్ దాడి, జీవాయుధ ల్యాబ్ల నుంచి హానికరమైన.....తరువాయి
నా కోసం అమ్మ ఎన్నో అవమానాలు భరించింది...
ఆమె శరీరంలో విరగని ఎముకంటూ లేదు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా.. ఆమె చదువులో సరస్వతి. కదిలే చేతులతోనే 3డీ విజువలైజేషన్లో పట్టు సాధించి కన్సల్టెంట్గా పని చేస్తోంది. మన కోసమే కాదు, ఇతర ప్రాణుల కోసం కూడా జీవించేదే అసలైన జీవితం అని చెప్పే 34 ఏళ్ల ఆస్తా మౌర్య నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినదెంతో ఉంది..తరువాయి
ఆ అరుదైన కోవలో మనం ఉండాలి!
‘మహిళలు అందిపుచ్చుకోవాలే గానీ.. ఈ రోజుల్లో వారికోసం బోలెడన్ని అవకాశాలు, ఉన్నత స్థానాలు ఎదురుచూస్తున్నాయి’ అంటున్నారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉప కులపతి నజ్మా అఖ్తర్. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా మూడేళ్ల క్రితం బాధ్యతలు అందుకున్న ఆమె.. ఈ విద్యా సంస్థను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే..తరువాయి
ప్రభుత్వోద్యోగం వదిలి రాజకీయాల వైపు..!
ఆమె ఓ ప్రభుత్వాసుపత్రిలో నేత్ర వైద్యురాలిగా పనిచేస్తోంది.. సురక్షితమైన ఉద్యోగం.. నెల తిరిగే సరికి వేలకొద్దీ జీతం.. అయినా ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన ఆమెను వెంటాడేది. అందుకు రాజకీయాలే సరైన వారధి అని భావించి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటువైపుగా అడుగులేసింది. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి....తరువాయి
Ukraine Russia War : నేలకొరిగిన ‘మదర్ హీరోయిన్’!
పిల్లల్ని కోల్పోయిన తల్లులు, తల్లుల్ని పోగొట్టుకున్న పిల్లలు, భర్తల్ని దూరం చేసుకున్న భార్యలు, చంకన బిడ్డనెత్తుకొని - ప్రాణాలరచేత పట్టుకొని గమ్యం లేని ప్రయాణం చేస్తోన్న మహిళలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మనసుల్ని మెలిపెడుతోన్న ఇలాంటి ఘటనలెన్నో! మరోవైపు మాతృ దేశం కోసం ఎంతోమంది మహిళలూ భయమెరుగక యుద్ధ రంగంలోకి దూకి తమ ప్రాణాల్నే పణంగా.....తరువాయి
Nykaa: ఆ జాబితాలో బిలియనీర్.. ఫల్గుణీ నాయర్..!
‘మనలోని తపనేంటో తెలుసుకుంటే సరిపోదు.. దాని పైనే ప్రాణం పెట్టాలి.. సవాళ్లకు వెరవకుండా ముందుకు సాగాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అంటారు ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్. బ్యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. యాభై ఏళ్ల వయసులో తన తపనేంటో తెలుసుకున్నారు. మేకప్ను అమితంగా ఇష్టపడే ఆమె.....తరువాయి
మా రేడియో ఆడవాళ్ల కోసం!
పన్నెండేళ్లకే పెళ్లి... ఆ వెంటనే ఇంటి బాధ్యతలు మీదపడ్డాయి. తనలా మరో ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని గజ్జెకట్టి, పాటపాడి దేశమంతా తిరిగి ఆడపిల్లల్లో చైతన్యం తీసుకొచ్చారు. వేలమంది స్త్రీలని స్వయం ఉపాధి బాట పట్టించారు. తాజాగా ‘ఆవాజ్ వనపర్తి’ అంటూ రేడియో వేదికగా మరింత మంది స్త్రీలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వనపర్తికి చెందిన కమర్ రెహమాన్..తరువాయి
లక్షల మందికి మానసిక సేవ
‘శరీరానికి జబ్బు చేస్తే వైద్యుణ్ని కలుస్తాం, చికిత్స తీసుకుంటాం. మానసిక సమస్యలూ అలాంటివే! వాటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి’ అంటారు డాక్టర్ తారా రంగస్వామి. ఈ అంశంపై పరిశోధనలు చేయడమే కాదు.. ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్నారీమె. బాధితులకు న్యాయం జరిగేలా చట్టంలో మార్పులొచ్చేలా చేశారు. లక్షల మందికి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.తరువాయి
Radhe Shyam: వింటేజ్ కాస్ట్యూమ్స్తో అదరగొట్టింది!
‘సినిమాలో ఒక పాత్రకు ప్రాణం పోయాలంటే నటనతో పాటు.. పాత్రకు తగినట్లుగా నటీనటుల కోసం ఎంచుకునే కాస్ట్యూమ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయం’టున్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఎకా లఖానీ. చరిత్రాత్మక కథల్లో, అదీ పాశ్చాత్య వింటేజ్ స్టైల్స్తో భారతీయ సినిమాకు హంగులద్దడంలో ఆమె దిట్ట! ఇందుకు...తరువాయి
67 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తోంది.. ఈ డాక్టర్!
వివిధ కారణాల వల్ల చాలామంది తమ అభిరుచిని పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. తీరా, పరిస్థితులు చక్కబడ్డాక ఈ వయసులో ఏం చేస్తామని వెనకడుగు వేస్తుంటారు. కానీ, కొంతమంది మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తుంటారు. దిల్లీకి చెందిన డాక్టర్ గీతా ప్రకాశ్ ఈ జాబితాలో ముందు....తరువాయి
అర్ధరాత్రైనా అక్క సాయం చేస్తుంది...
అర్ధరాత్రి 12. సుమతికి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు ఈమెకు ఫోన్ చేశారు. క్షణాల్లో ఆసుపత్రికి చేర్చిందామె. దివ్యకు ఆఫీస్లోనే బాగా ఆలస్యమైంది. సమయమేమో రాత్రి 11 దాటింది. ఏ ఆటో ఎక్కాలన్నా భయమే. మళ్లీ ఆమెకే ఫోన్.. సురక్షితంగా ఇంటికి చేరుకుంది. ఎన్నో సంఘటనలు..తరువాయి
నోబెల్ రెండు సార్లు!
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇచ్చే అత్యుత్తమ పురస్కారం నోబెల్ను అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండుసార్లు ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక మహిళ కూడా ఆమే. భౌతిక, రసాయన శాస్త్రాల్లో చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. మేరీ పోలండ్లో నవంబరు 7, 1867లో పుట్టారు. పూర్తి పేరు మరియ సలొమియ స్క్లొడొస్క.తరువాయి
నిండు గర్భంతోనే కర్రసాము విన్యాసాలు..!
గర్భిణిగా ఉన్నప్పుడు చిన్న చిన్న బరువులెత్తడానికే ఇబ్బంది పడిపోతుంటాం.. ఇక నెలలు నిండే కొద్దీ ఆయాసంతో కాలు కూడా కదపలేం. కానీ కొంతమంది ఈ సమయంలోనూ కఠిన వ్యాయామాలు చేస్తూ, బరువులెత్తుతూ, వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. తమిళనాడులోని అనైక్కడు గ్రామానికి చెందిన షీలాదాస్ ఇందుకు తాజా....తరువాయి
Assembly Elections: అందాల రాణి.. ప్యాడ్ వుమన్..ఇప్పుడు ఎమ్మెల్యేలయ్యారు!
‘రాజకీయాలంటేనే రొంపి.. అందులో దిగలేం.. దిగితే బయటపడలేం..’ అనుకుంటారు చాలామంది. ‘కానే కాదు.. ప్రజా సేవకు ఇదో వారధి..’ అంటున్నారు పంజాబ్కు చెందిన ఇద్దరు మహిళలు. గాయనిగా ఒకరు, ప్యాడ్ ఉమన్గా మరొకరు పేరుగాంచినా.. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో తాజా......తరువాయి
రెండొందల రోబోలు చేయించా!
విదేశాల్లో పిల్లలు రోబోటిక్ పరిజ్ఞానంలో మనకంటే 20 ఏళ్లు ముందున్నారు. ఆ అవకాశం మన పిల్లలకీ అందించాలనే లక్ష్యంతో అడుగువేశారు హైదరాబాద్కి చెందిన ప్రసూన దేవలపల్లి. ఇంతవరకూ 20 వేల మంది పిల్లలకు శిక్షణ అందించిన ఆమె తన గురించి వసుంధరతో పంచుకున్నారు... ప్రసూన వాళ్లది వరంగల్ జిల్లా హనుమకొండ. కాకతీయ విశ్వ విద్యాలయంలో మైక్రోబయాలజీ చేశారు....తరువాయి
అందమైన కళాఖండాలన్నిటినీ కేక్స్గా మార్చేస్తుంది!
కేక్స్ చాలామంది తయారుచేస్తారు.. కానీ వాటిని విభిన్నంగా అలంకరించే ఓర్పు-నేర్పు కొందరికే ఉంటుంది.. మరికొందరు తమ సృజనతో వాటికి కొంగొత్త హంగులద్దుతుంటారు.. అలాంటి వాళ్లే ప్రపంచ మెప్పు పొందుతారు. పుణేకు చెందిన ప్రాచీ ధవళ్ దేవ్ కూడా అలాంటి అరుదైన కళాకారిణే! రాయల్ ఐసింగ్ ఆర్ట్లో ప్రావీణ్యం పొందిన ఆమె.. విశ్వవ్యాప్తంగా ఉన్న ఎలాంటితరువాయి
అమ్మయ్యాకే మోడల్గా ఎదిగింది!
అమెరికాలో ఉద్యోగం, ప్రేమ వివాహం. ఆపైన ఓ పాప.. అనుకున్నవన్నీ సాధిస్తూ వచ్చిందామె. తల్లి అయ్యాక ‘జీవితమంటే ఇల్లు, ఉద్యోగం... ఇంతకు మించి ఏమీ ఉండదా’ అనే ప్రశ్న ఎదురైనపుడు... ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందని సమాధానమిచ్చుకుంది. ఇష్టమైన మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికల మీద మెరుస్తోంది తెలుగమ్మాయి చైతన్య పొలోజు. సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని వర్జీనియా నుంచి వసుంధరతో పంచుకుందిలా...తరువాయి
‘నారీ శక్తి’కి నిలువెత్తు రూపాలు!
ఉనికే లేని గిరిజన భాషకు లిపిని రూపొందించిన ఘనత ఒకరిదైతే.. శారీరక లోపాన్ని అధిగమించి నృత్యంతో ప్రపంచాన్ని మెప్పించారు మరొకరు.. విషసర్పాలతో ఆడుకుంటూ.. వాటికి ప్రాణ దాతగా మారారు ఇంకొకరు.. మహిళ తలచుకుంటే ఆరు నూరైనా.. తాను అనుకున్నది సాధించగలదని నిరూపించారు ఇలాంటి ఎందరో మహిళామణులు.తరువాయి
ప్రియమైన నాన్నా..
ఉదయం మేం మేల్కొనేది అమ్మ పిలుపుతోనే! స్కూలుకి సిద్ధం కావడానికి కావాల్సివన్నీ తనే అమర్చి పెట్టేస్తుంది. స్నానం చేసొచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ అందిస్తుంది. బాక్సు సర్ది సమయానికి స్కూలు చేరుకునేలా చూస్తుంది. రాత్రి మేం నిద్రపోయే వరకూ మా పక్కనే ఉంటుంది. మాతోపాటే నిద్ర పొమ్మంటే..తరువాయి
Womens Day Webinar: ఓ అతివా.. ఆకాశమే హద్దుగా సాగిపో!
అదీ ఇదీ అని లేకుండా- అవని నుంచి అంతరిక్షం దాకా.. మేరునగమై.. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. మగవాళ్లకు దీటుగా.. అన్నిట్లోనూ దిట్టగా.. మనకు సాటి లేదంటూ మున్ముందుకు సాగిపోతున్నారు..! పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా.. దేశాధినేతలుగా.. తిరుగులేని నాయకులుగా రాణిస్తున్నారు..!తరువాయి
Womens Day: ‘లింగవివక్షను అధిగమిద్దాం’.. ఈనాడు వసుంధర వెబినార్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లింగవివక్షను అధిగమిద్దాం’ అనే అంశంపై ‘ఈనాడు-వసుంధర’ ప్రత్యేక వెబినార్ నిర్వహించింది. దీనిలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై తమ విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ వెబినార్ వీడియో చూడండి.తరువాయి
ఒత్తిడిని ఓడించి.. చిరునవ్వులు చిందిస్తారు..
ఏ వృత్తిలో ఉన్నా మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కావడం సాధారణం. ఆమె ఇల్లాలు కూడా అయితే ఆ తీవ్రత మరీ ఎక్కువ. ఈ మానసిక సమస్య కొన్నిసార్లు మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని చిత్తుచేయడం ఆధునిక మహిళకు చాలా ముఖ్యం.తరువాయి
వెండితెరపై మెరిసిన తొలి నటీమణి!
హీరోయిన్ అవుతానని ఒక మధ్యతరగతి ఆడపిల్ల అంటే వింతగా చూసే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటిది వందేళ్లకు పూర్వం అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో వూహించడం కూడా కష్టమే..! కానీ ఆనాడు ఆమె వేసిన మొదటి అడుగే ఇవాళ ఇంతమంది నటీమణుల ఆశయాలకు పునాదిగా నిలిచింది.....తరువాయి
నాన్న కోసం... బ్యాట్ పట్టుకున్నా!
నాన్నకి క్రికెట్ అంటే పిచ్చి. భారత్ ఓడితే తట్టుకోలేడు.. ఆయన ఇష్టాన్ని చూసి కూతురు దాన్నే కెరియర్గా ఎంచుకుంది. సినిమా కథ గుర్తొస్తోందా? కర్నూలు అమ్మాయి నీరుగట్టి అనూష జీవితమిది. టీకొట్టు నిర్వహించే నాన్న కలను దేశవాళీ జట్టుకు ఆడేదాకా ఎలా తీసుకెళ్లిందో.. తన మాటల్లోనే..!తరువాయి
Women Cricket: ఉనికి చాటారు.. అంచనాలు పెంచేశారు!
క్రికెట్ ప్రపంచకప్ ఫీవర్ మళ్లీ మొదలైంది.. అయితే ఈసారి ఆట అమ్మాయిలది! మొన్నటిదాకా జెంటిల్మెన్ గేమ్గా ముద్రపడిపోయిన క్రికెట్ను అమ్మాయిలు తమ ఆటతో తమ వైపు తిప్పుకున్నారు. తాము ఆడే ప్రతి మ్యాచ్నూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆస్వాదించేలా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. పట్టుబట్టి బంధనాలు తెంచుకొని జెంటిల్మెన్ గేమ్ను కాస్తా లేడీస్...తరువాయి
కొడుకు చదువు కోసం.. కాలు బయట పెట్టింది!
ఇల్లు, కొడుకు ఇదే ఆమె లోకం. తన వరకూ ఎన్ని కష్టాలెదురైనా ఓర్చుకుంది. కొడుకు విషయానికొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అందరికీ ఎదురు తిరిగింది. వీధి కన్నెరుగని ఆమె దేశమంతా పర్యటిస్తోంది. కొడుకుని ఉన్నతవిద్యకు లండన్ పంపింది. భర్తకు సొంత వ్యాపారాన్ని చేకూర్చింది. మీనూ జైన్కి ఇదంతా ఎలా సాధ్యమైంది? హైదరాబద్ వచ్చిన మీనూ ‘వసుంధర’తో పంచుకుంది.తరువాయి
డైపర్ను కనిపెట్టిందీ అమ్మ!
బిడ్డ ఆకలితో ఏడుస్తోందా.. అజీర్తితోనా? మరేదైనా కారణమా అన్నది అమ్మకు ఇట్టే తెలిసిపోతుంది. బిడ్డకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఆమె మనసు విలవిలలాడుతుంది. డోనోవన్ కూడా అంతే. మాటిమాటికీ తడిసే లంగోటా తన పాపాయికి ఇబ్బంది కలిగించడం గమనించారు. దాన్ని దూరం చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నమే ఇప్పుడు మన పిల్లలకు వాడుతున్న డైపర్. దీని తయారీకి ఆమె షవర్ కర్టెన్ను ఎంచుకున్నారు. దానికి అడుగున చుట్టూ పాస్టిక్ కాగితాన్ని కలుపుతూ రూపొందించి, దానికితరువాయి
First Woman : ఆమే తొలి మహిళా న్యూస్ రీడర్!
ఆకట్టుకునే రూపం, శ్రావ్యమైన కంఠస్వరం, చుట్టూ జరుగుతున్న విషయాలపై కనీస పరిజ్ఞానం.. న్యూస్ రీడర్లు కావాలనుకునే వారికి ఉండాల్సిన కనీస అర్హతలివి. ఇలాంటి విషయాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే రెండాకులు ఎక్కువ చదివారని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఏ ఛానల్లో చూసినా వార్తలు చదివే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా....తరువాయి
Women Priests: ఆ అభిప్రాయం మార్చేస్తున్నారు!
గుడికెళ్తే అర్చన చేసే పూజారి పురుషుడే.. పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని కలిపేదీ పురుష పురోహితుడే.. ఆఖరికి పిండం పెట్టాలన్నా పురుష పూజారికే పిలుపు అందుతుంది.. కానీ రాన్రానూ ఈ ట్రెండ్ మారుతోంది. మహిళలు వేదమంత్రాలు పఠించడానికి అనర్హులు అన్న మూసధోరణిని....తరువాయి
SEBI: బ్యాంకర్ నుంచి ఛైర్పర్సన్గా ఎదిగారు!
ఓ సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి.. తమ ప్రతిభ-నైపుణ్యాలతో అంచెలంచెలుగా ఎదిగి.. ఓ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టడమంటే మాటలు కాదు. అలాంటి అరుదైన అవకాశాలు అతి కొద్దిమందికే దక్కుతాయి. ముంబయికి చెందిన మాధవీ పూరీ బుచ్ కూడా తాజాగా అలాంటి ఘనతనే అందుకున్నారు...తరువాయి
‘పరాఠా’లే ఆమె జీవితాన్ని నిలబెట్టాయి!
సమయం మనది కానప్పుడు సంయమనం పాటించాలి.. ప్రతికూలతల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో పరాఠాల్నే తన జీవనోపాధి మార్గంగా ఎంచుకుంది అమృత్సర్కు చెందిన వీణ అనే మహిళ. భర్త పోయి నలుగురు కూతుళ్ల ఆలనా పాలనా తనపై పడిన తరుణంలో.......తరువాయి
తాళిని తాకట్టుపెట్టి టీకప్పులు చేస్తున్నా
భర్తకు అనారోగ్యం... కొవిడ్ కారణంగా ఉన్న ఉద్యోగం పోయి దిక్కుతోచని సమయం. తనకొచ్చిన కష్టం మరెవరికీ ఎదురవ్వకూడదనే ఆలోచన నుంచే ఆమెకు ఉపాధి మార్గం దొరికింది. వాడి పారేసే ప్లాస్టిక్ టీ కప్పుల స్థానంలో... తాగిన తర్వాత తినేసే కప్పుల తయారీని ఉపాధిగా ఎంచుకుంది. ఇప్పుడు ఆరు రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన తమ్మినైన జయలక్ష్మి...తరువాయి
IKEA: తొలి మహిళా సారథి!
మహిళలు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఒంటి చేత్తో కంపెనీల్ని నడిపే స్థాయికి ఎదుగుతున్నారు. దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి మహిళలుగా కీర్తి గడిస్తున్నారు. సుసానే పుల్వెరర్ కూడా తాజాగా ఇలాంటి అరుదైన ఘనతే అందుకుంది. ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా ఇండియాకు తొలి మహిళా సీఈఓగా నియమితురాలైందామె.తరువాయి
ఈ రిక్షా వీళ్ల జీవితాలను మార్చింది
మారుమూల ప్రాంతంలో జీవించే ఆ మహిళలంతా ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సాధికారత సాధిస్తున్నారు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గుజరాత్లో ప్రముఖ పర్యటక కేంద్రంగా మారిపోయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఈ రిక్షాలు నడుపుతున్న గిరిజన మహిళల విజయగాథ ఇది...తరువాయి
ప్రజాసేవ చేస్తాం.. చదువునూ కొనసాగిస్తాం..!
యువత రాజకీయాల్లోకి రావాలని పలువురు పిలుపునిస్తోన్నా.. చాలామంది దూరంగానే ఉంటున్నారు. రాజకీయ రణరంగంలో ప్రవేశించడానికి విముఖత చూపిస్తున్నారు. కొంతమంది వచ్చినా అందులో సింహభాగం రాజకీయ వారసులదే. ఇక మహిళల విషయానికొస్తే రాజకీయాల్లో ఇప్పటికీ వారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది.తరువాయి
కరవు నేలకి కళ తెచ్చింది!
కరవు నేలలో... సిరులు కురిపించేందుకు వందల గ్రామాలకు కాలినడకనే వెళ్లారామె.. ఆమె వేసిన పొదుపు విత్తనం ఇంతింతై... నేడు 183 గ్రామాల్లో విస్తరించింది. వేల మంది మహిళలని సేంద్రియ సాగు వైపు నడిపించి, టింబక్టు ఆర్గానిక్ బ్రాండ్కి శ్రీకారం చుట్టిన ఆమె మరెవరో కాదు.. అనంతపురానికి చెందిన మేరీ వట్టమట్టమ్. 25 వేల మంది మహిళా పొదుపు సైనికులను ముందుండి నడిపిస్తున్నారు మేరీ...తరువాయి
చూశారా.. అరవైల్లో ఇరవై అంటే ఇదేనేమో..!
ఈ రోజుల్లో చాలామంది ఓ కిలోమీటరు నడిచేసరికే కాళ్లు లాగుతున్నాయంటారు. ఎత్తైన మార్గానికి వెళ్లినప్పుడు ఒక్కసారి ఎక్కేసరికి నా వల్ల కాదని కూలబడిపోతుంటారు. కానీ కొంతమంది వయసు పైబడినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా యువతతో పోటీపడుతుంటారు. కర్నాటకకు చెందిన నాగరత్నమ్మ ఈ కోవకే చెందుతారు.తరువాయి
ఓ ప్రశ్న, సినిమా.. రూ.137 కోట్ల వ్యాపారం!
కెరియర్ ఎలా నిర్ణయించుకుంటాం? ఎన్నో సమాధానాలొచ్చాయా? నిధి యాదవ్ని అడిగి చూడండి. ఒక ప్రశ్న, ఒక సినిమా అని చెబుతుంది. చిత్రంగా ఉన్నా.. వీటి ఆధారంగానే వ్యాపారవేత్త అయ్యింది. కోట్ల వ్యాపారంగానూ తీర్చిదిద్దింది. ఆసక్తిగా ఉంది కదూ! అవేంటో.. ఆమె విజయ ప్రస్థానమెలా సాగిందో చదివేయండి.తరువాయి
ఆ బొమ్మలతో పిల్లల్లో స్ఫూర్తి నింపుతోంది!
ఇప్పటి పిల్లలు బొమ్మలంటే బార్బీ డాల్స్, కార్టూన్ క్యారక్టర్లతో రూపొందించిన బొమ్మల్నే ఇష్టపడుతున్నారు. కానీ పాతకాలం నాటి చేత్తో చేసిన బొమ్మలు, చెక్క బొమ్మల గురించి తెలిసిన చిన్నారులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉన్నారని చెప్పచ్చు. ఈ ఆదరణ కరవై ఇప్పటికే అంతరించిపోయిన ఈ కళకు పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించుకుంది కొడైకెనాల్కు చెందిన....తరువాయి
వందల మందికి మాటిస్తోంది..
తన మనసులో మాట భర్తకి అర్థమయ్యేలా చెప్పడం కోసం సైగల భాషని నేర్చుకున్నారామె. కానీ ఈ సమస్య ఆయనొక్కరిదే కాదని తెలిశాక వందలమంది బధిరులకు సాయం చేయడం మొదలుపెట్టారు. పోలీస్స్టేషన్లూ, బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలు... ఇలా ఎక్కడ తన సాయం కావాలన్నా క్షణాల్లో అక్కడుంటారు విజయనగరానికి చెందిన బూరాల లక్ష్మీకొండమ్మ. బధిరులకు, అధికారులకు మధ్య వారధిగా మారిన లక్ష్మి స్ఫూర్తిగాథ ఇది..తరువాయి
కాబోయే తల్లుల కోసం ఐఏఎస్ చిట్కాలు!
గర్భధారణ మొదలు నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించే దాకా.. కాబోయే తల్లుల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వీటిలో కొన్ని మనల్ని అసౌకర్యానికీ గురి చేస్తుంటాయి. అయితే వీటిని సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడే ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చంటున్నారు ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ దుర్గా శక్తి నాగ్పాల్.తరువాయి
ఐక్యరాజ్యసమితిని... మెప్పించింది
మహిళలు వినియోగించిన శానిటరీ ప్యాడ్స్ను ఆరు బయట పడేయడం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలు డాక్టర్ మధురితను కలచివేశాయి. పర్యావరణానికి హాని కలిగించే ఈ పద్ధతికి స్వస్తి పలికేలా చేయాలనుకుంది. దానికి తను చేసిన ఆలోచన సోలార్ ప్యాడ్ ఇన్సినరేటర్. సౌరశక్తితో పనిచేసే ఈ తరహా యంత్రం ప్రపంచంలోనే మొదటిది...తరువాయి
Sailing Expedition: అందుకోసమే ఈ సాహస యాత్ర!
మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నా.. వారికి క్రీడారంగంలో లభించే ప్రోత్సాహం తక్కువగా ఉంటోంది. అయినా పీవీ సింధు, మిథాలీ రాజ్, మేరీకోమ్.. వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది వివిధ క్రీడల్లో అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే సెయిలింగ్ వంటి సాహస క్రీడల్లోకి మహిళలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.తరువాయి
‘పుష్ప’ లుక్ వెనుక ఆమె!
ఉంగరాల జుట్టు, కోరమీసాలు, ఒత్తైన గడ్డం, చామన ఛాయ, మెడలో గొలుసులు, అతిసాధారణ దుస్తులు.. ఇలా పక్కా మాస్ లుక్లో ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’తో హిట్టు కొట్టాడు మన అల్లు అర్జున్. మరి, ఎప్పుడూ స్టైలిష్గా కనిపించే ఈ మెగా హీరోను ఈసారి పూర్తి మాస్ లుక్లో చూసి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది...తరువాయి
సాఫ్ట్వేర్ వదిలి.. టైలరింగ్ అందుకుంది!
‘మంచి ఉద్యోగం కాదని.. టైలరింగ్ షాప్ పెడతావా?’ తన ఆలోచనను పంచుకున్నప్పుడు సుస్మిత లకాకులకు ఎదురైన ప్రశ్న ఇది. కానీ తన ఆలోచనపై తనకు నమ్మకం ఎక్కువ. అందుకే.. టైలరింగ్కు సాంకేతిక సేవలు జోడిస్తూ క్లౌడ్ టైలర్ ప్రారంభించారు. ఏడాది తిరిగేటప్పటికది లక్షల వ్యాపారమవడమే కాక కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. ఈ యువ వ్యాపారవేత్త ఏం చెబుతున్నారో చదవండి...తరువాయి
అనాథ వధువులకు సారె పెట్టి పంపిస్తాం!
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సంతృప్తి చెందే సేవా గుణం కొద్దిమందికే ఉంటుంది. ఆ కోవకే చెందుతారు సత్తి సునీత. దివ్యాంగులకు ఉపాధి, నిరుపేద చిన్నారుల చదువు, అనాథ యువతుల పెళ్లి, నిరాధార మహిళలకు చేయూత... ఇలా ఎవరు బాధల్ని చెప్పుకున్నా నేనున్నానంటారు. కష్టాల తీరం దాటిస్తారు!తరువాయి
గురుగ్రామ్కు తొలి మహిళా పోలీస్ కమిషనర్!
‘పోలీసులంటే రక్షక భటులు. తమ పనితీరుతో ప్రజా సమస్యల్ని పారదోలి.. వారి జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు సౌకర్యవంతంగా మలచడమే తమ కర్తవ్యం..’ అంటున్నారు గురుగ్రామ్ కొత్త కమిషనర్గా తాజాగా ఛార్జ్ తీసుకున్న కళా రామచంద్రన్. మొన్నటిదాకా ఈ పదవిలో ఉన్న కేకే రావ్ వేరే చోటికి బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో నియమితులయ్యారామె...తరువాయి
ఆ విషయంలో డిక్టేటర్నే!
‘పనిచేసేచోట నేను ‘డిక్టేటర్ని’... రాజీపడే ప్రసక్తేలేదు’ అంటారామె. ఆర్కిటెక్ట్గా.. అమెరికా, భారత్లలో 200కుపైగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులని పూర్తిచేసి.. తాజాగా తెలంగాణా కలెక్టరేట్ సముదాయాలకు ప్రాణం పోశారు ఉషారెడ్డి. మగవాళ్లే ఎక్కువగా రాణించే ఈ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఆమె 38 ఏళ్ల తన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారు...తరువాయి
సునీతా-కేజ్రీవాల్.. ఈ క్రేజీ లవ్స్టోరీ విన్నారా?
‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్ ఉందని చెబుతుంటారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘ఆమె లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తన ఇష్టసఖిని ఆకాశానికెత్తేస్తుంటారు.తరువాయి
చెత్త దిబ్బను నందనవనంగా మార్చేసింది..
తనో చిత్రకారిణి. దేశదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అయినా ఏదో అసంతృప్తి. పుట్టిన నేలకు, ప్రకృతికి దూరంగా ఉంటున్నానన్నదే దానికి కారణమని ఊరికి వెళ్లినప్పుడు అర్థమైంది. అప్పుడే తన పూర్వీకుల భూమిని చూసింది. చెత్తదిబ్బగా ఉన్న ఆ ప్రదేశం ఆవేదనతో పాటు తనకో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది... తన జీవన గమనాన్ని మార్చింది.తరువాయి
మనం సంస్కృతం చదవడమేంటంటే.. 5 స్వర్ణాలు సాధించింది!
సాధారణంగా కుటుంబ పెద్దను కోల్పోతే కూతుళ్లను చదువు మాన్పించి పెళ్లి చేయడం, కొడుకుల్ని పైచదువులు చదివించడం.. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం. అయితే లక్నో అమ్మాయి గజాలా కుటుంబం ఇందుకు భిన్నం. పదో తరగతిలో ఉండగానే తండ్రిని కోల్పోయిన ఆమెను చదివించడానికి ఆమె ఇద్దరు అన్నయ్యలు, అక్క చదువు మానేసి పనిలో చేరారు.తరువాయి
94 ఏళ్ల వయసులో ఎన్నికలకు ‘సై’ అంటోంది!
చాలామంది నలభై ఏళ్లు దాటగానే ‘ఈ వయసులో కొత్తగా ఏం చేస్తాంలే’ అని నీరసపడిపోతుంటారు. కానీ, కొంతమంది చేసే పనికి, వయసుకు సంబంధమే లేదని నిరూపిస్తుంటారు. చెన్నైకి చెందిన కామాక్షీ సుబ్రమణియన్ ఈ కోవకే చెందుతారు. ఆమె 94 ఏళ్ల వయసులో చైన్నై స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేశారు. తద్వారా ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా ఘనత సాధించారు.తరువాయి
వారి కళ్లలో మెరుపే నాకు స్ఫూర్తి
ఆమె పెద్దచదువులు చదువుకుంది. కానీ కుటుంబ బాధ్యతలు చేతులు కట్టేశాయి. బాబుని బడికి పంపాక ఉన్న తీరిక సమయంలో చేసిన రిటర్న్ గిప్టుల ఆలోచన ఆమెని వ్యాపారంలో ముందుకు నడిపించింది. లక్షల్లో టర్నోవర్ సాధిస్తూ ... నలుగురికి ఉపాధినిచ్చేలా చేసింది. విదేశాలకూ జ్యూట్ ఉత్పత్తులని అందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నతరువాయి
హూలాహూప్తో విన్యాసాలు.. ఈమెను మించినోళ్లు లేరు!
నా పనేంటో నేను చేసుకుపోతే చాలు అనుకునేవారు కొందరైతే.. తమ పనులతో చుట్టూ ఉన్న వాళ్లలో అనునిత్యం ప్రేరణ కలిగించాలనుకునేవారు మరికొందరుంటారు.. లాస్ వెగాస్కు చెందిన గెట్టి కెహయోవా రెండో కోవకు చెందుతుంది. సర్కస్ ఫీట్లు చేస్తూ పొట్ట పోసుకునే కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. అదే విద్యను తన అణువణువూ నింపుకొంది. అక్క ప్రేరణతో హూలాహూప్ సాధన మొదలుపెట్టి గిన్నిస్ రికార్డు ఒడిసిపట్టే స్థాయికి ఎదిగింది.తరువాయి
ఆ తల్లుల కష్టం మరెవరికీ రాకూడదని...!
బిడ్డకు చిన్నగాయం అయితేనే అమ్మ మనసు తల్లడిల్లి పోతుంది... మరి ఆ బిడ్డకు తలసీమియా, సికెల్సెల్ అనీమియాలాంటి సమస్యలుంటే? మాటికీమాటికీ రక్తం మార్చాలి.. జీవితాంతం ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. ఇక ఆ తల్లుల బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇలాంటి ఇబ్బందుల్ని దగ్గరగా చూసిన డాక్టర్ సుమన్ ‘టీఎస్సీఎస్’ సొసైటీ వేదికగా 23 ఏళ్లుగా వైద్యసేవల్నందిస్తున్నారు. వసుంధరతో ఆ వివరాల్ని పంచుకున్నారిలా...తరువాయి
IOCL Director: అలా గ్లాస్ సీలింగ్ను బద్దలుకొట్టింది..!
మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే రోజులు మారుతున్నాయి. స్త్రీలు ఉద్యోగం చేయడమే కాకుండా పలు కంపెనీలకు అధిపతులుగానూ వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పురుషాధిపత్యంలో ఉన్న పలు సంస్థల్లో గ్లాస్సీలింగ్ని బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇటీవలే ఓఎన్జీసీ సంస్థకు అల్కా మిత్తల్ సీఎండీగా, నిన్న జేఎన్యూకి శాంతిశ్రీ...తరువాయి
మహిళా సాధికారత కోసం ఆమె..!
పని ప్రదేశంలో మహిళలు తమదైన శైలిలో రాణిస్తుంటారు. అయినా వారికి లభించే అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. 2021 గ్లోబల్ జెండర్ గ్యాప్ సూచీలో భారత్ 140వ (మొత్తం 156 దేశాలు) స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడంలో మన దేశం 149వ స్థానంలో ఉంది.తరువాయి
ఈ ‘ప్యాడ్ ఉమన్’ కథ విన్నారా?
తక్కువ ధరకే శ్యానిటరీ న్యాప్కిన్లను తయారుచేసే మెషీన్ని రూపొందించిన ‘ప్యాడ్మ్యాన్’ అరుణాచలం మురుగనాథమ్ కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన స్ఫూర్తితోనే గ్రామీణ మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కంకణం కట్టుకుంది మధ్యప్రదేశ్కు చెందిన మాయా విశ్వకర్మ.తరువాయి
మహిళలు పుట్టుకతోనే సమర్థులు.. సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి మన సొంతం!
మహిళలు ‘ఆకాశంలో సగభాగం’ అని చెప్పుకొంటున్నా వారికి సమాన అవకాశాలు దక్కడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ కంపెనీల్లో కేవలం 4 శాతానికి మాత్రమే స్త్రీలు సీఈవోలుగా ఉండడమే ఇందుకు ఉదాహరణ. చాలామంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి కృషి చేస్తున్నా వివిధ కారణాలతో మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నారు.తరువాయి
అగ్గిపెట్టె ఇంటి నుంచి.. 130 కోట్ల టర్నోవర్ దాకా!
ఓ సంస్థకు సీఈఓ! వినడానికి ఎంత గొప్పగా ఉంటుంది? కానీ.. వినీతా సింగ్కి అదంతా సులువుగా ఏమీ రాలేదు. లక్షణమైన ఉద్యోగం కాదన్నందుకు ఇంట్లో వాళ్లతో విభేదాలు.. వర్షం పడితే మునిగిపోయే ఇంట్లో ఎన్నో కష్టాలు.. వరుస వైఫల్యాలు.. అయినా విజయాన్ని తరుముకుంటూ వెళ్లారు. ఓవైపు పిల్లల ఆలనాపాలనా, మరోవైపు వ్యాపారం.. అవలీలగా సాగిస్తూ.. ‘ఇది మాకు పెద్ద కష్టమేమీ కాదు’ అని నిరూపిస్తున్నారు. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణమిది!తరువాయి
క్యాన్సర్ చిన్నారుల జీవితాల్లో.. వెలుగులు నింపుతోంది!
హాయిగా సాగుతున్న జీవితం ఆమెది. అనుకోకుండా కూతురికి అనారోగ్యం. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలన్నారు. కాస్త కలిగిన కుటుంబమే కాబట్టి వెంటనే సిద్ధమయ్యారు. పక్కనే ఇంకో చిన్నారిదీ విషమ పరిస్థితి. శస్త్రచికిత్స చేయించాలి. కానీ ఆ స్థోమత లేదా తల్లిదండ్రులకి.తరువాయి
కడుపులో బిడ్డతో యుద్ధభూమిలో విధులు...
ఒక చేతిలో రైఫిల్... మరో చేతిలో పసిబిడ్డ... కడుపులో మరోబిడ్డ! ఆ పరిస్థితుల్లోనూ యుద్ధభూమిలోంచి ఏమాత్రం వెనుకడుగు వేయాలనుకోలేదామె. బిడ్డలను కాపాడుకుంటూనే తల్లిలాంటి దేశం కోసం కార్గిల్ యుద్ధక్షేత్రంలో ధైర్యంగా నిలబడింది కెప్టెన్ యషికాహత్వాల్త్యాగి. ఈ రోజుకీ సైన్యంలో చేరాలనుకునే వారికి స్థైర్యాన్ని నూరిపోస్తున్న ఆమె అనుభవాలివి..తరువాయి
సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్..!
అడుగడుగునా పురుషాధిపత్యం కనిపించే పాకిస్థాన్ వంటి దేశంలో మహిళలు రాణించడం, ఉన్నత పదవులు అధిరోహించడమంటే కలలో మాటే అనుకుంటాం. అయితే సుప్రీం కోర్టుకు తొలి మహిళా జడ్జిగా ఎంపికై ఆ కలను నిజం చేశారు జస్టిస్ ఆయేషా మాలిక్. మత ఛాందసవాదం ఎక్కువగా ఉండే పాకిస్థాన్ వంటి దేశంలో ఇంతటి ఉన్నత పదవికి ఎంపికై చరిత్ర సృష్టించారు ఆయేషా.తరువాయి
దూసుకెళ్తున్నారు!
‘అమ్మాయిలంటే ఇలానే ఉండాలి..’ తరాలుగా సమాజంలో పాతుకుపోయిన ఈ సంప్రదాయ భావనలకి చెక్ పెట్టాలనుకున్నారు వీళ్లు. ఇందుకోసం అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకున్న బైక్ రేసింగ్లో అడుగుపెట్టారు. ఖండాలు, దేశాలు చుట్టేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై చిన్నచూపుని తమదైన శైలిలో దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు...తరువాయి
ఓ చిట్కా..సెలబ్రిటీల్ని చేసింది!
యూట్యూబ్ అంటే యువతకే అన్న నిర్వచనం మార్చారు వీళ్లు. వాళ్లతో పోటీ పడుతూ తక్కువ వ్యవధిలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమందికి బంధువులయ్యారు. అంత వరకూ ఇల్లే ప్రపంచంగా ఉన్న ఈ గృహిణులు తమ సెకండ్ ఇన్నింగ్స్లో సెలబ్రిటీలై పోయారు.. కనకదుర్గ, విజయలక్ష్మి. ఇలా చెబితే ఎవరబ్బా అనుకోవచ్చేమో....తరువాయి
అత్తింటి వారసత్వం అందుకుంది
అత్తమామలు కరవు సీమ తలరాత మార్చారు. ఆమె వారి వారసత్వాన్ని అందుకుంది. ‘సమయం కన్నా రెట్టింపు పని చేయాలి. సాయం కోరి వచ్చినవారిని తిప్పి పంపొద్దు..’ అన్న వాళ్ల మాటల్నే వేదవాక్కులా పాటిస్తోంది. వారి బాటలో పయనిస్తూనే సేవా పరిధిని విస్తరిస్తూ వెళుతోంది. కొవిడ్ సమయంలోనూ నాయకురాలిగా ధైర్యంగా ముందుకు సాగుతూ మరెందరినో నడిపిస్తోంది. అనంతపురానికి చెందిన విశాల ఫెర్రర్.. సేవా ప్రయాణమిది!తరువాయి
దత్తత తీసుకుందామనుకున్నా... కానీ అంత్యక్రియలకి వెళ్లా!
నేను పుట్టిపెరిగింది ఒడిశాలో. నాన్న కృష్ణానంద, అమ్మ సూర్యమణి. అమ్మమ్మ వాళ్లది కాకినాడ. ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడుతుంటే నాకూ వచ్చింది. మావారు చంద్రశేఖర్ యురోపియన్ సంస్థకి ఫైనాన్స్ గ్లోబల్ హెడ్. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి స్నిగ్ధ్ద దిల్లీలో ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్నమ్మాయి సమీర ఇంటర్ చదువుతోంది. నేను వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తే.. చిన్న పాప, మావారు ఆసుపత్రికి వెళ్లి పిల్లలకు ఆహారం అందిస్తారు....తరువాయి
లక్షల జీవితాలకు శ్రీమహాలక్ష్ములు
‘ఆడవాళ్లకేం తెలుసు డబ్బు గురించి?’... పదేళ్ల క్రితం వరకూ తరచూ వినిపించిన మాటే ఇది. ఉన్నత చదువులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిలో మార్పుతెస్తున్నాయి. దానికి నిదర్శనంగానా అన్నట్టు... ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆర్థిక రంగంలో అద్భుతాలు చేస్తూతరువాయి
అమ్మయ్యాక తిరిగొచ్చింది.. ఆ రికార్డు బద్దలుకొట్టింది!
ఆడవాళ్లు తమ కెరీర్కి ఎంత ప్రాధాన్యమిస్తారో.. ఇంటికీ అంతకంటే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. ఇంటి బాధ్యతల రీత్యా అవసరమైతే కొన్నాళ్ల పాటు కెరీర్ బ్రేక్ తీసుకొని మరీ.. తిరిగి పుంజుకొని విజయాలు సాధిస్తారు. అమెరికా పరుగుల రాణి ‘కైరా డి అమతో’నే ఇందుకు తాజా ఉదాహరణ. అమ్మయ్యాక పిల్లల ఆలనా పాలన కోసం ఎనిమిదేళ్లు వెచ్చించిన ఆమె..తరువాయి
100 సంస్థలు... 10వేల మందికి సేవలు
‘పెళ్లి తర్వాతా చదువుకుంటా’... ఈ షరతు పెట్టి వివాహానికి అంగీకరించిన ఆమె అనుకున్నట్టుగానే పట్టుదలగా సీఏ చదివారు. పదిహేనేళ్లు ప్రాక్టీసూ చేశారు. అయినా ఇంకేదో సాధించాలన్న తపన తనను నిలవనీయలేదు. సకల సదుపాయాలతో ఆఫీసు స్థలాన్నిఅందించే సరికొత్త వ్యాపార ప్రయోగం చేసి మన దేశంలోని ప్రధాన నగరాలన్నింటా విస్తరించారుతరువాయి
కాదన్నవాళ్లే ప్రశంసించారు!
అందరూ సాఫ్ట్వేర్ అంటూ పరుగులు పెడుతోంటే.. ఆమె మాత్రం దాన్ని వదులుకుంది. లక్షల రూపాయల వేతనం, ఉన్నతావకాశాలు, భవిష్యత్ భరోసా.. ఇవేమీ ఆమెకు తృప్తినివ్వలేదు. దీంతో అభిరుచివైపు అడుగులు వేసి, పేస్ట్రీ చెఫ్ అయ్యింది. ఆమె ఈ నిర్ణయం ఎంతోమంది మహిళలకూ ఉపాధినీ చూపుతోంది. విజయవాడకు చెందిన ఉషా పోలు.. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా!...తరువాయి
యాభైయ్యేళ్లుగా బధిరులకు ఆశాదీపం
బధిర చిన్నారులకు సేవలందించే తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు డాక్టర్ శాండ్రా దెశా సౌజా. అదే ఆమెను ఈఎన్టీ సర్జన్గా చేసింది. దేశంలోనే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యురాలిగా నిలిచారు. డాక్టర్ శాండ్రా అసాధారణ కృషికి గానూ పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు.తరువాయి
Mrs World: అమ్మయ్యాకా.. ఏదైనా సాధ్యమే!
పెళ్లై పిల్లలు పుడితే ఇక మహిళల కెరీర్ ముగిసినట్లే అని భావిస్తారు. ఒకవేళ అవకాశాలు తలుపుతట్టినా రాణించలేరని నిరుత్సాహ పరుస్తుంటారు. కానీ కొంతమంది మహిళలు ఇందుకు భిన్నం. ఆలిగా ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే, అమ్మగా పిల్లల బాగోగుల్ని చూసుకుంటూనే.. తమకు ఆసక్తి ఉన్న రంగంలో సత్తా చాటుతున్నారు.తరువాయి
స్వచ్ఛమైన తేనె..సరికొత్త తోవ చూపింది!
మన ఊళ్లలో తేనెతుట్టెల నుంచి తేనె తీయడం చూసే ఉంటారు. చాలా సందర్భాల్లో శుచీ, శుభ్రత కొరవడతాయి. దానివల్ల స్వచ్ఛతలోనూ తేడా వస్తుంది. పైగా పెద్ద సంఖ్యలో తేనెటీగలూ చనిపోతాయి. ఈ పరిస్థితుల్లో మనం కొంటున్న తేనె ఎంత స్వచ్ఛమో తెలియదు. ఇవన్నీ ఎందుకు? మనమే నాణ్యమైన తేనెను....తరువాయి
వేల కోట్ల అప్పులకు వారసురాలైంది
మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే.తరువాయి
వాళ్ల కోసం చిప్స్ ప్యాకెట్లతో దుప్పట్లు తయారుచేస్తోంది!
రోడ్డు పక్కన, ఫుట్పాత్పై పడుకొనే నిరుపేదలు చలికి తట్టుకోలేక ఫ్లెక్సీలు, కవర్లు కప్పుకొని పడుకోవడం చూసి చలించిపోతాం. అలాంటి వారికి వెంటనే ఓ దుప్పటి కొనిస్తాం. లేదంటే తోచినంత డబ్బిస్తాం. యూకేకు చెందిన అలిస్సా డీన్ కూడా ఇలాగే దుప్పట్లు పంచిపెడుతోంది. అయితే అందులో కొత్తేముంది.. అని ఆలోచిస్తున్నారా?తరువాయి
197 వీడియోలు... 79 లక్షల వీక్షణలు
పెళ్లయ్యాక ఏమాత్రం అవగాహన లేని దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన చదువుకు తగిన ఉద్యోగాల్లేవు. కెరియర్ మార్చుకోవడానికి కోర్సులు చేసింది. ఇంతలో పాప! ఈసారి యూట్యూబ్ ఛానెల్పై దృష్టిపెట్టింది. అక్కడా చుక్కెదురే! కానీ ఏదైనా ప్రయత్నించాలనే తపన లావణ్యా రెడ్డిది. ఈసారి పంథా మార్చింది.. నీలూస్ వ్ల్లాగ్స్ ఫ్రమ్ ఆఫ్రికా పేరుతో ఆ దేశ విశేషాలను పంచుకుంటోంది. ఈసారి పేరు, ఆదాయం రెండూ వచ్చాయి. ఆ విశేషాలు.. తన మాటల్లోనే..!తరువాయి
వేల పచ్చళ్ల రాణి
ఆవకాయ, ఉసిరి, చింత ఇలా అందరికీ తెలిసిన పచ్చళ్లు పదో ఇరవయ్యో ఉంటాయి. అయితే ఆవిడ పుస్తకంలో వెయ్యి రకాల పచ్చళ్ల తయారీ పద్ధతులు... చదువుతుంటేనే నోరూరిస్తాయి. అలాగే వెయ్యిరకాల రసాలపై మరో పుస్తకం అందరితో లొట్టలేయిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే... ‘ఇండియాస్ పికిల్ క్వీన్’ ఉషా ప్రభాకరన్....తరువాయి
Sports Biopics: క్రీడాకారిణులుగానూ అదరగొట్టేస్తున్నారు!
‘తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత..’ అంటుంటారు. మైదానంలో మెరికల్లాంటి ప్రదర్శన చేసే క్రీడాకారిణుల జీవితానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. తమ ఆటతో దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే అమ్మాయిలు ఇక్కడిదాకా రాగలిగారంటే.. దాని వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు దాగుంటాయి.తరువాయి
రికార్డుల కోసమే పుట్టిందేమో..!
జడ వేసుకునేటప్పుడు ఓ వెంట్రుక లాగినట్లనిపిస్తేనే ఓర్చుకోలేం. అలాంటిది జుట్టుతో కిలోలకు కిలోలు బరువులెత్తే సాహసం చేయగలమా?! కానీ పంజాబ్కు చెందిన ఆశా రాణి మాత్రం ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి విన్యాసమే చేసింది. తన జుట్టుతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 వేల కిలోలకు పైగా బరువున్న డబుల్ డెక్కర్ బస్సును అలవోకగా లాగింది..తరువాయి
ఆమె ఆలోచన... వేల మందికి ఉపాధి
బడికెళ్లే కూతురి కోసం బూట్లు కొనే పరిస్థితి లేక తనే స్వయంగా అల్లింది. ఆ సృజనాత్మకతే ఆమెను వాణిజ్య రంగంలో ఇప్పుడు విజయాలు సాధించేలా చేస్తోంది. ఈమె ఉత్పత్తులకు ప్రపంచమార్కెట్లో గిరాకీ ఉంది. ప్రముఖ ట్రేడ్ ఫెయిర్స్లోనూ ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్న 61 ఏళ్ల ముక్తామణి దేవి వేల మందికి శిక్షణ కూడా ఇస్తోంది.తరువాయి
ఆ కమిటీలో ‘ఆమె’ ఒక్కర్తే!
మహిళల సమస్యలు సాటి మహిళలకే అర్థమవుతాయంటారు. మరి, వాటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, చక్కటి పరిష్కారం వెతకాలన్నా.. ఎక్కువ మంది స్త్రీలు కలిసి గళమెత్తితేనే అది సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సుస్మితా దేవ్.తరువాయి
నెరిసిన జుట్టుతో ‘సిల్వర్’ స్టార్ అయిపోయింది!
ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తేనే ఉసూరుమంటాం.. వెంటనే రంగేసుకొని నలుగురికీ కనిపించకుండా దాచేస్తుంటాం. పదమూడేళ్లుగా తానూ ఇదే చేశానంటోంది రాజస్థాన్కు చెందిన అంజనా దుబే. పన్నెండేళ్ల వయసులో నెరిసిన జుట్టుతో ఆత్మన్యూనతకు గురైన ఆమె.. అప్పట్నుంచి హెయిర్ కలర్తోనే ఆ విషయాన్ని దాచే ప్రయత్నం చేసింది.తరువాయి
ఎక్కడా వెనకడుగు వేయలేదు.. ఈ ఐజీ!
పోలీసు ఉద్యోగమనేది కేవలం పురుషుల కోసమే.. ఇందులో మహిళలు రాణించలేరనే భావన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భావన అధికంగా ఉంటుంది. అయినా, ఈ ధోరణిని అధిగమించి కొంతమంది మహిళలు పోలీసులుగా రాణిస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది అస్సాంకి చెందిన వయలెట్ బారువా.తరువాయి
దుర్గవ్వ నోట.. బీమ్లా నాయక్ పాట
ఆమె పాడితే పల్లెదనం కళ్లముందు సందడి చేస్తుంది. శ్రమజీవుల అలుపుతీర్చే ఆ పాటకు ప్రేరణ ఆమె జీవితమే. ‘సిరిసిల్లా సిన్నది...’ అంటూ సోషల్ మీడియాలో లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా బీమ్లానాయక్ సినిమాలో తన పాటతో ఉర్రూతలూగిస్తోంది... ఆమే కుమ్మరి దుర్గవ్వ. చదువు లేకపోయినా ఆశువుగా పాటలు కట్టేసే దుర్గవ్వ తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా...తరువాయి
విశ్వవేదికపై భారతీయ సౌందర్యం!
విశ్వ సుందరి కిరీటం మన అమ్మాయి హర్నాజ్ సంధు సాధించినప్పుడు దేశమంతా గర్వంతో ఉప్పొంగి పోయింది. ఆమెలాగే మరో ఇద్దరూ తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి, దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఐశ్వర్య జయచంద్రన్ మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకొని ప్రపంచ పొటీలకు సిద్ధమవుతోంది. రాధికా రానే మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో రన్నరప్గా గెలిచింది.తరువాయి
వ్యాపార విజయం ‘పట్టు’బడింది!
చిన్న వయసులోనే పెళ్లి... ఆ వెంటనే కుటుంబ సమస్యలు... భర్త కొత్త మార్గంలో వెళతానంటే తోడు నిలిచింది. కొంత నిలదొక్కుకున్నాక సొంత వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడది మూడు కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించడంతోపాటు ఎంతోమందికి ఉపాధినీ ఇస్తోంది. పట్టు పరిశ్రమను స్థాపించి, ఒడుదొడుకులను దాటుకొని సాగుతోన్న గంజి అరుణ విజయగాథ ఆమె మాటల్లోనే...తరువాయి
Gully Girl: ‘మేరా టైమ్ ఆయేగా’ అంటూ..!
మీరు ‘గల్లీ బాయ్’ సినిమా చూశారా? మురికివాడలో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ర్యాపర్గా రాణించాలని ఆశపడతాడు. ఎవరేమన్నా, చుట్టూ ఉన్న వాళ్లు నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఆఖరికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అనుకున్నది సాధిస్తాడు. ముంబయిలోని ఓ మురికి వాడకు చెందిన సానియా మిస్త్రీ జీవితం కూడా అచ్చం ఇదే సినిమాను పోలి ఉంటుంది.తరువాయి
అందుకే పిల్లలందరికీ తన పుస్తకాలంటే ఎంతో ఇష్టం!
‘వంద భావాలను, వెయ్యి ఆలోచనల్ని ఒక చిత్రంతో చెప్పచ్చ’న్నట్లు.. ఇలాంటి బొమ్మలే పిల్లలకు చదువుపై ఆసక్తిని మరింతగా పెంచుతాయంటున్నారు ముంబయికి చెందిన రచయిత, ఇలస్ట్రేటర్ దీపా బల్సావర్. చిన్నవయసు నుంచే పదాలు, బొమ్మలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. అందులోనే తన కెరీర్ను వెతుక్కున్నారు. పలు కార్టూన్ క్యారక్టర్లను సృష్టించి పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఇలస్ట్రేషన్ పుస్తకాలు రాశారు. పాఠ్యాంశాలనూ బొమ్మల రూపంలో అందించేందుకు UNICEFతో కలిసి పనిచేశారామె.తరువాయి
త్రివిక్రముడి సహచర్యంలో.. నృత్య 'సౌజన్యం'!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్తో సంబంధం లేకుండా.. తమదైన ట్యాలెంట్తో గుర్తింపు సంపాదించాలనుకునే స్టార్ వైవ్స్ లేకపోలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా ఇందుకు మినహాయింపు కాదు.తరువాయి
తెల్లజుట్టుతో పెళ్లిపీటలెక్కింది!
తల్లో ఒక్క తెల్లవెంట్రుక కనిపించగానే తల్లడిల్లిపోతాం. డై వేసేస్తాం. మామూలప్పుడు కాస్త బద్ధకించినా ఫంక్షన్ అంటే మరింత అందంగా ముస్తాబవుతాం. అలాంటిది పెళ్లి, పెళ్లికూతురూ మనమే అన్నప్పుడు ఇంకెంత దృష్టిపెడతాం? కానీ ఒకమ్మాయి తెల్ల వెంట్రుకలతోనే పెళ్లిపీటల మీదకెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తరువాయి
Ima Keithel: అందుకే ఆసియాలోనే ఈ మార్కెట్కి అంత పేరు!
అదో పెద్ద సంత.. అక్కడ దొరకని వస్తువంటూ లేదు.. ఒక్కసారి ఆ మార్కెట్లోకి అడుగుపెట్టారంటే కాయగూరల దగ్గర్నుంచి ఇంటి అలంకరణ వస్తువుల దాకా కావాల్సినవన్నీ ఒకేసారి ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అయినా అందులో ప్రత్యేకత ఏముంది? ప్రస్తుతం ఇలాంటి మార్కెట్లు చాలా చోట్ల వెలిశాయి కదా.. అంటారా? కావచ్చు.. కానీ మహిళలు మాత్రమే విక్రేతలుగా ఉన్న మార్కెట్ను మీరెక్కడా చూసుండరు.. ఒక్క మణిపూర్ రాజధాని ఇంఫాల్లో తప్ప!తరువాయి
గ్రామీణ వ్యాపారవేత్తలని తయారుచేస్తున్నా!
ఐటీ సంస్థలో పని చేసిన అనుభవాన్ని గ్రామీణ ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు బెంగళూరుకు చెందిన సుధా శ్రీనివాసన్. ‘ది నడ్జ్ ఫౌండేషన్’ స్థాపించి గ్రామీణ వ్యాపారవేత్తలని తయారు చేస్తున్నారామె... ఐటీ రంగంలో 17 ఏళ్ల అనుభవం సుధా శ్రీనివాసన్ది. 12ఏళ్లు ఇంటెల్ సంస్థలో విధులు నిర్వహించారామె.తరువాయి
గూగుల్లో వెతికి నేర్చుకున్నా!
జీవితంలో ముందుకు నడిపించేందుకు కష్టాలను మించిన గొప్ప గురువు ఎవరుంటారు? తల్లిలేదు... కూలిపని చేసి చదువుకోవాల్సిన పరిస్థితి... అడుగడుగునా ఎదురైన కష్టాల నడుమనే ఎంబీఏ చేసి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారామె. తోటి మహిళలకూ ఉపాధిబాట చూపిస్తున్నారు. ఆమే.. గుంటూరుకు చెందిన వెలగపూడి కృష్ణకుమారి..తల్లిలేని బాల్యం ఏ ఆడపిల్లకయినా చేదుగానే ఉంటుంది. కృష్ణకుమారి పరిస్థితి కూడా అదే. ఐదేళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తల్లి నిర్మలని కోల్పోయారామె. తండ్రి పకీరయ్య రైతు. స్వస్థలం గుంటూరు,...తరువాయి
తనలానే అందరూ గెలవాలని!
ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండటం ఆమె తత్వం. చిన్న అనారోగ్యమూ ఎరగని ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఇంట్లోవాళ్లందరూ భయపడినా.. తను మాత్రం దానికి తలవొంచద్దనుకుంది. ఆంచల్ శర్మ.. ఆ తీరుతో దాన్ని ఓడించడమే కాకుండా ఇప్పుడు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. ఆంచల్ది దిల్లీ. అది 2017.. తమ్ముడి పెళ్లి సంబరాల్లో మునిగిపోయిందామె. ఒక్కసారిగా చేయి నొప్పి. పెళ్లి పనులు కారణమనుకుంది...తరువాయి
Leena Nair: కొల్హాపూర్ నుంచి ఆ కంపెనీ సీఈవో దాకా!
‘ఏదో ఒక కోర్సు తీసుకున్నామా? చదివామా? అన్నట్లుగా కాకుండా మన చదువు మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఉపయోగపడాలి.. మనలోని ప్రత్యేకతల్ని తట్టి లేపాలి..’ నాడు ప్రొఫెసర్ చెప్పిన ఈ మాటల్నే స్ఫూర్తిగా తీసుకుంది లీనా నాయర్. ఇంజినీరింగ్లో పైచదువులు చదవాలన్న తన ఆలోచనను మార్చుకొని మేనేజ్మెంట్ వైపు అడుగులు వేసింది.తరువాయి
అరటి పిండితో ఆరోగ్యం... ఉపాధి!
అరటిపండ్లు ఈ రోజు తెస్తే... సాయంత్రానికే ముగ్గి పోతాయి. తినకపోతే ఇక పారేయాల్సిందే! మరి అరటిరైతుల మాటేంటి? డిమాండ్ లేని రోజుల్లో పంటని అయినకాడికి అమ్ముకోవడమో... లేదంటే మనలా పారేయడమో చేయాల్సిందేనా? ఈ ఆలోచనతోనే వృథాని అరికట్టి.. ఉపాధి పొందే మార్గాన్ని కనిపెట్టారు కర్ణాటక మహిళలు..తరువాయి
తనను తాను నమ్ముకుంది.. ‘విశ్వా’న్ని గెలిచింది!
‘నమ్మకం అనేది కనిపించదు.. దాన్ని ఫీలవ్వాలి.. దాన్ని నమ్ముకున్న వాళ్లకు తిరుగనేదే ఉండదు..’ అంటోంది కొత్త విశ్వ సుందరి హర్నాజ్ సంధు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’కి నిలువెత్తు రూపంగా నిలుస్తోన్న ఆమె.. తన అందంతో, అంతకుమించిన తెలివైన సమాధానాలతో అందరినీ కట్టిపడేసింది. ఫలితంగా 21 ఏళ్ల తర్వాత దేశానికి ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.తరువాయి
అవగాహనే.. ఆమె ఆయుధం
ప్రేమ పేరుతో నమ్మి మోసపోయిందో అమ్మాయి. ఇంకొకామె.. స్నేహితుల ప్రోత్సాహంతో మత్తుకు బానిసైంది. కట్టుకుంటాడని నమ్మి సర్వస్వం అర్పిస్తే దాన్ని బయటపెడతానంటూ బ్లాక్మెయిల్.. ఇలాంటి ఎందరికో సాయమందిస్తున్నారు మాధవీ గణపతి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నైతికత నింపాలనుకుని కౌన్సెలర్ అయ్యారీమె.తరువాయి
డిస్నీకి తొలి అధినేత్రి
ప్రపంచ ప్రఖ్యాత ‘ద వాల్ట్ డిస్నీ’ సంస్థ ఛైర్మన్ పదవిని తొలిసారి ఓ మహిళ చేపట్టనున్నారు. 98 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినోద దిగ్గజ సంస్థలో ఈ స్థానానికి ఎంపికయ్యారు 67 ఏళ్ల సూసన్ అర్నాల్డ్. అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించిన ఈ సంస్థ ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్, థీం పార్కులుతరువాయి
ముత్యాల పంట పండిస్తోంది...
ఒకటీ రెండూ కాదు.. 20 ఏళ్లుగా ముత్యాలను పండిస్తోందీమె. తను లాభాలు ఆర్జించడమే కాకుండా మరెన్నో వేల మందికీ శిక్షణ ఇస్తోంది. తద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ సేద్యానికి అవసరమయ్యే పరికరాలు, కొత్త నైపుణ్యాలను కనిపెడుతూ పలు పురస్కారాలనూ దక్కించుకున్న కుల్జానా దుబే స్ఫూర్తి కథనమిది.తరువాయి
ఆ ఆసక్తే ఆమెను అందలమెక్కించింది!
ఆ అమ్మాయికి అర్థశాస్త్రమంటే ఎంతో మక్కువ. ఆ ఆసక్తితోనే అందులో ఉన్నత చదువులు చదివింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా కెరీర్ ప్రారంభించి.. ప్రొఫెసర్ స్థాయికి ఎదిగింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా మరెన్నో కీలక పదవుల్లోనూ కొనసాగిన ఆమె.. 2018 నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.తరువాయి
వయసు 85.. పతకాలు 128
మీరు చదివింది నిజమే.. అవన్నీ ఆటల్లో సాధించినవే. పైగా అవేవీ కూర్చుని ఆడేవి కాదు... జావలిన్, డిస్క్, షాట్పుట్ వంటి వాటిల్లో. రన్నింగ్ పోటీల్లోనూ బోలెడు పతకాలు సాధించారీ బామ్మగారు. వయసును జయించిన ఆవిడ పేరు ముత్యం లక్ష్మి. తన క్రీడా ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారు...తరువాయి
రాజీనామా చేసింది.. మళ్లీ గెలిచింది..!
లింగ సమానత్వంలో స్వీడన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశం మహిళలకు అత్యధికంగా 480 రోజుల మాతృత్వపు సెలవులు ఇస్తోంది.. ఈ దేశ చట్టసభలో 47 శాతం మంది మహిళలే.. లింగ సమానత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే పదో స్థానంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వీడన్ మహిళలకు స్వర్గధామం అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.తరువాయి
లక్షల అమ్మల బెంగ తీరుస్తోంది
ఉద్యోగినులైన అమ్మలకు పిల్లల గురించే బెంగంతా! ఆఫీసులో ఉన్నా.. స్కూల్లో వాళ్ల క్షేమంపైనే మనసంతా. అందుకే కెరియర్నూ పక్కనపెట్టే వాళ్లెందరో. ఏదైనా సొంతంగా సాధించాలనుకునే సుచరితా దాసిరెడ్డి దీనికో పరిష్కారం చూపాలనుకుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అనుసంధానంగా ఉండేలా ఓ యాప్ను రూపొందించింది.తరువాయి
అందుకే వీళ్లెంతో పవర్ఫుల్!
‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల’న్నట్లుగా మూఢ నమ్మకాలతో సహజీవనం చేసే గ్రామీణ మహిళల్లో చైతన్యం కలిగిస్తోన్న వారు ఒకరు.. తన పోలీస్ పవర్తో నకిలీ వార్తల వ్యవస్థను సమూలంగా అంతమొందించాలని కంకణం కట్టుకున్న వారు మరొకరు.. పెట్టుబడి కోసం కొట్టుమిట్టాడే చిన్న పరిశ్రమలకు రుణాలిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోన్న విశాల హృదయం ఇంకొకరి సొంతం..తరువాయి
టైలరింగ్ వ్యర్థాలతో విభిన్న వస్తువులు తయారుచేస్తోంది!
‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. వృథాగా పడేసే మెటీరియల్తోనూ విభిన్న వస్తువులు తయారుచేయచ్చని నిరూపిస్తోంది చెన్నైకి చెందిన నమృతా రామనాథన్. తద్వారా పర్యావరణాన్ని కాపాడడమే కాదు.. వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. వ్యాపారమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకున్న నమృత.. ఇందుకోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది.తరువాయి
నన్నిలా చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు!
దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడతారు వీర సైనికులు. ఆ వీరుల్ని కట్టుకున్న భార్యలు కూడా అంతే గుండె ధైర్యాన్ని, నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అందుకే భర్త యుద్ధంలో అమరుడైనా ‘నేను సైతం’ అంటూ అటు భర్త అడుగుజాడల్లో నడవడానికి, ఇటు దేశ రక్షణ బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడతారు.తరువాయి
టైల్స్తో.. కోట్లు!
ఎదుగూబొదుగూ లేని ఉద్యోగం... దేనికీ సరిపోని జీతం. అలాంటప్పుడు పరిస్థితులని తిట్టుకుంటూ కూర్చోలేదు జంపన శ్రీదేవి.. మహిళలు ఎక్కువగా అడుగుపెట్టని టైల్స్ తయారీ రంగంలో అడుగుపెట్టి కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. అడుగడుగునా స్ఫూర్తిని నింపే ఆమె కథ మనమూ తెలుసుకుందామా... హిందీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా చేరారు శ్రీదేవి. ఎంత కష్టపడ్డా ఎటూ చాలని జీతం. ఆ జీవితం ఆమెకి నచ్చలేదు....తరువాయి
కష్టంలో తోడున్నారని.. ఆస్తి ఇచ్చేసింది!
ఎవరైనా సాయం చేస్తే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంకొన్నిసార్లు తిరిగి సాయమందించడమో, నగదు ఇవ్వడమో చేస్తుంటాం. కానీ ఒకామె ఏకంగా తన ఆస్తినే రాసిచ్చేసింది. ఒడిశాలో జరిగిందిది. పూర్తిగా తెలుసుకోవాలనుందా.. చదివేయండి. మినతి పట్నాయక్ది ఒడిశాలో కటక్. భర్త, కూతురు ఇదే తన లోకం. గత ఏడాది భర్త కృష్ణకుమార్కి క్యాన్సర్ అని తేలింది...తరువాయి
తాబేళ్లను సంరక్షిస్తూ ‘ఎర్త్ హీరో’ అయ్యింది!
‘ఒక పని పూర్తి చేసే క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ లక్ష్యం గొప్పదైనప్పుడు వీటిని అధిగమించడం పెద్ద విషయం కాదం’టోంది ఉత్తరప్రదేశ్కి చెందిన అరుణిమా సింగ్. పర్యావరణం, జలచరాల సంరక్షణ అంటే ప్రాణం పెట్టే ఆమె.. తన జీవితాన్ని ఇలాంటి సముద్ర జీవుల పరిరక్షణకే అంకితం చేసింది.తరువాయి
దేశం చుట్టిన తల్లీకొడుకులు
కేరళ నుంచి కశ్మీరు వరకు రోడ్డు మార్గం ద్వారా వేల కిలోమీటర్ల దూరాన్ని పదేళ్ల కొడుకుతో కలిసి చుట్టేసిందావిడ. 51 రోజుల్లో 28 రాష్ట్రాల్లో పర్యటించిన 40 ఏళ్ల డాక్టర్ మిత్రా సతీశ్ యాత్రానుభవాలు ఇవీ... కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మిత్రా సతీష్.తరువాయి
Maternity Benefits: ఆ తల్లుల కోసం మూడేళ్లుగా పోరాడుతోంది!
ఏళ్లు గడుస్తోన్నా పిల్లలు పుట్టకపోవడం, సామాజిక స్పృహ.. ఇలా కారణమేదైనా కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మానాన్నలుగా ఓ మెట్టు పైకెక్కుతుంటారు. అయితే ఇలాంటి చిన్నారులు కొత్త వాతావరణానికి, కుటుంబ సభ్యులకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఉద్యోగినుల విషయంలో.. కన్న తల్లులతో పోల్చితే పెంచిన తల్లులకు సమానమైన ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదనే చెప్పాలి.తరువాయి
ప్రపంచానికి పత్తి పాఠాలు
శాస్త్రవేత్తగా అపార అనుభవం ఆమెది... మరింత సాధించాలి, మరెందరికో తోడ్పడాలన్న తపన ఆమెని అంతర్జాతీయ శాస్త్రవేత్తగా మలిచాయి. ఆఫ్రికా దేశాల్లోని రైతులకు శిక్షణ ఇచ్చి, వారిని పత్తిపంటలో లాభాల బాటపట్టిస్తోన్న సంధ్యాక్రాంతి ఓరుగల్లుకు వచ్చిన సందర్భంగా వసుంధర ఆమెని పలకరించింది... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే ఆ రంగానికి సంబంధించిన కోర్సునే చదివా. ..తరువాయి
అంతరిక్షంలో నడిచి చరిత్ర సృష్టించింది..!
నేటి తరం మహిళలు అవరోధాల్ని దాటుతూ తమదైన ప్రతిభతో దూసుకుపోతున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తూ తమ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటుతున్నారు. చైనాకు చెందిన వాంగ్ యాపింగ్ చేసింది కూడా ఇదే! ఇటీవలే ఆరున్నర గంటలపాటు అంతరిక్షంలో నడిచి.. ఈ ఘనత సాధించిన మొదటి చైనా మహిళగా రికార్డులకెక్కింది.తరువాయి
87 ఏళ్ల వయసులో మాస్టర్స్ చేసింది!
అరవై సంవత్సరాలు దాటాయంటే చాలామంది మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా తమ శేష జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, శ్రీలంకకు చెందిన ఓ బామ్మ మాత్రం 87 ఏళ్ల వయసులో ఏకంగా మాస్టర్స్ డిగ్రీనే పూర్తి చేసింది. అంతేకాదు.. ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.తరువాయి
అరోమా థెరపీతో.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ..
తండ్రి కోరిక మేరకు కంప్యూటర్ చదువులు అభ్యసించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడాలనుకున్న క్రమంలో పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెట్టింది. అప్పుడే అక్కడి మామిడి, చామంతి, గులాబీ, మల్లె తోటలను చూసింది. వాటి ప్రయోజనాలేంటో క్షుణ్ణంగా తెలుసుకుంది. క్రమంగా అరోమా థెరపీపై ఆసక్తి పెంచుకుంది.తరువాయి
కష్టాలకు ఎదురొడ్డి.. నాన్న కల నెరవేర్చింది!
జీవితంలో మనం పడ్డ కష్టాలే మనకు లక్ష్యం మీద కసి పెంచుతాయి. మనల్ని విజయతీరాలకు చేర్చుతాయి. తమిళనాడులోని ఓ మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టిపెరిగిన సంఘవి మునియప్పన్ జీవితం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కటిక పేదరికంలో పుట్టిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇలాంటి ఎన్నో కష్టాలను చవిచూసింది.తరువాయి
నా ట్రైనింగ్వాళ్లకే ప్రత్యేకం!
‘నువ్వేం శిక్షణనివ్వగలవు?’.. జిమ్ ట్రైనింగ్ ఇస్తానన్నప్పుడు ఫర్జానాకి ఎదురైన ప్రశ్న ఇది. కానీ ఆమె నిరుత్సాహపడలేదు. సొంతంగా ప్రయత్నించింది. ఈసారి బ్లడ్ క్యాన్సర్ అడ్డుపడింది. అయినా ఆగలేదు. దాన్నీ అధిగమించింది. ఇదేమీ తన చిన్నప్పటి కలా కాదు.. కెరియర్ అంతకన్నా కాదు. జీవితంలో జరిగిన ఒక సంఘటన మహిళల కోసంతరువాయి
‘సామీ.. సామీ..’ కోసం ఏడాది ఎదురుచూశా!
మాది కరీంనగర్ జిల్లా కనపర్తి. ఆరో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత జమ్మికుంటలో స్థిరపడ్డాం. డిగ్రీ చేశా. నాన్న మల్లయ్య రైతు. అమ్మ శ్యామల గృహిణి. అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. నాన్నకు తెలిసిన ఓ కళాకారుడు అక్క పాట విని బాగుందని మెచ్చుకున్నాడు. మెలకువలతోపాటు వేదికల మీద పాడటం నేర్పించాడు. అక్క పాటలు పాడేందుకు వెళుతుంటే నేనూ వెంట వెళ్లేదాన్ని. క్రమంగా నాకూ ఇష్టం ఏర్పడి.. విమలక్క, గద్దర్ పాటలు వింటూ సాధన చేసేదాన్ని. వేదికలపై పాడే అవకాశం రాక నిరుత్సాహపడ్డా. అమ్మానాన్నలే నాలో ధైర్యం నింపారు.తరువాయి
ఈ ‘కాఫీ లేడీ’ కథేంటో తెలుసా?
‘వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సరిపోదు.. అందుకు తగిన పెట్టుబడి మన వద్ద ఉండాలి.. నష్టాలొస్తే తట్టుకునే శక్తిని కూడగట్టుకోవాలి.. అప్పుడే విజయం సాధించగలం’ అంటోంది నాగాలాండ్కి చెందిన జకిత్సోనో జమీర్. ‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరుగాంచిన ఆమె.. ఇప్పుడీ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేసింది.తరువాయి
దాతృత్వ లక్ష్ములు
దేశంలోని సంపన్నుల జాబితా చూస్తే దానిలో మహిళలూ ఎక్కువే. అయితే ఆర్జనలోనే కాదు.. దాతృత్వంలోనూ వాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారీ నారీమణులు. ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రపీ 2021 జాబితాలో 9 మంది మహిళలు స్థానం దక్కించుకోగా.. ముంబయికి చెందిన ఈ ముగ్గురూ మొదటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ల గురించి..తరువాయి
పాటతో గెలిచి నిలిచింది!
పుట్టిన పదిరోజులకే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు... అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కొన్నాళ్లు చదువుకి దూరం చేశాయి. అయినా తన ప్రతిభ మాత్రం... ఆ అమ్మాయికి ఎనలేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. గాయనిగా... వందల ఏళ్ల నాటి జానపదాలను సేకరించి కొత్త ఊపిరులూదే శక్తినిచ్చింది. ఆమే నిజామాబాద్కి చెందిన గంగ. ఆమె విజయ ప్రస్థానం సాగిందిలా!తరువాయి
ఇప్పుడు అబ్బాయిలకూ ట్రైనింగ్ ఇస్తుంది!
క్రికెట్లో మగవారితో సమానంగా మహిళలూ రాజ్యమేలుతున్నారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా మైదానాన్ని దున్నేస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇలా తమ ఆటతీరుతో అద్భుతాలు సృష్టిస్తోన్న మహిళా క్రికెటర్లు.. అవకాశమొస్తే ఆటలో ఎలాంటి బాధ్యతలనైనా స్వీకరించేందుకు ‘సై’ అంటున్నారు.తరువాయి
తన కష్టం మరొకరికి రాకూడదని...!
ఇరవైఏళ్లు వచ్చినా అతను పసికందుకిందే లెక్క. అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిందే మరి. అందుకోసం ఆ అమ్మ ప్రభుత్వ ఉద్యోగాన్నే పణంగా పెట్టారు. అంతేకాదు తనలాంటి మరెందరో తల్లులకు ఊరటనివ్వడం కోసం ఓ సంస్థని స్థాపించారావిడ. భర్త, పిల్లలను కూడా సేవలో నిమగ్నం చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన నల్లగట్టు ప్రమీల...తరువాయి
రీతూ.. ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని బ్రాండ్!
అంతరించిపోతున్న భారతీయ హస్తకళలకు ప్రాణం పోసి, ఆ కళాకారులకు ఉపాధి కల్పించి, వారి పొట్ట నింపిన ఘనత భారతీయ ఫ్యాషన్ క్వీన్ రీతూ కుమార్కే దక్కుతుంది. దేశంలో ఓ ఫ్యాషన్ ప్రపంచాన్నే సృష్టించి.. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్తో వస్త్రాలకు సరికొత్త హంగులద్దిన ఆమె.. భారతీయ వస్త్రకళలను తన ఆరోప్రాణంగా భావించారు.తరువాయి
ఆమె... డాక్టర్ క్యుటరస్
మీ స్నేహితురాలిని ఆర్గాసమ్ గురించి ఎప్పుడైనా ప్రశ్నించండి... మీ ప్రశ్న పూర్తికాక ముందే ‘దయచేసి టాపిక్ మారుస్తావా?’ అనేవాళ్లే ఎక్కువ. ఎవరూ మాట్లాడుకోవడానికి ఇష్టపడని ఈ అంశాలపై అవగాహన తీసుకొస్తోంది డాక్టర్ తాన్యా నరేంద్ర ఉరఫ్ ‘డాక్టర్ క్యుటరస్’. ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీలో సభ్యురాలైన ఈ డాక్టరమ్మ చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటో మనమూ తెలుసుకుందాం...తరువాయి
అంతర్జాతీయ వేదికలపై... ఆదిమ గిరిజన యువతి
అర్చనది ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా బిహాబంద్ గ్రామం. ఖడియా తెగలో జన్మించిన ఈమె తాత ఒకప్పుడు అడవుల సంరక్షణ బృందాలకు మార్గదర్శకుడు. నాన్న గిరిజనులకు వైద్యం చేసేవాడు. ఈమె కూడా చిన్నప్పటినుంచీ వాళ్ల బాటలో నడవడం మొదలుపెట్టింది. పట్నా మహిళా కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ, ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి మాస్టర్స్ చేసిందితరువాయి
‘జల’ దేవతగా భావించి గెలిపించారు!
ఎన్నికల ప్రచారంలో హామీలివ్వడం.. గెలిచాక వాటి గురించి మర్చిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే! అయితే చదువుకున్న యువత రాజకీయాల్లోకొస్తే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందంటోంది ఆర్ షారుకళ. తమిళనాడులోని స్థానిక ఎన్నికల్లో అతి పిన్న పంచాయతీ ప్రెసిడెంట్గా తాజాగా గెలుపొందిందీ 23 ఏళ్ల అమ్మాయి.తరువాయి
ఈమెది మానసిక భరోసా
ఎవరి సాయమైనా పొందితే ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెబుతాం. ఇంట్లో ఏదైనా శుభకార్యాలుంటే గుర్తుంచుకుని వాళ్లని పిలుస్తాం. అవునా! అయితే ఆమెకు థాంక్స్ మాత్రం చెప్పి శుభకార్యాలు, పెళ్లిళ్లకు రావొద్దనే వాళ్లు. దేశంలోనే మొదటి మహిళా సైకియాట్రిస్ట్.. డాక్టర్ శారదా మేనన్కి ఇలాంటి అనుభవాలెన్నో!తరువాయి
ఆశయం కోసం తన సంస్థనే అమ్మేసింది
కొనడం.. అమ్మడం మాత్రమే తెలిసిన వ్యాపారవేత్తలకు మనసు కూడా ఉంటుందా? ఉంటుందనే నిరూపించింది 72 ఏళ్ల జయశ్రీరావు. గ్రామీణుల కష్టాలని చూసి చలించిన ఆమె వాళ్లకు సాయం చేయడానికి సొంత సంస్థనే అమ్మేసింది. ఆ త్యాగం ఈ రోజు లక్షలమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహారాష్ట్రలోని 200 గ్రామాల ప్రజలకు మేలు చేసిన ఆమె స్ఫూర్తి కథనమిది..తరువాయి
‘లోకనాయకుడి’ని స్టైలిష్గా చూపిస్తోంది!
తెలుగులో మాదిరిగానే తమిళంలో కూడా బిగ్బాస్ ఐదో సీజన్ ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. తమిళ బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతోన్న మొత్తం 18 మంది నటీనటులు, సింగర్లు, యాంకర్లు బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కన్నా కమలే ఈ గ్రాండ్ ప్రీమియర్ షోలో ప్రత్యేకాకర్షణగా నిలిచారు.తరువాయి
దేశాధ్యక్షుణ్నే ఢీ కొట్టింది!
యుద్ధభూములు... ఉగ్రవాద అడ్డాలు... ఆమెను అడ్డుకోలేకపోయాయి.. తమ దేశాధ్యక్షుడి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ ‘ఢీ... అంటే ఢీ’ అంటూ 58 ఏళ్ల మారియారెస్సా చేస్తున్న అక్షర సమరం అవినీతికి వ్యతిరేకంగా కోట్ల మందికి పిడికిళ్లు బిగించే శక్తిని అందించింది. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఈ ఫిలిప్పీన్స్ పాత్రికేయ యోధురాలి పోరాట గాథ ఇది... ఫిలిప్పీన్స్లో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఎంతమందికి తెలుసో... జర్నలిస్టు మారియారెస్సా గురించి కూడా అంతమందికీ తెలుసు.తరువాయి
కాల్పులు జరిపినా వెరవలేదు.. అందుకే ఈ నోబెల్!
కలాన్నే ఆయుధంగా చేసుకొని.. చుట్టూ జరిగే అన్యాయాల్ని, అవినీతిని బట్టబయలు చేస్తూ, ప్రజలకు కనువిప్పు కలిగించే జర్నలిస్టులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ల హృదయం అనుక్షణం నీతి, నిజాయతీ కోసమే కొట్టుకుంటుంది.. వాళ్ల ఊపిరి నిరంతరం వీటి వెంటే పరుగులు పెడుతుంటుంది. ప్రజలకు నిజాన్ని చేరవేయడానికి తమ ప్రాణాలనైనా ఫణంగా పెట్టడానికి సిద్ధపడుతుంటారు వీరు.తరువాయి
ఫోర్బ్స్ ధనలక్ష్ములు వీరే!
ఉద్యోగాల్లోనే కాదు.. వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. తమ వ్యాపార వ్యూహాలతో కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో దేశంలోనే సంపన్న మహిళలుగా ఎదుగుతున్నారు. ఏటా అలాంటి ఆస్తిపరులను గుర్తించి తన జాబితాలో చోటు కల్పిస్తుంటుంది ఫోర్బ్స్ ఇండియా పత్రిక.తరువాయి
బ్యాంకు ఉద్యోగం వదిలి ఆ పిల్లల బాధ్యతలను స్వీకరించింది!
పిల్లలతో సరదాగా ఆడుకోవడమన్నా, వారితో గడపడమన్నా ఆమెకు చాలా ఇష్టం. అందుకే బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి మరీ శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యం గల పిల్లల బాధ్యతలను భుజానకెత్తుకుంది. ప్రత్యేకంగా ఓ పునరావాస కేంద్రం (రీహ్యాబిలిటేషన్ ఇనిస్టిట్యూట్) నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది.తరువాయి
అందుకే ఈమె ‘సూపర్ మామ్’!
భర్తకు గుండె పోటు సమస్యలు...బైపాస్ సర్జరీ కూడా అయింది. కూతురికేమో ‘జువెనైల్ డెర్మటోమయోసైటిస్’ అనే అరుదైన వ్యాధి సోకింది. ఇవి చాలవన్నట్లు ఆమెకు వెన్నెముక నొప్పి. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరైనా భయపడిపోతారు. కానీ తమిళనాడుకు చెందిన షిమీ శంకర్ అధైర్యపడలేదు.తరువాయి
‘మహిళ జిమ్ నడపడం ఏంటి..’ అన్నారు!
జమ్మూ కశ్మీర్... మంచుతో కప్పబడి సహజ అందాలకు నెలవైన ఈ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక రూపంలో అల్లర్లు జరుగుతుంటూనే ఉంటాయి. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడి మహిళలపై ఆంక్షలు కూడా అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ వాటిని బద్దలుకొట్టుకుని ముందుకొస్తున్నారు కొంతమంది మహిళలు.తరువాయి
సిరిమంతురాళ్లు!
సంపద సృష్టి మగవాళ్లకే కాదు మాకూ వచ్చు అంటూ అద్భుతాలు చేశారీ శ్రీమంతురాళ్లు. సొంతగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా... వారసత్వ పగ్గాలను అందుకున్నా... తమదైన బాటలో పయనించి ఔరా అనిపించారు. తాజాగా హురున్ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో తొలి వంద మందిలో నిలిచిన సిరిమంతురాళ్లు వీళ్లు...తరువాయి
శ్రీవారి పూలకు... వన్నెలద్దుతున్నారు!
శ్రీవారిసేవలో తరించిన పుష్పాలు ఇకపై భక్తుల ఇళ్లలో అందమైన కళాకృతులుగా దర్శనమివ్వనున్నాయి.. అమ్మవారిని అలంకరించిన కుసుమాలు అగరొత్తులుగా మారి పరిమళాలు పంచనున్నాయి. పూలను పునర్వినియోగంలోకి తీసుకురావాలకున్న తితిదే ప్రయత్నానికి మహిళల నైపుణ్యాలు తోడై వారికి సరికొత్త ఉపాధిమార్గాలుగా మారాయి..తరువాయి
వాళ్లలో ఐశ్వర్య కనిపిస్తోంది
బిడ్డ మరణాన్ని మించిన గుండెకోత ఉంటుందా ఏ తల్లికైనా! ఆ బాధని మరిచిపోవడానికే కాదు.. మరే తల్లికీ అలాంటి కష్టం రాకూడదనుకున్నారు చిత్రావిశ్వనాథన్. అందుకే తన కూతురు ఐశ్వర్య పేరుతో ఒక ట్రస్టుని స్థాపించి లక్షలమంది చిన్నారులకి వైద్యం అందిస్తూ వాళ్ల గుండెచప్పుడు ఆగిపోకుండా చూస్తున్నారు. తన సంకల్పంతరువాయి
భర్తను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించింది!
మూస ధోరణుల్లో ఎంత కష్టపడినా ఏం లాభం? ఇంకొంచెం విభిన్నంగా ప్రయత్నిస్తే పోయేదేముంది? ఈ ఆలోచనే ఓ ఇల్లాలి మదిలో కొత్త వ్యాపారానికి పునాదులు వేసింది. భర్తను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడమే కాదు...మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేర్చింది. లక్షల రూపాయల టర్నోవర్ను అందుకునేలానూ చేసింది. ఈ కథ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం న్యూ గొల్లగూడెం వాసి కల్లెం సుజాతది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...తరువాయి
ప్లేట్లు, గ్లాసుల బ్యాంక్
నేషనల్ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, కిడ్డీ బ్యాంక్... ఇలా చాలా వాటి గురించి విన్నాం. మరి క్రాకరీ బ్యాంక్ గురించి ఎప్పుడైనా విన్నారా? పర్యావరణ పరిరక్షణ కోసం... వ్యక్తిగత, సామాజిక కార్యక్రమాలేవైనా ఉచితంగా స్టీలు పాత్రలను అందించే సంస్థ ఇది. సమీరా సతీజా దీని నిర్వాహకురాలు. ఆమె స్ఫూర్తి ప్రయాణాన్ని తెలుసుకుందాం.తరువాయి
మనకు మధ్యవర్తిత్వమే మేలు!
భర్త వేధిస్తున్నా... పోలీసుస్టేషన్ గడప తొక్కడం ఇష్టం లేక మౌనంగానే భరిస్తోంది లలిత (పేరు మార్చాం). అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకోవాలనుకుంటోంది గీత (పేరు మార్చాం). కానీ చాలామంది కోర్టుల చుట్టూ తిరగలేరు. అలా వెళ్లి ఆర్థికంగా, మానసికంగా సతమతమవుతోన్న మహిళలెందరో! వీటన్నింటికీ మధ్యవర్తిత్వమేతరువాయి
ఆ బాధ తెలుసు.. అందుకే ఈ ప్రయత్నం
బిడ్డకి చిన్న దెబ్బతగిలితేనే తల్లి విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఆ బిడ్డకి ఆటిజం అని తెలిస్తే? అత్తవారింటి నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఒత్తిళ్లు. ఇదంతా కొంత అవగాహన వచ్చాక పరిస్థితి. అసలదేంటో తెలియని రోజుల్లోనే ఐతరాజు స్రవంతి దాన్ని ఎదుర్కొంది. దానిపై పరిశోధన చేసి ఎంతోమందికి మార్గదర్శిగా మారింది....తరువాయి
అలా రెండేళ్లలో 40 కిలోల బరువు తగ్గాను!
లాక్డౌన్ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని బరువు తగ్గించుకునేందుకు వినియోగించుకున్నారు చాలామంది సినీ తారలు. ఎలాంటి శస్త్రచికిత్సల జోలికి పోకుండా ఇంట్లోనే హెల్దీ డైట్, ఫిట్నెస్ టిప్స్ పాటిస్తూ నాజుగ్గా మారిపోయారు. ఇందులో భాగంగా కామెడీ క్వీన్ భారతీ సింగ్ 10 నెలల కాలంలో 15 కిలోల బరువును తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.తరువాయి
జన్మభూమిలో పనిచేసే అదృష్టం దక్కింది!
లండన్లో కార్పొరేట్ అటార్నీగా కెరియర్ని మొదలుపెట్టిన వీణారెడ్డి... ప్రతిష్ఠాత్మక యూఎన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో కొలువుని సాధించారు. ప్రస్తుతం ఆ సంస్థ తరపున భారత్, భూటాన్ మిషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. హైదరాబాద్ వచ్చిన ఆమె ‘వసుంధర’తో ప్రత్యేకంగా మాట్లాడారు... తన ప్రస్థానాన్ని పంచుకున్నారు...తరువాయి
అలా వీళ్లిద్దరూ అమ్మల మనసులు గెల్చుకుంటున్నారు!
మార్కెట్లో పిల్లలకు సంబంధించి ఎన్నో రకాల ఆహార పదార్థాలు దొరుకుతుంటాయి. గోధుమ, మైదా వంటి రిఫైన్డ్ పదార్థాలతో తయారు చేయడం, చక్కెర, ఉప్పు లాంటివి చేర్చడం వల్ల ఇవి పిల్లలకు ఎంతో రుచిగా అనిపిస్తాయి. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్, చూడగానే ఆకట్టుకునేలా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ను కలుపుతుంటారు.తరువాయి
ఆ సైనికులకు ప్రాణ దాత!
మూడున్నర దశాబ్దాల క్రితం మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో చేరారామె. సుమారు 3వేలకు పైగా సర్జరీల్లో పాల్గొని ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆపరేషన్కి ఉపయోగించే పరికరాలు, కిట్లను సైతం రూపొందించారు. ఒకవేళ తను అందుబాటులో లేకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు స్వయంగా ప్రాథమిక చికిత్స చేసుకునేలా వేలాదిమంది సైనికులకు శిక్షణనిచ్చారు.తరువాయి
ఈ ‘సోలార్ ఇస్త్రీ బండి’తో బ్రిటన్ ప్రిన్స్ను ఆకట్టుకుంది!
ఎలక్ర్టిక్ ఇస్త్రీ పెట్టెలొచ్చినా నేటికీ చాలామంది బొగ్గుల ఇస్త్రీ పెట్టెలతోనే దుస్తులను ఇస్త్రీ చేస్తుంటారు. ముఖ్యంగా ఎలక్ర్టిక్ ఐరన్ బాక్స్లకు అయ్యే ఖర్చు, విద్యుత్ కోతలను భరించలేక ఎక్కువగా వీధి వ్యాపారులు వీటిని ఉపయోగిస్తున్నారు.తరువాయి
వరదొచ్చినా... వైరస్ భయపెట్టినా డ్యూటీకే ఓటు!
నర్సింగ్ వృత్తిలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవమున్న భానుమతికి వృత్తే దైవం. అందుకే ఎంతోమంది మహిళలకు పురుడు పోసి అమ్మయ్యే భాగ్యం కల్పించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకున్నారు. వరదలొచ్చినా, కరోనాలాంటి వైరస్లొచ్చినా ధైర్యంగా ‘డ్యూటీకే నా ఓటు’ అన్నారు.తరువాయి
ఓ చిన్న ఆలోచన.. 400 కోట్ల వ్యాపారం!
ఎంబీఏ తర్వాత కార్పొరేట్ ఉద్యోగం ఆమె ఆశయం. అనుకోని సంఘటనతో ఆ కలకు దూరమైంది. ఓ ఆలోచనను స్నేహితుడితో పంచుకోగా వ్యాపారమైంది. ముందుకు సాగే కొద్దీ ఇంకొన్ని ఆలోచనలు బిజినెస్ రూపం దాల్చాయి. పరిధి పెరిగే కొద్దీ కొత్త ప్రదేశంలోకి సంస్థ మారేది. ఓసారి దీన్నే వ్యాపారంగా ఎంచుకుంటే? అన్న ఆలోచనొచ్చింది. ఆచరణలో పెడితే.. వందల కోట్ల ఆదాయానిచ్చే సంస్థ అయ్యింది. ఆమే మేఘనా అగర్వాల్. ఈ యాదృచ్ఛిక వ్యాపారవేత్త ప్రయాణమిది!తరువాయి
మరో ‘దంగల్ గర్ల్’!
ఐదేళ్ల క్రితం వచ్చిన ‘దంగల్’ సినిమా గుర్తుంది కదూ.. భారతీయ రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసిన హరియాణా ‘ఫోగట్’ సిస్టర్స్దే ఈ సినిమా కథ. ఆడపిల్లలకు ఏ మాత్రం విలువ ఇవ్వని చోట వారు కుస్తీ పోటీల్లో అడుగుపెట్టడం, తండ్రి సహాయ సహకారాలతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించడాన్ని ఎంతో హృద్యంగా ఈ చిత్రంలో చూపించారు.తరువాయి
జీవచ్ఛవంలా బతికే బదులు చనిపోవడం మేలన్నారు!
కాళ్లకు చక్రాలున్నట్లు నిత్యం ఉరుకులు పరుగులు పెట్టే ఆమెను ఓ ప్రమాదం శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. ఆరేళ్ల పాటు ఆస్పత్రిలోనే గడిపేలా చేసి.. తన జీవితాన్ని మరింత శూన్యంలోకి నెట్టాలనుకుంది. అయితే ఆమె అందుకు అవకాశమివ్వలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.తరువాయి
రెండు భాషల్లో రాసి... రికార్డు కొట్టేసి..
ఆమెకు మాతృభాషలో నవల రాయాలనేది కల. తాను రాయాలనుకుంటున్న కథలో సగభాగాన్ని మరో భాషలో రాయించి, దానికి ముగింపు మాత్రం తన మాతృభాషలో అందించి ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఇది తనకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానాన్ని దక్కించింది. రెండు సగాలు, రెండు భాషల్లో ఉన్న ఈ నవల ఆ రెండింటిలోనూ....తరువాయి
పరిశ్రమలో... మహిళకు జై!
భారీ యంత్రాలన్నా... పెద్దపెద్ద ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలన్నా ఇన్నాళ్లూ మగవాళ్లే గుర్తుకొచ్చేవారు. ఆ అభిప్రాయాన్ని చెరిపేస్తున్నారు నవతరం మహిళలు. సంప్రదాయేతర పనుల్లో రాణిస్తూ... ఉత్పత్తి రంగంలో తమవాటాని పెంచుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తాజాగా.. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ పదివేలమందితో ఆల్ఉమెన్ టీంని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో ఇప్పటికే కొంతదూరం నడిచిన వారున్నారు. వారి గురించి చదివేయండి..తరువాయి
ఫ్యాషన్ అంటే ఇష్టం.. సేవతో మమేకం!
మెట్ గాలా.. అంతర్జాతీయంగా జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ఇది. ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఈషా అంబానీ, నటాషా పూనావాలా.. వంటి ప్రముఖులు ఈ రెడ్ కార్పెట్పై మెరిసి మురిశారు. అయితే ఈసారి ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి.తరువాయి
అంతరిక్షంలో అడుగుపెడుతున్నారు...
అమ్మాయిలు అంతరిక్షంలో అడుగుపెట్టడం మొదటిసారేం కాదు... కానీ ఈసారి వెళ్తున్న హేలీకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ‘నమ్మకాని’కి ప్రతిరూపంగా ఆ అమ్మాయిని గగన వీధుల్లోకి పంపిస్తున్నారు. ‘స్పేస్ఎక్స్- ఇన్స్పిరేషన్ 4’ పేరుతో అంతరిక్షంలోకి వెళ్తున్న బృందంలోతరువాయి
నాపై రెండు హత్యాయత్నాలు చేశారు!
చట్టాలు, హక్కులు... హెల్ప్లైన్లు వీటి గురించి చకచకా చెప్పేస్తూ అవసరమైతే సాయానికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఫణిశ్రీ ఏ పేరుమోసిన లాయరమ్మో అనుకుంటే పొరపాటు. సామర్లకోటలో టీకొట్టు నడిపే ఓ సామాన్యురాలు. ఎన్నో బాల్యవివాహాలు అడ్డుకుని.. వేలమంది బాలికలకు చట్టాలపై అవగాహన తెస్తున్న ఆమె అసలు ఆ బాధ్యతల్ని ఎందుకు తలకెత్తుకున్నారో తెలుసుకుందాం రండి..తరువాయి
పరిష్కారం.. లక్షల ఆదాయ మార్గమైంది
చదువుకునేటప్పుడు ఆమెకు దేశంలో రెండు ప్రధాన సమస్యలు కన్పించాయి. పోషకాహార లోపం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం. పూజా దూబే పాండే బయోటెక్నాలజీలో తన అనుభవంతో వాటికి పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. అదిప్పుడు ఆమెకు లక్షలు తెచ్చిపెడుతోంది. ఇంతకీ సంగతేంటంటే..తరువాయి
ఆమెదే ‘ఫ్యూచర్’
ఆటోమొబైల్, యంత్ర పరికరాల తయారీ పరిశ్రమలు... వంటివి పూర్తిగా పురుషాధిక్య రంగాలు. ఇప్పటి వరకూ అందరూ అనుకునేది అదే. అయితే ఆ భావనను తొలగించడానికి తొలి అడుగు వేసింది ఓలా. ఎలక్ట్రిక్ వాహనాల విపణిలోకి అడుగుపెట్టిన ఆ సంస్థ.. తమిళనాడులో ‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పేరుతో నిర్మిస్తోన్న అతిపెద్ద తయారీ యూనిట్ని భవిష్యత్తులో మహిళలే నిర్వహిస్తారని ప్రకటించింది.తరువాయి
కష్టాల్ని ఎదిరించి సమాజసేవలో భాగమైంది..!
కడదాకా కష్టసుఖాలు పంచుకుంటానని బాస చేసిన భర్త మధ్యలోనే వదిలేశాడు. దాంతో అప్పటిదాకా ఇంటి పనులు తప్ప... బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియని ఆమె కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కొద్ది రోజులు చిన్నాచితకా పనులు చేసి ఇద్దరు పిల్లలను పోషించింది. అయితే ఆ అరకొర ఆదాయం ఎటూ చాలకపోగా ఓ తల్లిగా పిల్లలకు సమయం కేటాయించలేకపోయింది.తరువాయి
పాల ప్యాకెట్ల నుంచీ ప్రకృతిని కాపాడుతూ...
వంటింటి వ్యర్థాలైన ఖాళీ పాల ప్యాకెట్లు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వీటి గురించి ఆలోచించారు ముంబయికి చెందిన హన్సు పరిద్వాలా, కుంతీ ఓజా, చిత్రా హిరేమత్. వీరి ఆలోచన వల్ల లక్షల పాల కవర్లు బ్యాగులుగా మారి ఉపయోగపడుతున్నాయి. అలా ఆ ముగ్గురు చేపట్టిన ‘మిల్క్ బ్యాగు’ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం.తరువాయి
అమ్మను కాలేకపోయా..కానీ!
తల్లి కావాలని... బిడ్డలతో జీవితానికో నిండుదనం తెచ్చుకోవాలని ఏ ఇల్లాలైనా ముచ్చట పడుతుంది.. మేఘన కూడా అలానే కలలు కంది. కానీ ఆ కల నెరవేరలేదు.. అలాగని ఆమె కుంగిపోలేదు. తన తల్లి ప్రేమను ఎందరికో పంచుతూ సేవామార్గంలో అడుగుపెట్టింది. ‘ఫీడ్ ది హంగ్రీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాథలకి అమ్మగా మారింది. అవసరార్థులకు భరోసా ఇస్తోన్న మేఘన తన సేవా ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...తరువాయి
‘పీసీఓఎస్’ పరిష్కారానికో స్టార్టప్!
ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేసి బాధపడే కంటే ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ఈ విషయం తెలిసినా చాలామంది మహిళలు పీసీఓఎస్ను గుర్తించడంలో ఆలస్యం చేసి కోరి అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారంటున్నారు ముంబయికి చెందిన అక్కచెల్లెళ్లు శాశ్వత, శోభిత.తరువాయి
చదువుతో వెలుగు చూపి.. పొదుపుతో వెన్ను తడుతోంది
చదివింది ఎనిమిదో తరగతే! కానీ తోటి మహిళల్లో అక్షరజ్ఞానం నింపాలనుకుంది. ఆదిశగా వాళ్లని నడిపించడమే కాదు.. వాళ్ల జీవితాల్లో సారా చీకట్లనూ పారదోలింది. పొదుపు మంత్రం నేర్పించడంతోపాటు మహిళా బ్యాంకునే ఏర్పాటు చేసింది. రుణాలిస్తూ మహిళలు వ్యాపార మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తోంది. ఆమే నెల్లూరు జిల్లా లేగుంటపాడు మహిళా బ్యాంకు ఛైర్పర్సన్ జాన్ బీబీ...తరువాయి
విదేశీ కోడలు.. ఆవకాయ ముచ్చట్లు!
అనగనగా ఓ విదేశీ అమ్మాయి, ఓ తెలుగబ్బాయి.. మనసులు కలిశాయి. ఇంట్లో ఒప్పించి.. పెళ్లితో ఒకటయ్యారు. కథ సుఖాంతం. ఎంతోమంది ఈ తరహా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ.. ఈ విదేశీ కోడలు హన్నా శామ్యూల్ మాత్రం.. పదహారణాల తెలుగమ్మాయిగా పరిణామం చెందుతూ... ఆ క్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.తరువాయి
వాళ్ల కోసం 321 స్మార్ట్ ఫోన్లు సేకరించి..!
‘గురువంటే విద్యా దానం చేయడమే కాదు.. ఈ క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం కూడా తమ విధే..’ అంటారు దిల్లీ ప్రభుత్వ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ భారతీ కర్లా. ఈ కరోనా వేళ డిజిటల్ సదుపాయాల్లేక ఆన్లైన్ క్లాసులకు దూరమైన చిన్నారులకు వందలాది స్మార్ట్ ఫోన్లు అందించారామె.తరువాయి
రెండో రోజే 89 మంది స్మగ్లర్లను పట్టుకున్నా
ఆమె లక్ష్యం పర్యావరణ పరిరక్షణ! అందుకే గ్రూప్-1 ఉద్యోగాన్ని పక్కన పెట్టి, ఐఎఫ్ఎస్ను ఎంచుకుంది. ఉద్యోగంలో చేరాక ఎన్నో సవాళ్లు. కరడుగట్టిన స్మగ్లర్లతో రోజూ పోరాటమే! కానీ పర్యావరణంపై ప్రేమ ముందు ఇవేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. ఆ తీరే ఆమెను తమిళనాట ఉన్నత స్థానం పొందేలా చేసింది. ఆవిడే తెలుగు ఆడపడుచు పోలూరి రాజేశ్వరి. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా..తరువాయి
అమ్మ ఐడియా ఆ గుర్తింపు తెచ్చిపెట్టింది!
పని సులువవుతుందని ఎన్నో రకాల వస్తువుల్ని మనం ఒకసారి వాడి పడేస్తుంటాం.. దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం అన్న విషయం గురించి ఆలోచించం! కానీ ఇలాంటి వస్తువుల్ని రీసైకిల్ చేసి మంచి పనుల కోసం వాడుకోవచ్చని, అందమైన క్రాఫ్ట్్వగా తీర్చిదిద్దచ్చని నిరూపించింది అసోంకు చెందిన పొల్లబి దెబ్రోయ్.తరువాయి
ఇక్కడ పాటలు దాచిపెడతారు
‘గడగడ ఉరిమే మిరుగం వచ్చే... ఏమి పెడదమే చిన్న కోడలా..’ అని మామ అంటే ‘కోరీకోరీ కొర్రలు పెడదాం... తలచి తలచి తైదలు వేద్దాం’ అంటూ కోడలు పిల్ల సమాధానమిచ్చింది. ఇంతలో పొరుగింటామె ‘రెండెడ్ల అరకకట్టి.. పచ్చజొన్న పెడితిమమ్మో’ అంటూ గొంతు సవరించుకుంది. భలే ఉన్నాయే ఈ జానపదాలన్నీ అని ముచ్చటపడుతున్నారా? ఇవేకాదు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వెళ్తే వందలాది పల్లె పదాలెన్నో స్వాగతం పలుకుతాయి. మనకు తెలియని చిరుధాన్యాల సంగతులెన్నో చెప్పేస్తాయి.తరువాయి
కృత్రిమ కాలితో.. ఐదు నెలల గర్భంతోనే వాలీబాల్ ఆడేస్తోంది!
నెలలు నిండుతున్నా మారథాన్లు, పరుగు పందేల్లో పాల్గొనే పలువురు మహిళల గురించి మనం వింటుంటాం. కానీ ఐదు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ ఏకంగా వాలీబాల్ ఆడుతోంది. పారాలింపిక్స్లో పతకం కోసం పాదరసంలా కదులుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే అమెరికాకు చెందిన పారా అథ్లెట్ లోరా జెస్సికా వెబ్స్టర్.తరువాయి
పిల్లల కోసం స్పెషల్ బిస్కట్లు.. టర్నోవర్ 33 లక్షలు!
పిల్లలకు చాక్లెట్స్, బిస్కట్స్ అంటే ప్రాణం. అలాగని వాటిని రోజూ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు తప్పవు! మరి, తినకుండా వారిని నిలువరించగలమా? అంటే.. అది సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్నమైన ఆలోచన చేశారు మహారాష్ట్రకు చెందిన దంత వైద్య నిపుణురాలు డాక్టర్ మినాల్ కబ్రా.తరువాయి
ఆ గురి తప్పలేదు!
పరుగులు పెట్టే ఆ పాదాలపై విధి పగబట్టినట్టుంది... పదకొండేళ్ల వయసులో యాక్సిడెంట్లో నడకకు దూరమైంది అవని లేఖరా! కానీ వెనకడుగు వేయలేదు. వైకల్యాన్నే ఓడించి విజేతగా అవతరించింది. టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణపతకాన్ని గెల్చుకున్న అవని గెలుపుకథ తెలిసిందే. అయితే తను విజయతీరాలని తాకడానికి ఆమె తల్లి శ్వేత, కోచ్ సుమ పడిన శ్రమ చిన్నదేం కాదు... అందుకేనేమో పతకం సాధించగానే చేసిన మొదటి పని వాళ్లిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది...తరువాయి
అందుకే 17 ఏళ్ల తర్వాత నా ఆరడుగుల జుట్టును కత్తిరించుకున్నా!
పొడవాటి కురులతో ప్రపంచ రికార్డులు, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతున్న ఆడవారిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే వినూత్నంగా ఓ మహిళ తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. మరి ఇంతకీ ఎవరా మహిళ?ఆ రికార్డుల సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.తరువాయి
నారీ... వ్యాయామ దారి!
ఇంట్లో పనే ఎక్సర్సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.తరువాయి
వాళ్ల కోసం.. ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తూ..!
కోట్లాది మందితో కన్నీరు పెట్టించినట్లే... కరోనా మహమ్మారి ఆమెనూ కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలు పంచుకున్న భర్తను కబళించింది. ఆస్పత్రిలో కళ్లెదుటే భర్తను పోగొట్టుకున్న ఆమె... పక్కనే ఉన్న మరికొందరి కరోనా బాధితుల కష్టాలను కళ్లారా చూసింది. అదే... వారి కోసం తన వంతు ఏదైనా సాయం చేయాలన్న తలంపును తీసుకొచ్చింది.తరువాయి
అందుకే ఆ పదేళ్లూ మగాడి వేషంలోనే బతికా..!
విలన్లు సామాన్య ప్రజలపై దాడి చేయడం.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న కాన్సెప్ట్తో హీరో విలన్ల మధ్యే మారువేషంలో తిరుగుతూ తన పని తాను చేసుకుపోవడం.. ఇవన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అఫ్గానిస్థాన్కు చెందిన నదియా గుల్హమ్ దస్త్గిర్ జీవితాన్ని తరచి చూస్తే అచ్చం ఇలాంటి సినిమా కథనే తలపిస్తుంది.తరువాయి
మా దేశం వెళ్తే... ఏమైనా చేస్తారని భయం!
ఒకప్పుడు తాలిబన్ల నిరంకుశాధికారాన్ని చూసింది. తర్వాత అందివచ్చిన స్వేచ్ఛతో చదువును కొనసాగించింది... డైరెక్టర్గా ఉన్నత స్థాయికి ఎదిగింది. మళ్లీ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించారు. ఇక భవిష్యత్ అంధకారంగా మారుతుందేమోనని ఆందోళన. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కోసం వచ్చిన ‘హొమైరా జలాల్జయ్’ వసుంధరతో పంచుకున్న అంతరంగ ఘోష ఇది. అఫ్గానిస్థాన్తరువాయి
పౌరోహిత్యమూ చేయగలం...!
ఒకప్పుడు మహిళలు వేదాలు విన్నా, చదివినా అపశకునంగా భావించే వారు. అంతెందుకు.. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం నిషిద్ధం! మరి, మహిళల్నే దేవతలుగా, ఆ అమ్మవారి అంశగా భావించే మన దేశంలో ఆడవాళ్లంటే ఎందుకీ వివక్ష? పురుషాధిపత్యం ఉన్న అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పుడు.. పౌరోహిత్యం స్వీకరించడానికి వారికి ఎందుకిన్ని అడ్డంకులు? అని ప్రశ్నిస్తున్నారు కొందరు మహిళలు.తరువాయి
పసి మనసుల శ్రేయోభిలాషి
పదేళ్ల పాపకు సొంతింట్లోంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి ఆ చిన్నారినే నిందించింది ఆ ఇంటి పెద్దావిడ తెలిసీతెలియని వయసులో గర్భం దాల్చిందో అమ్మాయి పద్ధతిగా ఉంటే.. ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుందని కడిగేసింది సమాజం.. రెండు ఘటనల్లో బాధితురాళ్లే నిందితులైన దుస్థితి.. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకే కృషి చేస్తున్నారు ‘లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు కౌముది నాగరాజు. ఆ వివరాలు చూద్దాం..తరువాయి
ఆ సోదరులకో ‘సురక్షా సూత్ర’!
రాఖీ పండగ రోజున మన అన్నాతమ్ముళ్లకు రాఖీ కడతాం. వారిచ్చే అమూల్యమైన బహుమతుల్ని అందుకొని మురిసిపోతుంటాం. మరి, మనం ఇలా ఎంతో సంతోషంగా ఉన్న ఈ తరుణంలో కూడా బోర్డర్లో టెన్షన్ వాతావరణమే ఉంటుంది. అందుకే దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల కోసం ఈసారి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు సూరత్కు చెందిన సోషల్ యాక్టివిస్ట్ రీతూ రతి. బోర్డర్లో ఉన్న సైనిక సోదరుల ముఖాల్లో పండగ సంతోషాన్ని నింపాలనుకున్నారామె. ఈ క్రమంలోనే వారికోసం ప్రత్యేకంగా రాఖీలు తయారు చేయించారు.తరువాయి
గెలుపు కథ... జనమిత్ర!
పాతికేళ్ల నాటి మాట! రాత్రిబడుల్లో చేరి అక్షరాలు దిద్దాలని తపనపడ్డ ఆ ఆడవాళ్లంతా అనుకోకుండా పొదుపుబాట పట్టారు.. నెలకి పదిరూపాయల చొప్పున వాళ్లు చేసిన పొదుపు ఇవాళ ఏ వాణిజ్య బ్యాంకుకీ తీసిపోని గొప్ప విజయాన్ని అందించింది... ఎంతో మంది అధికారులు, రాజకీయ నాయకులకు అభివృద్ధి పాఠాలు నేర్పుతున్న విశాఖపట్నానికి చెందిన జనమిత్ర మహిళల గెలుపు గురించి మనమూ తెలుసుకుందాం..తరువాయి
‘హస్త కళల’ వ్యాపారంతో రెండు చేతులా సంపాదిస్తోంది!
సూరత్కు చెందిన మోనాలీ పటేల్ హోమియోపతిలో ప్రొఫెషనల్ డిగ్రీ అందుకుంది. వైద్యురాలిగా కొన్ని రోజులు ప్రాక్టీస్ కూడా చేసింది. అయితే ఉన్నట్లుండి ఒకరోజు ఉద్యోగం మానేసింది. తన అసలు లక్ష్యం ఇది కాదంటూ హస్తకళల వ్యాపారాన్ని ప్రారంభించింది. అప్పుడు ‘ అదేంటి?..ఈ అమ్మాయి అంత మంచి ఉద్యోగాన్ని కాదని వ్యాపారం చేస్తానంటుంది’ అని చాలామంది ఆమెను ఆడిపోసుకున్నారు.తరువాయి
అలా ఇప్పుడు వండర్ ‘మామ్’ అయింది!
చంటి బిడ్డ ఆకలి తీర్చడం తల్లి ప్రథమ కర్తవ్యం... అది ఎక్కడైనా, ఎప్పుడైనా సరే! అయితే ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్వేచ్ఛగా తమ చిన్నారులకు పాలిచ్చే తల్లులు.. నలుగురిలోకి వచ్చేసరికి మాత్రం మొహమాటపడుతుంటారు. చుట్టూ ఉన్న వాళ్ల వెకిలి చూపులు వాళ్లను ఇబ్బందికి గురి చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి.తరువాయి
అఫ్గాన్ సంక్షోభ వేళ.. అతివల తెగువ!
ఎటు చూసినా తాలిబన్లు.. పారిపోయిన దేశ అధ్యక్షుడు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు.. రైళ్లు, బస్సుల్లోలా కిక్కిరిసిన విమానాలు.. సామాజిక మాధ్యమాల నిండా సాయం కోసం అర్థింపులు.. అఫ్గానిస్థాన్లో పరిస్థితి ఇదీ. ఇలాంటి సమయంలోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కొందరు ధీర మహిళలు. తాలిబన్ల శిక్షల గురించి వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. అంత కఠినంగా ఉంటాయి. పైగా ఆడవాళ్లకు అన్నింటా ఆంక్షలే. ఎక్కువ శాతం మంది...తరువాయి
వామన వృక్షాలు జీవితాన్ని మార్చాయి
చిన్నప్పటి నుంచి తనకు మొక్కలంటే ఇష్టం. కానీ అవే తన లోకం అవుతాయని అనుకోలేదావిడ. మానసికోల్లాసం కోసం ప్రారంభించిన ఆ మొక్కల పెంపకం ఆవిడకు ఎన్నో పురస్కారాలను తెచ్చిపెట్టింది. తననో వ్యాపారవేత్తగా నిలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వామన వృక్షాలు ఆవిడ జీవితాన్ని మార్చేశాయి. ఆవిడే వీణానంద. తన వామన వృక్ష ప్రస్థానం చూడండి...తరువాయి
బుల్లెట్లు దూసుకొస్తున్నా.. పోరాడుతూనే ఉన్నారు!
గత రెండు దశాబ్దాలుగా సమానత్వం, తమ హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు అఫ్గాన్ మహిళలు. పురుషులతో సమానంగా దాదాపు అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగారు. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేశారు. అయితే గత రెండు నెలల నుంచి అఫ్గానిస్థాన్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తరువాయి
పెట్టుడు కాలే.. అయినా ఆగని పరుగు!
‘పెద్దయ్యాక ఏదేదో కావాలని చిన్నప్పుడు కలలు కంటాం.. వాటిని చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన జీవితం’ అంటున్నారు అమెరికాకు చెందిన అమీ పాల్మెరో వింటర్స్. చిన్నతనంలో కారు ప్రమాదంలో తన ఎడమ కాలిని పోగొట్టుకున్న ఆమె.. ‘నా తలరాత ఇంతే!’ అని బాధపడలేదు. పడిలేచిన కెరటంలా పరుగును తన ఆరో ప్రాణంగా మార్చుకుంది. పెట్టుడు కాలితోనే పలు మారథాన్లలో పాల్గొని పదికి పైగా ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకుంది.తరువాయి
ఆరుణ్య మార్ట్..! గ్రామీణ ప్రత్యేకం
నారాయణపేట్ చీరల నేత అందం గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు! చీరలు మాత్రమే కాదు ఆ జిల్లా పేరుచెబితే గుర్తొచ్చే ఎన్నో ప్రత్యేకతలని ఒక వేదికమీదకి తీసుకొచ్చారు ఆ జిల్లా మహిళలు. కళాఖండాలు, నగలు, నోరూరించే స్నాక్స్... వంటివాటికి ‘ఆరుణ్య’ బ్రాండ్ సరికొత్త చిరునామాగా మారింది..గ్రామీణ మహిళలు సాధించిన ఈ విజయం ఎందరినో అబ్బురపరుస్తోంది..తరువాయి
మనవరాలి కోసం మోడల్గా మారింది.. మనసులు గెల్చుకుంది!
మోడలింగ్... చూడచక్కని రూపం, సొగసైన శరీరాకృతి... అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల లోపు యువతులే ఈ రంగంలో కనిపిస్తుంటారు. వయసు పైబడిన వాళ్లు మోడలింగ్ చేయడమనేది చాలా అరుదు. అలాంటిది 99 ఏళ్ల మలి వయసులో మోడల్గా మారిపోయారు అమెరికాకు చెందిన హెలెన్ సిమోన్. ముడతలు పడ్డ చర్మంతోనే ఓ బ్యూటీ బ్రాండ్కు ప్రచారకర్తగా వ్యహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక వయసున్న మోడళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.తరువాయి
అందుకే ఈ ‘సోలో’ జర్నీ!
‘కలలు, ఆసక్తులు నెరవేర్చుకునేందుకు వయసు అనేది ఏ మాత్రం అడ్డంకి కాదు’ అని నిరూపిస్తూ ఇటీవల ఎందరో మహిళలు తమ ప్రతిభా నైపుణ్యాలను చాటుకుంటున్నారు. ఎవరేమనుకున్నా మలి వయసులోనూ తమకు నచ్చిన పనులు చేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ‘వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే’ అని సందేశాన్నిస్తూ ఏడు పదుల వయసులో దేశ పర్యటనకు బయలు దేరారు గురుదీపక్ కౌర్. అది కూడా ఒంటరిగా కారు నడుపుతూ..తరువాయి
ఇప్పటికీ సుమతీ శతకాన్ని వల్లె వేస్తా!
అమెరికాలో లూయివిల్ విశ్వవిద్యాలయానిది 220 సంవత్సరాల ఘన చరిత్ర. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు అత్యున్నత హోదా అయిన ప్రెసిడెంట్గా మహిళ ఎంపిక కావడం విశేషమేగా! ఆ పదవిని విజయవంతంగా నిర్వహిస్తూ, ఆ దేశంలో అత్యున్నత స్థాయి విద్యావేత్తల్లో ఒకరుగా నిలుస్తోన్న తెలుగింటి ఆడపడుచు డాక్టర్ నీలి బెండపూడి వసుంధరతో ముచ్చటించారు....తరువాయి
బ్యాంకర్ నుంచి ‘బ్యూటీ’ క్వీన్గా ఎదిగింది!
‘మనలోని తపనేంటో తెలుసుకుంటే సరిపోదు.. దాని పైనే ప్రాణం పెట్టాలి.. సవాళ్లకు వెరవకుండా ముందుకు సాగాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అంటారు ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్. బ్యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. యాభై ఏళ్ల వయసులో తన తపనేంటో తెలుసుకున్నారు. మేకప్ను అమితంగా ఇష్టపడే ఆమె.. అతివలందరూ కోరుకునే అపురూప లావణ్యాన్ని వారి సొంతం చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే నైకా పేరుతో ఆన్లైన్లో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు.తరువాయి
చదువులో బంగారు ప్రేరణ
44 ఏళ్ల వయసులో చదువుని తిరిగి మొదలుపెట్టడం అంటేనే గొప్ప! అలాంటిది... ఫస్ట్ర్యాంకు సాధించి బంగారు పతకం అందుకోవాలంటే ఇంకెంత పట్టుదల ఉండాలి? వైజాగ్కి చెందిన ప్రేరణ అటువంటి గొప్ప విజయాన్నే సాధించారు. ఐఐఎం వైజాగ్ నుంచి రెండు బంగారు పతకాలు సొంతం చేసుకున్న ఆమె పేరుకు తగ్గట్టుగా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు...తరువాయి
వందేళ్లొచ్చినా అదే ఉత్సాహం!
నాలుగు పదుల వయసు దాటగానే నడుము నొప్పులు, మోకాళ్ల నొప్పులంటూ చిన్న చిన్న బరువులెత్తడానికి కూడా ఎన్నో ఆపసోపాలు పడతారు చాలామంది. ఇక 60-70 ఏళ్లలోకి రాగానే ‘కృష్ణా...రామా’ అంటూ కాలక్షేపం చేయడానికే ఆసక్తి చూపుతారు. అలాంటిది వందేళ్ల వయసులోనూ బరువులు ఎత్తుతున్నారు ఓ బామ్మ. క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లి యువతకు దీటుగా సుమారు 68 కిలోల వెయిట్ లిఫ్ట్స్తో వ్యాయామాలు చేస్తున్నారు.తరువాయి
‘పలుకు’ తేనెల తల్లి..
కొన్ని సెకన్లపాటు చెవులు వినిపించకపోతే? నోటి నుంచి మాట పెగలకపోతే! పెద్ద కష్టమేమీ కాదనిపించొచ్చు. కానీ వారికి పుట్టుక నుంచే ఈ రెండూ లేవు. అందరిలా ‘అయ్యో’ అని ఊరుకోలేదామె. సాయమందించాలనుకుంది. వాళ్ల కాళ్లపై వాళ్లను నిలబెట్టాలనుకుంది. అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టింది. అందుకు నలుగురి సాయమూ తోడైంది. రాజమహేంద్రవరంలోని ‘పలుకు’ విద్యాలయ నిర్వాహకురాలు కనకదుర్గతరువాయి
46 ఏళ్ల ఈ ఒలింపియన్ కథేంటో తెలుసా?!
యుక్త వయసులోనే క్రీడల్లోకి రావడం.. వయసు పైబడకముందే రిటైర్మెంట్ ప్రకటించడం.. చాలామంది అథ్లెట్లు ఇదే సూత్రాన్ని పాటిస్తుంటారు. మరికొంతమంది అమ్మయ్యాక ఆటకు గుడ్బై చెబుతుంటారు. కానీ వయసు 50 ఏళ్లకు సమీపిస్తోన్నా ఆటల్లో కొనసాగడం, ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడలకు అర్హత సాధించి పతకాలు కొల్లగొట్టడం అంత సులభమైన విషయం కాదు.. కానీ తన విషయంలో మాత్రం ఆటకు, వయసుకు అసలు సంబంధమే లేదంటోంది ఉజ్బెకిస్థాన్కు చెందిన జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా.తరువాయి
101.. నాటౌట్!
కొందరికి వయసులో ఉన్నా యాక్టివ్గా పనులు చేయడానికి శరీరం సహకరించదు.. మరికొందరు వయసు మీద పడుతున్న కొద్దీ మరింత చురుగ్గా మారుతుంటారు. సెంచరీ దాటినా యువతతో పోటీ పడుతూ వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తారు. అమెరికాకు చెందిన 101 ఏళ్ల వర్జీనియా ఒలీవర్ కూడా ఇదే కోవలోకి వస్తారు. చిన్నతనం నుంచి చేపల వేటపై ఇష్టం పెంచుకొని.. దాన్నే కెరీర్గా మార్చుకున్న ఆమె.. ఇంతటి ముదిమి వయసులోనూ సముద్రంపై ప్రయాణిస్తూ పీతల/చేపల వేట కొనసాగిస్తున్నారు.తరువాయి
మూడేళ్లు మంచానికే పరిమితమైనా.. మళ్లీ పంచ్ విసిరింది!
కోట్లాది భారత అభిమానుల కళ్ల్లల్లో సంతోషాన్ని నింపుతూ అరంగేట్ర ఒలింపిక్స్లోనే కాంస్యాన్ని గెల్చుకుంది యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్. దూకుడే మంత్రంగా ముందుకు సాగిన ఈ 23 ఏళ్ల అమ్మాయి తన అదిరిపోయే పంచులతో ప్రపంచ మేటి బాక్సర్లను సైతం మట్టి కరిపించింది. అయితే లవ్లీనా పవర్ పంచ్ల వెనక మరో మేటి బాక్సర్ కృషి, శ్రమ దాగి ఉన్నాయి.తరువాయి
మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెడుతున్నా!
ఆమె తెలుగింటి ఆడ పడుచు.. అతను బెంగాలీ ముద్దుబిడ్డ. వాళ్ల ప్రేమ బెంగాలీ రాజకీయాల్లో కీలకమవ్వడమే కాదు... ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. మమతాబెనర్జీ నమ్మకాన్ని చూరగొని మూడోసారి మంత్రిగా ఎన్నికైన ఆమె మరెవరో కాదు.. శశి పంజా! బుధవారం హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలోని మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంస్కృతి పురస్కార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె వసుంధరతో ప్రత్యేకంగా మాట్లాడారు.తరువాయి
నాన్న చివరి చూపుకి కూడా నోచుకోలేకపోయాను!
ప్రతిష్ఠాత్మక విశ్వ క్రీడల్లో భారత్కు అమ్మాయిలే పెద్ద దిక్కుగా మారారు. అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది మన్ననలు అందుకుంటోన్న భారత అమ్మాయిల్లో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆటపై ప్రేమ పెంచుకున్న వారే. అందులో మిజోరాంకు చెందిన 21 ఏళ్ల లాల్రెంసియామీ కూడా ఒకరు.తరువాయి
ఈ క్షోభ..మరెవరికీ వద్దనీ!
ఉన్నత స్థాయి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్లింట్లో వాళ్లకి ఇష్టం లేకుండా చేసుకుని పెద్ద నేరం చేసిందని ఆమెకు అప్పుడు తెలీదు. ఫలితం.. పదమూడేళ్ల జైలు. కన్నబిడ్డలనూ చూసుకోలేని స్థితి. కోర్టు నిర్దోషిగా తేల్చినా.. పిల్లలు మాత్రం దోషిగానే చూశారు. కానీ ఆమె కుంగి పోలేదు.తరువాయి
అరటి పిండితో గులాబ్జామ్.. వాళ్ల జీవితాలనూ మార్చేసింది!
ఈ సృష్టిలో ఏదీ నిరుపయోగం కాదు... మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతీది మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించింది కర్ణాటకకు చెందిన 43 ఏళ్ల నయన ఆనంద్. గిట్టుబాటు ధరల్లేక రైతులు పంచిపెట్టిన అరటికాయలతో రుచికరమైన వంటకాలు, స్వీట్లు తయారుచేసింది. ఒకరోజు తనకెంతో ఇష్టమైన గులాబ్జామ్ కూడా ప్రయత్నించింది.తరువాయి
కూతుళ్ల సంరక్షణ... వంద కోట్ల వ్యాపారమైంది!
పాపాయి పుట్టినప్పటినుంచీ తన గురించే తల్లి ధ్యాసంతా! కొత్తగా అమ్మ అయిన వాళ్ల గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఏ ఉత్పత్తి వాడాలన్నా నలుగురి సలహాలు తీసుకున్నాకే మొదలుపెడతారు. మల్లికా దత్ పరిస్థితీ అంతే! కానీ ఒక సమస్య ఆమెను వ్యాపారిగా మలిస్తే... ఆ దిశగా తన కృషి నాలుగేళ్లలోనే వంద కోట్ల టర్నోవర్ సాధించే సంస్థకు అధిపతిని చేసింది...తరువాయి
78 లోనూ నాన్స్టాప్ డ్యాన్సింగ్!
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. అందులోనే తన జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ కట్టుబాట్ల పేరుతో కుటుంబ సభ్యులు అడ్డు తగిలారు. సంప్రదాయాల పేరుతో సమాజం కూడా ఆక్షేపించింది. కొన్ని రోజులకు పెళ్లి, పిల్లల బాధ్యతల్లో పడిపోయి ఆమె కూడా తన ఆకాంక్షను తనలోనే అణచివేసుకుంది.తరువాయి
అప్పుడు తలపై మజ్జిగ పోసి అవమానించాడు!
మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టిన ఆడవారికి భర్త అండగా నిలవాలి. ఆమె ఆకాంక్షలు, ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ దిశగా తనను ప్రోత్సహించాలి. అంతేకానీ తనే అడ్డుపుల్లగా మారకూడదు. అలా తన కలలకు అడ్డుపడ్డాడని కట్టుకున్న వాడికి విడాకులిచ్చింది సుదీప్త మొండల్. ఫిట్నెస్ ట్రైనర్గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సరికొత్త ఆరోగ్య సూత్రాలతో సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్గా క్రేజ్ సంపాదించుకుంది.తరువాయి
‘ అద్దెగర్భాలపై గళమెత్తింది!
చట్టవిరుద్ధంగా సరోగసీ పద్ధతిని వినియోగిస్తున్నారంటూ మనదేశ పార్లమెంటు కమిటీ ఎదుట గళమెత్తారు డాక్టర్ షీలా సూర్యనారాయణన్ శరవణన్. అద్దెగర్భాన్నిస్తున్న తల్లుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై దేశవ్యాప్తంగా పర్యటించి అధ్యయనాలు జరిపి పలు రచనలు చేశారు. సరోగసీ పద్ధతిని నిషేధించిన స్వీడన్ దేశ పార్లమెంటులోనూ ప్రసంగించిన డాక్టర్ షీలాను వసుంధర పలకరించింది..తరువాయి
‘మిరాకిల్ మామ్’ పరుగు ఆగిపోయింది!
అరవై ఏళ్లు వచ్చేసరికి కాస్త దూరం నడవడానికే ఆపసోపాలు పడుతుంటారు కొంతమంది. అయితే వందేళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పరిగెత్తారు చండీగఢ్కు చెందిన మన్ కౌర్ (105). తొమ్మిది పదుల వయసులో అథ్లెట్గా మారి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 20కి పైగా పతకాలు సాధించారు. ‘వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే’ అని నిరూపించి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఈ పరుగుల బామ్మ పరుగు ఆగిపోయింది.తరువాయి
సరదాగా మొదలుపెడితే 80 ప్రాజెక్టులయ్యాయి!
ఇది మగ పని, ఇది ఆడ పని అంటూ ప్రత్యేకంగా ఉండవు... ఆసక్తి ఉండాలే కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనే పద్మజ రెడీమేడ్ హోమ్ ఇన్స్టలేషన్స్ తయారీలోకి మూడేళ్ల క్రితం అడుగుపెట్టారు. తన సృజనాత్మకత, సామర్థ్యాలతో దిగ్గజాలను పక్కకు నెట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్, ఐఐఎస్సీ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఇంటీరియర్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. వ్యాపకాన్ని వ్యాపారంగా మలచుకుని కోట్ల టర్నోవర్ని సాధిస్తున్నారు...తరువాయి
ఆమె మాటే వారి మనసుకు సాంత్వన!
మనసును అల్లకల్లోలం చేసే మానసిక సమస్యల నుంచి తన సోదరిని కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించిందామె. చికిత్స కూడా ఇప్పించింది. కానీ అవగాహన లోపం, తొందరపాటు నిర్ణయాలతో తన చెల్లి నిండు జీవితం బలైంది. ఆ బాధను దిగమింగుకొని తన సోదరిలా మరే మహిళా ప్రాణాలు కోల్పోకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఊరూరా తిరుగుతూ మహిళల మానసిక ఆరోగ్యం, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం ప్రారంభించింది.తరువాయి
చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!
సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్ అన్నా కిసెనోఫర్ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్ డాగ్గా టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్ ఫేవరెట్ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్ విభాగంలో ఒలింపిక్స్ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.తరువాయి
ఉపాధిగా మారిన సాహసం
బల్లిని చూస్తేనే భయపడుతుంటారు చాలా మంది.. అలాంటిది పడగెత్తి ఆడే పాములను చూస్తే? మనిషెత్తున లేచి బుసలు కొట్టే తాచు పాములను చూస్తే... ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓ మహిళ... ప్రాణాలకు తెగించి సర్పాలను పట్టుకొని ఔరా అనిపిస్తోంది. సాధారణంగా ఏ మహిళా ఎంచుకోని రంగాన్ని ధైర్యంగా ఎంచుకుంది కరీంనగర్ తీగులగుట్టపల్లికి చెందిన షేక్సయిదా.తరువాయి
చివరకు అలా అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది!
నేలపై నుంచి నింగిని అందరూ చూడగలరు... కానీ ఆమె మాత్రం చిన్నప్పటి నుంచే ఆకాశం నుంచి అవనిని చూడాలనుకుంది.. అంతరిక్షంలోకి అడుగు పెట్టాలనుకుంది.. అందుకోసం ఎడతెగని ప్రయత్నాలు చేసింది. అయితే అంతరిక్షం మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది.. అలాగని ఆమె తన ఆశలను వదులుకోలేదు. చివరకు ఎనిమిది పదుల వయసులో అంతరిక్షంలో అడుగుపెట్టి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఆమే టెక్సాస్కు చెందిన వేలీ ఫంక్.తరువాయి
ఆ టీ పొడితో నెలకు రెండున్నర లక్షలు సంపాదిస్తోంది!
మన ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు తమ అనుభవంతో, పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాల్ని/వంటకాల్ని మనకు పరిచయం చేస్తారు. కానీ మనలో చాలామంది వాటిని పట్టించుకోం. ‘మోడ్రన్’ అంటూ బయట దొరికే అనారోగ్యకరమైన పదార్థాలే మనకు నచ్చేస్తుంటాయి. అయితే చెన్నైకి చెందిన హీనా యోగేశ్ భేడా అలా అనుకోలేదు. చిన్నతనంలో బామ్మ చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలన్నీ ఒంటపట్టించుకుంది. సమయం దొరికినప్పుడల్లా వాళ్లతో వీటి గురించే చర్చించేది. ఇప్పుడివే చిట్కాలకు తన ఆలోచనల్ని జోడించి ఓ టీ స్టార్టప్నే ప్రారంభించింది.తరువాయి
చదువు రాకపోయినా... బ్యాంకు ఛైర్పర్సన్ అయింది!
భర్త చనిపోయే నాటికి ఆమెకి నిండా 18 ఏళ్లు లేవు... చేతిలో నెల వయసున్న పసిపాప... చంకన నాలుగేళ్ల చిన్నారితో... ఒంటరి పోరాటం మొదలుపెట్టింది అక్షరం ముక్కరాని శారదమ్మ. కష్టాలకీ, కన్నీళ్లకి కుంగిపోకుండా జీవితానికి ఎదురీదింది. ఆ మనోధైర్యమే నేడామెను బ్యాంక్ ఛైైర్పర్సన్ని చేసింది...తరువాయి
ఈ స్వీపర్ అలా డిప్యూటీ కలెక్టరైంది!
నిన్నటి వరకు ఆమె ఓ స్వీపర్. ఏ పనైనా గౌరవంతో చేయడం తప్ప చీపురు పట్టుకునేందుకు ఎప్పుడూ నామోషీ పడలేదామె. కానీ తన జీవితాన్ని మాత్రం మరింత ఉన్నతంగా మార్చుకోవాలనుకుంది. అందుకే స్వీపర్గా పనిచేస్తూనే పుస్తకాలతో దోస్తీ కట్టింది. డిగ్రీ పట్టా సాధించి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేరైంది. పట్టుదలతో శ్రమించి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైంది. ఆమే రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన 40 ఏళ్ల ఆశా కందారా.తరువాయి
వజ్రాల కోసం... విమానం ఎక్కేదాన్ని కాదు!
ఓ చిన్న బంగారు గొలుసు వేసుకుని రోడ్డు మీద నడిచి వెళ్లాలన్నా భయంగా ఉంటుంది. కానీ ఆమె... విలువైన వజ్రాలను వెంట పెట్టుకుని రాష్ట్రాలు చుట్టేశారు. ఎందుకంటే ఆవిడది డైమండ్ వ్యాపారం. అప్పటికి ఈ రంగంలో మహిళల సంఖ్య తక్కువే... ఏ మాత్రం తేడా వచ్చినా... కోలుకోలేని నష్టం... మహిళగా నీకు మరింత కష్టం... అన్న మాటల్ని సవాల్గా తీసుకుని తన సత్తా నిరూపించుకున్నారు. కస్టమైజ్డ్ వజ్రాల నగల తయారీలో తనదైన ముద్ర వేశారు రాధిక మన్నె.తరువాయి
ఈ మహిళలు.. బిలియనీర్లు!
తమదైన వ్యాపార దక్షతతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ పేరుప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు ఎంతోమంది అతివలు. అంతేకాదు.. తమ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తూ ఆర్జనలోనూ మగవారితో సమానమేనని నిరూపిస్తున్నారు. అందుకే ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఏటా ప్రకటించే ప్రపంచ బిలియనీర్ల జాబితాలో కొందరు మహిళలూ చోటు దక్కించుకుంటారు. ఈ క్రమంలో- ఫోర్బ్స్ 'రియల్ టైం బిలియనీర్ల' జాబితాలో చోటు సంపాదించుకున్న కొంతమంది మహిళల గురించి తెలుసుకుందాం రండి..తరువాయి
ఆకుపచ్చని విజయం!
ఇదో ఆధునిక కాలపు యజ్ఞం... ఈ మహా యజ్ఞాన్ని నిర్వహించింది మహబూబ్నగర్ జిల్లా మహిళలు... ఓ గొప్ప సంకల్పం కోసం లక్షా పాతిక వేల మంది అతివలు ఒక్కటై రెండు కోట్ల విత్తన బంతులని చేసి అబ్బురపరిచారు. ఆ బంతులతో అతి పెద్ద వాక్యాన్ని రాసి గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ఆకుపచ్చని విజయమిది..తరువాయి
రోగుల బాధలు విని ఏడ్చేదాన్ని...
‘క్యాన్సర్’ పేరు వినగానే చనిపోతామనే భయం. నిరాశ, నిస్పృహలతో నిండిపోయేవారు కొందరైతే.. చికిత్సను తీసుకోవడానికే నిరాకరించేవారు ఇంకొందరు. ఇంకెన్ని రోజులు మిగిలున్నాయోనని రోగులూ.. ఎప్పుడు ఏం వినాల్సొస్తుందోనని కుటుంబసభ్యులు భయంతో బతికేస్తుంటారు. అలాంటివారిలో ధైర్యం నింపుతున్నారు గంగా కన్యాకుమారి. భర్తను క్యాన్సర్ మహమ్మారి పొట్టనపెట్టుకుంటే.. ఆ బాధనుతరువాయి
డ్రైఫ్రూట్స్తో... కోట్లు సంపాదిస్తోంది!
‘జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిస్తేనే విజేతలుగా నిలబడతాం’ అంటోంది చిత్ర. ఉన్నతోద్యోగాన్ని వదిలేసి వ్యాపారంలో అడుగుపెట్టింది. మొదటి అడుగే తడబడినా... బెదిరిపోలేదు. ఆలోచించి అవకాశాల్ని సృష్టించుకుంది. ఆపైనా తన లక్ష్యానికి అవాంతరాలు ఎదురైనా...కుంగిపోలేదు.తరువాయి
తన డ్రస్తోనే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అలా చెప్పింది!
ఆడవారు ఏం చేసినా అందులో తప్పులు వెతకడమే ఈ సమాజం పని. ఆఖరికి పుట్టిన బిడ్డకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడాన్ని కూడా ఓ వింతగా చూస్తుంది. దీంతో ఎవరేమనుకుంటారోనన్న మొహమాటంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు తమ బిడ్డలకు పాలివ్వడమే మానేస్తున్నారు కొందరు తల్లులు. అయితే ఎవరో ఏదో అంటారని మన కడుపున పుట్టిన బిడ్డను పస్తులుంచడం ఏమాత్రం సరికాదంటోంది భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ దీపా బుల్లర్ ఖోస్లా. అమ్మతనం, బ్రెస్ట్ఫీడింగ్..తరువాయి
సేవే ఆమెకు సాంత్వన...
ఓ ప్రమాదంలో అన్నని కోల్పోయింది. అతను పోయినా తన ఆశయాన్ని మాత్రం బతికించాలనుకుంది. అందుకోసం స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది. నాన్నకి పక్షవాతం, ఆపై అమ్మ మరణం... వరుసగా ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. అయినా తట్టుకుని నిలబడి ముందుకు సాగుతోంది. ఆమే శ్వేతా మషివల్. ఆమె సేవా ప్రయాణమిది.తరువాయి
సైకిల్ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!
అఫ్గానిస్థాన్కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.తరువాయి
కన్నీటి కథను తిరగరాసి... ఒలింపిక్స్కు!
కష్టాలు, కన్నీళ్లు వాళ్లని వెనక్కిలాగాలనుకుంటే... పట్టుదల ముందుకు నడిపించింది. మేకలు కాసే తల్లి కలని నిజం చేసేందుకు ఒకరు.. అమ్మానాన్న లేకున్నా అవ్వ దగ్గర పెరిగి మరొకరు.. సాధించగలవని వెన్ను తట్టిన తాత కలలు నెరవేర్చేందుకు ఇంకొకరు... ఆటల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు...తరువాయి
‘అంధీ’ అంటూ హేళన చేశారు.. పరుగుతో సమాధానం చెప్పింది!
ఆ అమ్మాయి నెలలు నిండకుండానే జన్మించింది. అది కూడా కొసరంత కంటి చూపుతో..! దీనికి తోడు తనకు చెవులు కూడా పూర్తిగా ఏర్పడలేదు. ఇలా ఆ పసిపాప పరిస్థితి చూసి వైద్యులు కూడా చేతులెత్తేశారు. చివరకు ఏడు నెలల పాటు ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స అందిస్తే కానీ సాధారణ స్థితికి రాలేదామె. అలా చిన్నప్పుడే చావుతో పోరాడి గెలిచి నిలిచిన ఆ అమ్మాయి.. నేడు అదే పోరాట స్ఫూర్తితో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకుంది.తరువాయి
వాళ్లు మళ్లీ ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహిస్తోంది!
కరోనా రాకతో మహిళలకు ఇంట్లో పనులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.. ఉన్న ఉద్యోగం ఉంటుందో, పోతుందోనని మరోవైపు టెన్షన్.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక, మానసిక ఆందోళన పడలేక.. ఇక మా వల్ల కాదంటూ తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేశారు ఎంతోమంది మహిళలు. కష్టమో, నిష్ఠూరమో ఇంటి వద్దే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాంటి మహిళలందరినీ తిరిగి ఆఫీసుకు రప్పిస్తోంది బెంగళూరుకు చెందిన స్ఫూర్తి కుమార్. అక్కడి లీన్ ఇన్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోన్న ఈ మహిళ..తరువాయి
ఆ నేలలో శాంతి నింపాలని..
ఏళ్లుగా యుద్ధం.. అశాంతితో విసుగెత్తిన ఆ నేలలో శాంతిని నెలకొల్పి, మనుషుల్లో నమ్మకాన్ని నిర్మించడం అంత తేలిక వ్యవహారం కాదు. నిత్యం తుపాకుల పహారాలో ఉండే దక్షిణసుడాన్లో అడుగుపెట్టి ఏడాదిపాటు ధైర్యంగా పోలీసు విధులు నిర్వహించారు పల్లె పద్మ. ఐరాస శాంతి పరిరక్షణ దళంలో భాగంగా దక్షిణ సుడాన్ నుంచి ఇటీవలే తిరిగొచ్చిన ఆమెను వసుంధర పలకరించింది...తరువాయి
డిగ్రీల టీచర్సునీత
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కామర్స్ విభాగం అధ్యాపకురాలు డాక్టర్ టి.సునీత. చిత్తూరుకు చెందిన మురహరి, స్వరాజ్యభారతి దంపతుల ఏకైక కుమార్తె. మూడేళ్ల వయస్సులో పోలియో సోకింది. ఆ వైకల్యాన్ని మర్చిపోయి చదువుకుంటున్న కూతుర్ని అమ్మానాన్నలు ప్రోత్సహించారు. రోజూ ఎత్తుకుని పాఠశాలలో దింపేవారు వాళ్ల అమ్మ...తరువాయి
చిన్నచేపల గొప్పతనం చెప్పి.. ప్రపంచ అవార్డు గెల్చుకుంది
భారత సంతతికి చెందిన డాక్టర్ శకుంతల హార్క్ సింగ్ తిల్స్తాద్ను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ ఫుడ్ అవార్డు’ వరించింది. నోబెల్ ప్రైజ్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ అని పిలిచే ఈ పురస్కారంతోపాటు కోటీ 85 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్నారీమె.తరువాయి
అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంది.. వెళ్తోంది!
భూమిపై నిల్చొని ఆకాశాన్ని అందరూ చూడగలరు... కానీ ఆకాశంలోకి వెళ్లి భూమిని చూడాలనే కోరిక అందరికీ ఉన్నా.. అది నెరవేరేది అతి కొద్దిమంది విషయంలోనే! తాజాగా అలాంటి అరుదైన అవకాశం దక్కించుకుంది శిరీషా బండ్ల. భారత సంతతి, అందులోనూ తెలుగు మూలాలున్న ఆమె చిన్నప్పటి నుంచి నింగిలోకి వెళ్లాలని కలలు కనేదట! ఇప్పుడు ఆ కలను సాకారం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది.తరువాయి
ఆ వార్త చెప్పడం బాధనిపించేది!
నిద్ర కరవైన రాత్రులు...క్షణం కూడా ఆదమరవలేని రోజులవి! పునర్జన్మ పొందిన రోగులు ఇళ్లకెళ్తుంటే సంతోషించారు! పోరాడి ఓడిన వారిని తమ చేతులతో మార్చురీలకు పంపాల్సి వచ్చినప్పుడు కుమిలి పోయారు. గాంధీ ఆసుపత్రిలో ఆర్ఎమ్ఓ (రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు)లుగా వ్యవహరించిన వారి అనుభవాలు ఇవీ..తరువాయి
గర్భం ధరించినా ఎలా పరిగెడుతోందో చూడండి!
గర్భం ధరించిన మహిళలు బరువులెత్తకూడదు.. వ్యాయామాలు చేయకూడదు.. అనేది ఒకప్పటి మాట! కానీ ఈ తరం మహిళలు కడుపుతో ఉన్నా వృత్తిఉద్యోగాల్లో కొనసాగడం, క్రీడల్లో పాల్గొనడం, ఈ సమయంలో ఫిట్గా ఉండడానికి వ్యాయామాలు చేయడం.. ఇలా తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి ప్రెగ్నెన్సీ అడ్డు కానే కాదు అని నిరూపిస్తున్నారు. యూఎస్కు చెందిన హెప్టాథ్లెట్ లిండ్సే ఫ్లాచ్ కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం 18 వారాల (సుమారు నాలుగున్నర నెలలు) గర్భిణి అయిన ఆమె..తరువాయి
వారి మరణం కలచి వేసింది.. అందుకే ఈ సేవ!
ఉద్యోగ విరమణ పొందిన చాలామంది తమ విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఎక్కువగా కాలక్షేపం చేయాలనుకుంటారు. అయితే ఉద్యోగ విరమణ అనేది వృత్తికి మాత్రమే.. సేవకు కాదంటున్నారు 66 ఏళ్ల ఏఎస్ గీత. మైసూర్కు చెందిన ఆమె నర్సుగా ఇప్పటికే రిటైరయ్యారు. కానీ కొవిడ్ రోగుల కోసం మళ్లీ సేవా మూర్తిగా మారారు. అందరిచేతా ‘కొవిడ్ వారియర్’గా మన్ననలు అందుకుంటున్నారు.తరువాయి
కట్టుకున్నవాడు వదిలేసి పోయినా.. ‘ఎస్సై మేడమ్’గా ఎదిగింది!
‘జీవితం పూలపాన్పు కాదు.. ఎప్పుడు ఎలాంటి సవాలు విసురుతుందో తెలియదు.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.. సవాళ్లను ఎదిరించి ముందుకు సాగాలి.. అప్పుడే మన కల నెరవేరుతుంది..’ అంటారు కేరళలోని వర్కలా నగర ఎస్సైగా ఇటీవలే బాధ్యతలు అందుకున్న ఆనీ శివ. చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకొని ఎన్నో కష్టాలను అనుభవించిన ఆమె.. ఆ కన్నీటితోనే బతకాలనుకోలేదు. చంకన చంటి బిడ్డనెత్తుకొని పొట్ట కూటి కోసం ఎన్నో పనులు చేసింది.. వ్యాపార ప్రయత్నాలూ చేసింది.. అన్నీ విఫలమవడంతో తన కలల ఉద్యోగంపై దృష్టి పెట్టింది.తరువాయి
ఈ అత్తాకోడళ్లు... ఆదర్శ సేవకులు
గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన నిర్మల, ఖుష్బూ అత్తాకోడళ్లు. నిర్మల గత 35 ఏళ్లుగా కుట్టు పని చేస్తోంది. కోడలు కూడా అత్త బాటలోనే నడుస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. తిండి లేక పస్తులుంటున్నారు. కొవిడ్ వచ్చినవారి పరిస్థితి మరీ దారుణం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించక వారు పడుతున్న కష్టాలను చూస్తుంటే కంట నీరు రావాల్సిందే. ...తరువాయి
‘ఆంటీ.. ఈ వయసులో స్కేటింగ్ అవసరమా?’ అనేవారు!
‘జీవితం చాలా చిన్నది.. దాన్ని మనకు నచ్చినట్లుగా మలచుకోవాలి.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి.. అప్పుడే మనం సానుకూలంగా ఉంటూ.. చుట్టూ ఉన్న వారిలో పాజిటివిటీని నింపగలం’ అంటారు ఇండో-కెనడియన్ మహిళ ఓర్బీ రాయ్. 9/11 దాడుల నుంచి బతికి బయటపడిన ఆమె.. జీవితం విలువ తెలుసుకొని దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓవైపు తనకు నచ్చిన డిజైనింగ్ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు స్కేటింగ్ని తన ప్రవృత్తిగా మార్చుకున్నారు.తరువాయి
సెలబ్రిటీలకూ ఈవిడ స్వీట్లంటే ఇష్టం..!
‘బాల్యం అంటే మధురం, యవ్వనం అంటే ఆనందం, వృద్ధాప్యం అంటే శాపం’ అని జీవితం గురించి ఓ తత్త్వవేత్త చెప్పాడు. అయితే ఇదంతా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని వారు చెప్పే మాటలు అని నిరూపిస్తున్నారు కొందరు వృద్ధులు. తొంభైల్లోకి అడుగుపెట్టినా పాతికేళ్ల యువత నోరెళ్లబెట్టేలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు... ఫ్యాషన్, మోడలింగ్లో మెరుపులు మెరిపిస్తున్నారు...తరువాయి
సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!
యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డ్.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్ యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ కంట్రీస్’ విభాగం కింద యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్ గురించి కొన్ని విశేషాలు మీకోసం..తరువాయి
వారితో అమ్మా అని పిలిపిస్తా!
వినికిడి లోపం ఉన్న చిన్నారులు.. ఆ సమస్యని అధిగమించి మిగిలిన పిల్లలతో అన్నింటా పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ వడ్డాది ఆనంద జ్యోతి. ఈ రంగంలో 29 ఏళ్ల కృషి ఆవిడది. అంతర్జాతీయంగా విద్యారంగంలో చేంజ్మేకర్స్కి ఏటా అందించే ‘వన్మిలియన్ వన్బిలియన్ లీడ్ జెడ్ టీచర్’ అవార్డుకు ఆవిడ నామినేట్ అయ్యారు.తరువాయి
కరోనా కాలంలో క్యాబ్ డ్రైవర్గా..!
తన 12 ఏళ్ల వయసులో తల్లి హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం అంబులెన్స్కు సమాచారమందించింది . కానీ ఏ వాహనమూ రాలేదు. అమ్మ ప్రాణాలూ దక్కలేదు..! 30 ఏళ్ల తర్వాత తన భర్తకు అదే పరిస్థితి వచ్చింది....తీవ్ర అనారోగ్యంతో అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పట్లోలా అంబులెన్స్ కోసం కానీ, ఇతరుల సహాయం కోసం ఆమె ఎదురుచూడలేదు. తనే కార్ డ్రైవ్ చేస్తూ భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అతడి ప్రాణాలను దక్కించుకుంది.తరువాయి
ఆ ఎర్ర గుర్తు మహిళలకు రక్ష
రోడ్డు మీద వెళుతోంటే.. వెకిలి వ్యాఖ్యలు. రద్దీ ప్రదేశాల్లో ఎక్కడ్నుంచో చాటుగా తాకే చెడు స్పర్శ. బయటకు వెళ్లే ప్రతి అమ్మాయి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేవే ఇవన్నీ. అయితే ఫిర్యాదు చేసేవారెందరు? ఎక్కువ శాతం మంది చిన్న విషయంగా భావించి వదిలేస్తారు. ఈ వాతావరణాన్ని మార్చాలనుకుంది ఎల్సా మేరీ డిసిల్వా. అందుకోసం అత్యున్నత ఉద్యోగాన్నే వదులుకుంది. ఇప్పుడు ఎన్నో దేశాలు అమ్మాయిల భద్రత విషయంలో ఆమె సాయం కోరుతున్నాయి...తరువాయి
అందుకే మన ‘శైలజా టీచర్’ ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శం!
శైలజా టీచర్... దేశంలో కరోనా జాడలను ముందుగానే పసిగట్టి సమర్థంగా కట్టడి చేసిన ఈ కేరళ మాజీ మంత్రి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైరస్ మొదటి దశ ఉద్ధృతిలోనూ, ఆపై సెకండ్ వేవ్లోనూ తన కట్టుదిట్టమైన కార్యాచరణతో కొవిడ్ను నియంత్రించారామె. వైరస్ వ్యతిరేక పోరులో ‘రాక్స్టార్’ మంత్రి’గా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న శైలజ కీర్తి కిరీటంలో తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు వచ్చి చేరింది. ప్రజారోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ప్రదానంతరువాయి
అమ్మాయిలూ.. ఫిట్నెస్లో 90 ఏళ్ల తకిమికతో పోటీపడగలరా?
సాధారణంగా 90 ఏళ్లు దాటిన బామ్మల్లో చాలామంది నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. మంచానికే పరిమితమై చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతుంటారు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే జపాన్కు చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలు మాత్రం నేటి తరం యువతకు దీటుగా వివిధ రకాల వ్యాయామాలుతరువాయి
అమ్మ కల నిజం చేయాలని...
చిన్నప్పటి నుంచీ అమ్మల కష్టం చూశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్న వారి ఆశలను నిజం చేయాలనుకున్నారు.అందుకు సెయిలింగ్ రూపంలో అవకాశం వచ్చింది. తమ సత్తా ప్రపంచానికి చూపడానికి ఇటలీ పయనమయ్యారు. ప్రపంచ దిగ్గజాలు జీవితంలో ఒక్కసారైనా సెయిలింగ్ చేయాలనుకునే రివాడెల్ గార్డా సరస్సులో పోటీ. విజయం సాధించి, కన్న...తరువాయి
అప్పుడు ఆకలి తీర్చి.. ఇప్పుడు ఊపిరి అందించి...
తోచిన సాయం చేయడం వేరు, ఆపదలో ఉన్నవారిని గుర్తించి ఆపన్నహస్తం అందించడం వేరు. రెండో కోవకు చెందుతారు శాంతా తౌటం. తెలంగాణ జౌళి శాఖలో ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తూనే వందలాది మంది కొవిడ్ బాధితులకు ప్రాణవాయువును అందిస్తున్నారు. కల్లోల సమయంలో ఎన్నో జీవితాలకు చేయూతనిస్తున్న ఆమెను ‘వసుంధర’ పలకరించింది.తరువాయి
చీరకట్టులోనే వ్యాయామాలు చేస్తూ..!
వృత్తిఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు క్షణం తీరిక దొరకదు. అలాంటప్పుడు వ్యాయామం చేసే సమయమెక్కడిది! అలాగని దాన్ని దాటవేయకుండా రోజులో కాస్తైనా సమయం కేటాయించుకోవడం అవసరం అంటున్నారు పుణేకు చెందిన డాక్టర్ శార్వరి ఇనామ్దార్. ఓవైపు వృత్తిలో బిజీగా ఉన్నా.. శరీరాన్ని ఫిట్గా, చురుగ్గా ఉంచుకునేందుకు ప్రాధాన్యమిచ్చే ఆమె.. తన వర్కవుట్ వీడియోలతో మహిళలందరిలో స్ఫూర్తి నింపుతుంటారు. అంతేకాదు.. చీరకట్టులోనూ ఎలాంటి వ్యాయామమైనా అలవోకగా చేసేస్తూ వర్కవుట్ చేయడానికి చీరతరువాయి
ఆ పిలుపు కోసమే.. ఉద్యోగం వదిలేశా!
అధికారం కోసం అన్నీ వదులుకునే వాళ్లని చూస్తుంటాం! కానీ అనాథలతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసం అధికారాన్నే వదులుకున్న వాళ్ల గురించి విన్నారా? గ్రూప్-1 ఉద్యోగాన్ని కాదనుకుని... జట్టు సేవాశ్రమాన్ని నిర్వహిస్తూ, అనాథలకు కొండంత అండగా నిలుస్తోన్న మానవతామూర్తి వెలిగండ్ల పద్మజ సేవాప్రస్థానం ఇది...తరువాయి
అమెరికా నుంచి ఆపన్న హస్తం!
పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే అయినా.. భారతీయ సంస్కృతి అంటే ఎనలేని ఇష్టం. తెలుగు నేలంటే మరీ ఇష్టం. ఆ ప్రేమతోనే మాతృభూమి కోసం రూ.పదికోట్ల విరాళాలు సేకరించారామె. ఆవిడే అమెరికాలో న్యాయవాదిగా, యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న నీలిమ గోనుగుంట్ల. కరోనా వేళ ఆపన్న హస్తాన్ని అందిస్తోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది...తరువాయి
ఆర్థిక విషయాల్లో ఇలా అవగాహన కల్పిస్తోంది!
‘మహిళలకు ఆర్థిక విషయాల్లో అవగాహన అంతంత మాత్రమే.. అందుకే వీటికి ఆమడదూరంలో ఉంటారు..’ అనేది చాలామంది భావన. కానీ ముంబయికి చెందిన షగున్ భన్సాలీ మెహతా ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తే ఆ పేజీ నిండా ఆర్థికపరమైన అంశాలే దర్శనమిస్తాయి. అలాగని ఆమె ఆర్థిక రంగ నిపుణురాలు కాదు.. మరి, మనమంతా కష్టం అనుకునే ఆర్థిక విషయాలన్నీ తనకెలా తెలిశాయి? ఇదే ప్రశ్న తనని అడిగితే.. అవసరం, తెలుసుకోవాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమే అంటోందామె. అంతేకాదు..తరువాయి
ఈ ఎస్ఐ మేడమ్ది ఎంత మంచి మనసో!
రెహానా షేక్.. ముంబయిలో ఓ సాధారణ సబ్ ఇన్స్పెక్టర్. ఒకసారి తన కూతురు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిఠాయిలు పంచడానికి ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ కాళ్లకు చెప్పుల్లేని ఎందరో పేద విద్యార్థులు ఆమె కంటపడ్డారు. వారి దీనస్థితి చూసి చలించిపోయిన ఆ పోలీసమ్మ వెంటనే తన ముద్దుల తనయ పుట్టినరోజు వేడుకలు, ఈద్ షాపింగ్ను రద్దు చేసుకున్నారు.తరువాయి
బిర్లా బాగా గుర్తుపడతారు!
ఇంజినీర్ కావాలన్నది ఆమె కల. అనుకోని పరిస్థితుల్లో ఫార్మాని ఎంచుకున్నారు. నాన్న మాటలతో పట్టుదల వచ్చి చదువుల్లో బంగారుపతకం సాధించారు. చిన్న వయసులోనే బిర్లా ఇన్స్టిట్యూట్స్ పరిశోధనల విభాగం అధిపతిగా ఎదిగారు. రొమ్ము క్యాన్సర్కు ఔషధాన్ని తయారు చేసినా... తాజాగా లాలాజలం ఆధారంగా క్యాన్సర్లను గుర్తించే ప్రక్రియను ఆవిష్కరించినా... ఏదో సాధించాలన్న తపనే కారణమంటారు. ఆమే యోగీశ్వరి పెరుమాళ్. స్ఫూర్తిదాయకమైన...తరువాయి
Zerodha: ఈవిడ జీతం వందకోట్లు!
‘ఐదంకెల జీతమట..’ అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకొనేవాళ్లం! అది పాతమాట. కోట్లలో జీతాలు అందుకోవడం ఇప్పుడు నయాట్రెండ్. కొమ్ములు తిరిగిన సీఈవోలతో పోటీ పడుతూ స్టార్టప్ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కింది జీరోధా డైరెక్టర్ సీమాపాటిల్...తరువాయి
ఇలా చీరకట్టుతో యూట్యూబ్ సెన్సేషన్ అయింది!
ఆమె గుర్రంపై స్వారీ చేస్తుంది... బుల్లెట్ పై రయ్.. రయ్ మని దూసుకెళుతుంది... ట్రాక్టర్తో పొలం దున్నుతుంది.. అవసరమైతే ట్రక్కు, వోల్వో బస్ లాంటి భారీ వాహనాలను సైతం అలవోకగా నడుపుతుంది! సరే...ఇందులో వింతేముంది? చాలామంది మహిళలు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా అనుకుంటున్నారా? అయితే అందరిలా ఆమె చేసి ఉంటే ఇలా వార్తల్లో నిలిచేదే కాదు..!తరువాయి
Isolation: మందులు, ఆక్సిజన్, బెడ్... పేదలకు ఉచితమిక్కడ!
రెండు రకాల టిఫిన్లు, ఏ పూటకాపూట మారే మెనూ! దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు... ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షించే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది... అందుబాటులో అంబులెన్సులూ, మందులూ, ఆక్సిజన్ సిలిండర్లూ... ఈ సౌకర్యాలన్నీ ఏ కార్పొరేట్ ఆసుపత్రి ప్రాంగణంలోనే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇవి... నిలువ నీడలేక, చూసుకునే దిక్కులేని పేదలకోసం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఉచితతరువాయి
క్రీడా కారుణ్యం
కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతోమందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడ చూసినా.. తినడానికి తిండిలేక, ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు దొరక్క ఇబ్బంది పడేవారే! అదిచూసి మన క్రీడాకారిణుల మనసూ కదిలింది. ఆటలో ప్రత్యర్థిపైనే కాదు.. కరోనాపై పోరాటానికీ సై అంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారే.. సానియా మిర్జా, మిథాలీరాజ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక. వారి సేవా ప్రయాణాన్ని మనమూ చూద్దామా!తరువాయి
మీ కంప్యూటర్ నవ్వుతుంది!
ఇదేంటి అనుకుంటున్నారా? కంప్యూటర్లు, రోబోలకు సైతం నవ్వడం నేర్పిస్తున్నారు ఐఐటీ పరిశోధకురాలు డాక్టర్ మామిడి రాధిక. ఇదేదో వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ! నవ్వు.. మనుషులకు మాత్రమే పరిమితమైన భావోద్వేగం. దేవుడిచ్చిన వరం. అంతటి గొప్ప వరాన్ని కంప్యూటర్లు, మరమనుషులకు సైతం నేర్పిస్తే.. మనుషులకు మరింత దగ్గరవుతాయి అంటున్నారు రెండున్నరతరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
- ముఖారవిందానికి లోలాకుల అందం...
- అందుకే ఇవి రోజూ వద్దు!
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
ఆరోగ్యమస్తు
- వెనిగర్ని రోజూ తీసుకుంటే..
- ఇమ్యూనిటీని పెంచే మువ్వన్నెల పదార్థాలు!
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
అనుబంధం
- దూరం పెంచుకోవద్దు..
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
యూత్ కార్నర్
- 18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
'స్వీట్' హోం
- వీటిలో వండితే రుచి, ఆరోగ్యం!
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..